Mon January 19, 2015 06:51:29 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER

logo

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

Mon 23 Apr 01:52:56.132503 2018

-  సామాజిక న్యాయమే  బీఎల్‌ఎఫ్‌ ఎజెండా
- అంబేద్కరిస్టులు-కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలి : బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని సీపీఐకి తమ్మినేని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
''తెలంగాణలో ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజారాజ్యం వస్తుంది. సుందరయ్య ఆశయాన్ని తెలంగాణలో నెరవేరుస్తాం'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కవాతులో పాల్గొన్న రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు రాష్ట్ర భవిష్యత్‌కు వారసులన్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చారని, చాలామంది టీవీల్లో సభను వీక్షించారని చెప్పారు. రాజకీయ వివక్షతోనే సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌ని మోడీ సర్కారు బహిరంగసభకు ఇవ్వలేదన్నారు. ప్రజలు చాలా ఓపికతో అన్నీ గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో కాషాయాన్ని ఎదగనీయమని, తిరగనీ యమని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నీళ్లు వచ్చాయా? నిధులు వచ్చాయా ? ఉద్యోగాలు వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైంది? అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్‌ సర్కారు గిరిజనుల పోడుభూములను లాక్కోవాలని చూడగా...ఒక్క ఎకరం కూడా గుంజుకోకుండా సీపీఐ(ఎం) అడ్డు పడిందని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేర లక్షలాది ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు సీపీఐ(ఎం) వ్యతిరేకం కాదని..కానీ, అవసరాల మేరకే భూమి తీసుకుని బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించారు. నిర్వా సితులకు న్యాయం దక్కేలా రాష్ట్ర సర్కారుతో పోరాడు తున్నామని, మల్లన్నసాగర్‌ ఉద్యమం అందుకు ఒక మచ్చుతునక అని చెప్పారు. పేదల భూములను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ఓ కల అన్నారు. ''రాష్ట్రంలో 20 శాతం అభివృద్ధి, 10 శాతం ఉత్పత్తి పెరిగిందని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. జీడీపీ లెక్కల ప్రకారం అభివృద్ధి కాదు కావాల్సింది. అభివృద్ధి అంటే పేదల బతుకుల్లో కనపడాలి'' అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, పోలీసు రాజ్యం నడుస్తున్నదని అన్నారు.
ప్రజలు తమ ఆకాం క్షలను, భావాలను వ్యక్తపర్చ కుండా ధర్నాచౌక్‌ను కేసీఆర్‌ ఎత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ ఓడిస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చూస్తామని అన్నారు. మారాల్సింది వ్యక్తులు, పార్టీలు కాదని, విధానాలని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ,కాంగ్రెస్‌ విధానాలన్నీ ఒక్కటేనని చెప్పారు. ప్రత్యామ్నాయం విధానంతో 28 పార్టీలో బహుజన లెఫ్ట్‌(బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేశామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌ పనిచేస్తోందన్నారు. ఐదు, పది సీట్ల కోసం బీఎల్‌ఎఫ్‌ రాలేదని, అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో పోటీచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తుందని మరోమారు నొక్కిచెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పరిపాలనా పద్ధతి మార్చేస్తామని, విద్య, వైద్యరంగాల్లో ప్రయి వేటీకరణను అనుమతించబోమని స్పష్టం చేశారు. అగ్రకులాల్లోని పేదలు సైతం బహుజనులేనని, వారికి కూడా అధికారం దక్కాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం సీపీఐ(ఎం) ప్రధాన ఎజెండా అని నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) 4 వేల కిలోమీటర్ల తో మహాజన పాదయాత్రతోనే.. కేసీఆర్‌, కాంగ్రెస్‌, టీజేఎస్‌ సామాజిక న్యాయం మాట ఎత్తుకున్నాయ న్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లల్లో 65 సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించారు. రెడ్డి, కమ్మలకు తాము వ్యతిరేకం కాదని, రాజకీయప్రాతినిధ్యంలో బహుజనుల వాటా వారికే దక్కాలనేది తమ అభిప్రా యమన్నారు. సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ కాదని, బహుజనులంతా ముఖ్యమంత్రులు, మంత్రులు, కలెక్టర్లు కావడమేనని అన్నారు. ఎర్రజెండా సత్తా చాటేందుకు సీపీఐ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దొరల రాజ్యాన్ని ఓడించి ప్రజల రాజ్యం స్థాపించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌కు శ్రీకారంచుట్టామన్నారు. దీన్ని ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టులు, అంబ్కేరిస్టులు కలిసి పనిచేయాలని కోరారు. ''ఎకరాకు రూ.8 వేలు ఇస్తామని కేసీఆర్‌ అంటున్నాడు. దాని మూలంగా రైతుల ఆత్మహత్యలు ఆగవు. రైతులు పండించిన పంటలకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర కల్పిస్తామో అప్పుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయి'' అని అన్నారు. మద్దతు ధర పెంపు తమచేతిలో లేదని, కేంద్రం చేయకపోతే తాము ఏంచేస్తామని కేసీఆర్‌ అంటున్నారని అన్నారు. కేంద్రం ధాన్యానికి మద్దతు ధర రూ.1550 ఇస్తే, పినరయి విజయన్‌ ప్రభుత్వం రూ.800 కలిపి రూ.2300 ఇచ్చిందన్నారు. ఇది ఎలాసాధ్యమైందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ కార్య క్రమంతో బీఎల్‌ఎఫ్‌ పొలికేక పెడుతున్నదన్నారు.

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

-  సామాజిక న్యాయమే  బీఎల్‌ఎఫ్‌ ఎజెండా
- అంబేద్కరిస్టులు-కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలి : బీఎల్‌ఎఫ్‌తో కలిసి రావాలని సీపీఐకి తమ్మినేని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
''తెలంగాణలో ఎర్రజెండా ఆధ్వర్యంలో ప్రజారాజ్యం వస్తుంది. సుందరయ్య ఆశయాన్ని తెలంగాణలో నెరవేరుస్తాం'' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కవాతులో పాల్గొన్న రెడ్‌షర్ట్‌ వాలంటీర్లు రాష్ట్ర భవిష్యత్‌కు వారసులన్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు వచ్చారని, చాలామంది టీవీల్లో సభను వీక్షించారని చెప్పారు. రాజకీయ వివక్షతోనే సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌ని మోడీ సర్కారు బహిరంగసభకు ఇవ్వలేదన్నారు. ప్రజలు చాలా ఓపికతో అన్నీ గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో కాషాయాన్ని ఎదగనీయమని, తిరగనీ యమని ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత నీళ్లు వచ్చాయా? నిధులు వచ్చాయా ? ఉద్యోగాలు వచ్చాయా? దళితులకు మూడెకరాల భూమి పంపిణీ ఏమైంది? అని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. హామీలు నెరవేర్చకపోగా కేసీఆర్‌ సర్కారు గిరిజనుల పోడుభూములను లాక్కోవాలని చూడగా...ఒక్క ఎకరం కూడా గుంజుకోకుండా సీపీఐ(ఎం) అడ్డు పడిందని గుర్తుచేశారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేర లక్షలాది ఎకరాల భూములు లాక్కునే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు ఉందన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమలకు సీపీఐ(ఎం) వ్యతిరేకం కాదని..కానీ, అవసరాల మేరకే భూమి తీసుకుని బాధితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించారు. నిర్వా సితులకు న్యాయం దక్కేలా రాష్ట్ర సర్కారుతో పోరాడు తున్నామని, మల్లన్నసాగర్‌ ఉద్యమం అందుకు ఒక మచ్చుతునక అని చెప్పారు. పేదల భూములను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మూడో ఫ్రంట్‌ ఓ కల అన్నారు. ''రాష్ట్రంలో 20 శాతం అభివృద్ధి, 10 శాతం ఉత్పత్తి పెరిగిందని సీఎం కేసీఆర్‌ అంటున్నారు. జీడీపీ లెక్కల ప్రకారం అభివృద్ధి కాదు కావాల్సింది. అభివృద్ధి అంటే పేదల బతుకుల్లో కనపడాలి'' అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువైందని, పోలీసు రాజ్యం నడుస్తున్నదని అన్నారు.
ప్రజలు తమ ఆకాం క్షలను, భావాలను వ్యక్తపర్చ కుండా ధర్నాచౌక్‌ను కేసీఆర్‌ ఎత్తేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌ ఓడిస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చూస్తామని అన్నారు. మారాల్సింది వ్యక్తులు, పార్టీలు కాదని, విధానాలని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, టీడీపీ,కాంగ్రెస్‌ విధానాలన్నీ ఒక్కటేనని చెప్పారు. ప్రత్యామ్నాయం విధానంతో 28 పార్టీలో బహుజన లెఫ్ట్‌(బీఎల్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేశామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం సాధించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌ పనిచేస్తోందన్నారు. ఐదు, పది సీట్ల కోసం బీఎల్‌ఎఫ్‌ రాలేదని, అన్ని అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల్లో పోటీచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తుందని మరోమారు నొక్కిచెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక పరిపాలనా పద్ధతి మార్చేస్తామని, విద్య, వైద్యరంగాల్లో ప్రయి వేటీకరణను అనుమతించబోమని స్పష్టం చేశారు. అగ్రకులాల్లోని పేదలు సైతం బహుజనులేనని, వారికి కూడా అధికారం దక్కాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం సీపీఐ(ఎం) ప్రధాన ఎజెండా అని నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) 4 వేల కిలోమీటర్ల తో మహాజన పాదయాత్రతోనే.. కేసీఆర్‌, కాంగ్రెస్‌, టీజేఎస్‌ సామాజిక న్యాయం మాట ఎత్తుకున్నాయ న్నారు. వచ్చే ఎన్నికల్లో 119 సీట్లల్లో 65 సీట్లు బీసీలకు ఇస్తామని ప్రకటించారు. రెడ్డి, కమ్మలకు తాము వ్యతిరేకం కాదని, రాజకీయప్రాతినిధ్యంలో బహుజనుల వాటా వారికే దక్కాలనేది తమ అభిప్రా యమన్నారు. సామాజిక న్యాయం అంటే గొర్రెలు, బర్రెలు, చేపల పంపిణీ కాదని, బహుజనులంతా ముఖ్యమంత్రులు, మంత్రులు, కలెక్టర్లు కావడమేనని అన్నారు. ఎర్రజెండా సత్తా చాటేందుకు సీపీఐ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. దొరల రాజ్యాన్ని ఓడించి ప్రజల రాజ్యం స్థాపించే లక్ష్యంతోనే బీఎల్‌ఎఫ్‌కు శ్రీకారంచుట్టామన్నారు. దీన్ని ప్రజలు ఆదరించాలని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కమ్యూనిస్టులు, అంబ్కేరిస్టులు కలిసి పనిచేయాలని కోరారు. ''ఎకరాకు రూ.8 వేలు ఇస్తామని కేసీఆర్‌ అంటున్నాడు. దాని మూలంగా రైతుల ఆత్మహత్యలు ఆగవు. రైతులు పండించిన పంటలకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర కల్పిస్తామో అప్పుడే రైతు ఆత్మహత్యలు ఆగుతాయి'' అని అన్నారు. మద్దతు ధర పెంపు తమచేతిలో లేదని, కేంద్రం చేయకపోతే తాము ఏంచేస్తామని కేసీఆర్‌ అంటున్నారని అన్నారు. కేంద్రం ధాన్యానికి మద్దతు ధర రూ.1550 ఇస్తే, పినరయి విజయన్‌ ప్రభుత్వం రూ.800 కలిపి రూ.2300 ఇచ్చిందన్నారు. ఇది ఎలాసాధ్యమైందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ కార్య క్రమంతో బీఎల్‌ఎఫ్‌ పొలికేక పెడుతున్నదన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

హైదరాబాద్ మహాసభల చైతన్యం 1964 ను గుర్తు చేస్తుంది:విఎస్

మహాసభ స్ఫూర్తితో ముందుకు..

ఎర్ర సైన్యం

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా ఏచూరి

జజ్జనకరి జనారే.. డప్పుల జాతరే..

ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వానికి సంఘీభావం

విద్యను వ్యాపారంగా మార్చేందుకు బీజేపీ యత్నం

పాలస్తీనాకు మద్దతుగా మహాసభ తీర్మానం

సీపీఐ(ఎం) నేతలు ఏం మాట్లాడారు ?

మోడీ కో హఠావ్‌ దేశ్‌ బచావ్‌...

నికరంగా పోరాడుతాం... నిజాయితీగా నిలదీస్తాం!

బీజేపీని ప్రజలే గద్దె దింపుతారు

సమయం, సవాల్‌ ప్రమాదకరంగా ఉంది

మహసభల్లో సంక్లిష్ట రాజకీయాలపై చర్చ

ఎర్రజెండాతోనే... తెలంగాణలో ప్రజారాజ్యం

ఎర్రజెండా అండనుండగా.. దండు నడపరా!

బీజేపీ సర్కార్ నేరస్థుల రక్షకులు : బృందా

తెలంగాణ వచ్చింది? ఏమిచ్చింది? : తమ్మినేని

మోడీ కలలు కనటం మానుకో : బృందాకరత్

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం :తమ్మినేని వీరభద్రం

తెలంగాణ లో ఎర్రజెండా రాజ్యం రావాలి : తమ్మినేని వీరభద్రం

ఆర్ఎస్ ఎస్ కను సన్నల్లో బీజేపీ నడుస్తోంది : మాణిక్ స‌ర్కా‌ర్‌

బీజేపీవి మతతత్వ రాజకీయాలు : పినరాయి

సామాజిక భద్రత కోసం కేరళ ప్రభుత్వం పనిచేస్తోంది : కేరళ సీఎం పినరాయి

సీపీఐ(ఎం) భారీ బహిరంగ సభ లైవ్‌

మోడీని గద్దెనుండి దింపుతామని సీపీఎం వాగ్దానం : ఏచూరి

మళ్లీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు : సీతారాం ఏచూరి

బీ.వీ రాఘవులు అధ్యక్షతన పొలిట్ బ్యూరో 'రెడ్ సెల్యూట్' ..

సరూర్ నగర్ చేరుకున్న ఎర్ర కవాతు..

సభా ప్రాంగణానికి చేరుకున్న మాణిక్ సర్కార్, కేరళ సీఎం

సీపీఐ(ఎం) మహాసభకు పోటెత్తిన జనం..

సీపీఎం బహిరంగ సభ లైవ్‌

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ (పూర్తి వివరాలు)

సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ‌లోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు

సీసీఎం బహిరంగ సభ...భారీ బందోబస్తు

ఉన్నత విద్యపై జరుగుతున్న దాడులపై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

ఐదుగురు సభ్యులతో సిపిఐ(ఎం)కేంద్ర కంట్రోల్ కమీషన్

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో వివరాలు..

సిపిఐ(ఎం) కేంద్రకమిటీ లోకి తెలంగాణ నుండి నలుగురు

17మందితో సిపిఐ(ఎం)‌ పొలిట్ బ్యూరో...

మహాసభలో అగ్రనేతలు ప్రసంగాలు

సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీ ఏకగ్రీవం

95 మందితో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలస్తీనా సమస్యపై సిపిఐ(ఎం) మహాసభలో తీర్మానం

సీపీఎం కళాకారుల డప్పు ప్రదర్శన.. (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రాంగాణంలో కళాకారుల కోలాహలం

సరూర్‌నగర్‌ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(22 ఎప్రియల్) కవరేజ్

వికలాంగుల హక్కుల చట్టాల అమలుకు పోరాటం

మహిళా బిల్లుకు బీజేపీ ద్రోహం

నిన్న గోరక్షక్‌.. నేడు రేపిస్టు రక్షక్‌

కేరళ పాలన.. అన్నింటా ఆదర్శం

దేశానికి దశ, దిశ, నిర్దేశం

తీవ్రవాదం పీచమణిచాం

రుచికిరుచీ.. శుచికిశుచీ..

ప్రజల కోసమే పార్టీ

ఐక్య ఉద్యమాలతోనే..

జలియన్‌వాలాబాగ్‌కు నూరేండ్లు

బతుకుదెరువు

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

ఎస్సీ, ఎస్టీ‌ అట్రాసిటీ‌ చట్టం, దళితులపై దాడులపై సిపిఐ(ఎం)‌ తీర్మానం

జలియన్ వాలాబాగ్ స్మృతిలో సిపిఐ(ఎం)‌ మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం పై స్పష్టతనిచ్చిన బృందాకారత్

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో మూడు తీర్మానాలు ఆమోదం

సిపిఐ(ఎం)‌ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర నాయకత్వం

బీజేపీని గద్దె దించటమే సీపీఎం ప్రధాన లక్ష్యం: బృందాకరత్

మాది మిస్డ్ కాల్ మెంబర్ షిప్ కాదు : బృందా కరత్

మహిళా హక్కుల తీర్మానానికి మహాసభ ఆమోదం : బృందకరత్

సిపిఐ(ఎం) మహాసభల్లో తెలంగాణ మహిళా ప్రతినిధులు

భారత సీపీఐ(ఎం) మహాసభలకు క్యూ‌బా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు వెనిజులా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

భారత సీపీఐ(ఎం) మహాసభలకు చైనా కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం

కార్మిక హక్కులను హరించే నోటిఫికేషన్లు ఉపసంహరించాలి

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

త్రిపురలో బీభత్సకాండను తిప్పికొట్టాలి

15వ ఆర్థిక సంఘ పరిశీలనాంశాలు సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(21 ఎప్రియల్) కవరేజ్

కాంగ్రెస్‌తో పొత్తు లేదు

సోషల్‌ మీడియాపై ఆంక్షలేల?

సిరియాపై దురాక్రమణకు అమెరికా, నాటో బరితెగింపు

కార్మికహక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వం

విమర్శలోనూ హిందూ, పెత్తందారీ సంస్కృతి

15వ ఆర్థిక సంఘం విధి విధానాలు సమాఖ్య వ్యవస్థపై దాడి

'మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌' ర్యాలీకి సీపీఐ (ఎం) మద్దతు

The CPI(M) 22nd Congress adopted the main Political Resolution

ఏకగ్రీవంగా సిపిఐ(ఎం) రాజకీయ తీర్మానం ఆమోదం

మూడోరోజు సీపీఎం జాతీయ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

సిపిఐ(ఎం) నిర్మాణ నివేదిక ప్రవేశపెట్టిన రామచంద్రన్ పిళ్లై

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు:సిపిఐ(ఎం) కాశ్మీర్ కార్యదర్శి తరిగామి

సీపీఎం 22వ అఖిలభారత మహాసభలు (ఫోటో గ్యాలరీ)

బీజేపీని ఓడించేందుకు చర్యలు :కరత్

పార్టీలో విభేదాలున్నాయన్నది భ్రమే : ప్రకాశ్ కారత్

సీపీఎం జాతీయ మహాసభలు..కీలక అజెండా...

సిపిఐ(ఎం)‌మహాసభల్లో మూడవ రోజు తీర్మానాలు

మూడో రోజు కోనసాగుతున్న సీపీఎం జాతీయ మహసభలు (ఫోటో గ్యాలరీ)

అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలం

ముసాయిదాకు రికార్డు స్థాయిలో సవరణలు

కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ మహా స్ఫూర్తి

సాంస్కృతిక రంగంపై దృష్టి

నిర్బంధాల్ని తట్టుకుని ముందుకు..

ది కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ మహారాష్ట్ర పుస్తకావిష్కరణ

ఎందులోనూ... గుజరాత్‌ మోడల్‌ కాదు

ప్రజలు శాంతి కోరుకుంటున్నారు

కమ్యూనిస్టు పార్టీల సంఘీభావం

పెచ్చరిల్లుతున్న లైంగిక హింస

బీజేపీ పాలనలో మరింత దాడులు : సుభాషిణి ఆలీ

సిపిఐ(ఎం) అఖిలభారత మహాసభలో థింసా కళాకారుల నృత్యం

కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

జస్టీస్ లోయ కేసు దర్యాప్తు పై సిపిఐ(ఎం) మహాసభ తీర్మానం

సిపిఐ(ఎం)‌ మహాసభలలో రాజకీయ ముసాయిదాపై కొనసాగుతున్న చర్చలు

జస్టిస్ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి

ఎన్నికల పొత్తుపై స్పష్టతనిచ్చిన ఏచూరి

సిపిఐ(ఎం) మహాసభలు - నవతెలంగాణ ప్రింట్(19 ఎప్రియల్) కవరేజ్

రెండో రోజు కొనసాగుతున్న సిపిఎం జాతీయ మహాసభలు

పేదరికం నుంచి రాజకీయాల్లోకి..

రక్షణ లేని మోడీ ఏలుబడి

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల బలోపేతమే ప్రత్యామ్నాయం

అమరవీరులకు నివాళి

ఉత్సాహ ప్రచారం.. ఊరూరా నినాదం

పెరిగిన మహిళా ప్రాతినిధ్యం

చరిత్రను తిరగరాసేది పోరాటాలే..

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై సిపిఐ(ఎం)‌ మహాసభలో తీర్మానం

సిపిఐ(ఎం) రాజకీయ ముసాయిదా ప్రవేశపెట్టిన కారత్

బిజెపి పాలనలో పెరిగిన నియంతృత్వ దాడులు: ఏచూరి

మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...

అమరవీరులకు సిపిఐ(ఎం)‌ అగ్ర నాయకత్వం నివాళి (చిత్రమాలిక)...

సిపిఐ(ఎం)‌ మహాసభల ప్రతినిధుల సభకు వివిధ కమిటీల ఎన్నిక

ప్రారంభమైన సిపిఐ(ఎం)‌ ప్రతినిధులసభ

సీపీఎం 22వ మహాసభలు (ఫోటో గ్యాలరీ)

రెండు కోట్ల ఉద్యోగాలేవి : జీఆర్ శివశంకర్

మహాసభల్లో సీపీఐ ఎంఎల్ నేత...

తెలంగాణ సాయుధ పోరాటం నేటికీ మాకు స్ఫూర్తి : బివి.రాఘవులు

సిపిఐ(ఎం) మహాసభల్లో అధ్యక్షోపన్యసం చేసిన మాణిక్ సర్కార్

కమ్మ్యూనిస్ట్ వెటరన్స్ ను సన్మానించిన సిపిఐ(ఎం) మహాసభ

లెఫ్ట్‌ ఐక్యత ఇప్పుడు అవసరం : సురవరం సుధాకర్‌

సిపిఐ(ఎం)‌ మహాసభల్లో అమరవీరులకు నివాళిగా కళకారులు

సీపీఎం మహాసభల్లో సందేశం వినిపిస్తున్న మనోజ్‌ భట్టాచార్య

సిపిఐ(ఎం) మహాసభల్లో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన మాణిక్ సర్కార్

కథువా వంటి ఘటనలు దురదృష్టకరం: సీతారాం ఏచూరీ

సిపిఐ(ఎం) మహాసభల్లో రాఘవులు స్వాగతోపన్యసం

సీపీఐ(ఎం) 22వ మహాసభలు (లైవ్‌)

సీపీఎం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన మల్లు స్వరాజ్యం

సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...

నేటి నుంచి సీపీఐ (ఎం) మహాసభలు

మహాసభల్లో మతోన్మాదంపైనే రాజకీయ చర్చ

విస్తృతం...వినూత్నం

మహానగరం అరుణారుణం..

మహాసభలో మొత్తం 25 తీర్మానాలు..

ఆర్టీసీ కళ్యాణ మంటపం పరిసర ప్రాంతాలు అరుణవర్ణం

మహాసభలు-కార్యదర్శులు-కీలక నిర్ణయాలు

మహాసభ నిర్ణయాలు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయి...

ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు..

సామాజిక న్యాయం..ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం..

మతోన్మాదం, ప్రపంచీకరణల బంధం వీడదీయరానిది

మతోన్మాదం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా ఉధృత పోరాటాలు

ప్రజాపోరాటాలు ప్రతిబింబించేలా సీపీఐ(ఎం) మహాసభలు

వేగంగా సీపీఐ(ఎం) మహాసభ ఏర్పాట్లు

మహాసభల నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.