Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తీర్పు | సండే ఫన్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి
  • May 29,2021

తీర్పు

సింహపురి రాజు సభ కొలువు తీరి ఉంది. మహామంత్రి రాచకార్యం మీద పొరుగు దేశం వెళ్ళాడు. గురుకులంలో చదువుకునే మహారాజు కుమారుడు, మహామంత్రి కుమారుడు వేసవి సెలవులకని గురుకులం నుండి వచ్చారు. వారిరువురు సభలో కూర్చున్నారు.
అప్పుడే ఒక జంట పోట్లాడుకుంటూ సభలోకి ప్రవేశించారు.
''ఏంటీ మీ గొడవ?'' అన్నాడు మహారాజు.
''చూడండి మహారాజా! భార్యభర్తలలో భార్యే గొప్పదని నేనంటే... కాదు భర్తే గొప్పని ఈయన అంటున్నాడు'' అంది భార్య.
''కాదు మహారాజా! ముమ్మాటికి భర్తే గొప్పవాడు అని నేనంటే... కాదు నేను గొప్ప అని వాదనకు దిగుతోంది.. మీరే తీర్పు చెప్పాలి?'' అన్నాడు భర్త.
సమయానికి మంత్రి గారు కూడా లేరు అని ఆలోచించి మంత్రి కుమారుణ్ణి పిలిచి ఈ సమస్యను నువ్వే పరిష్కరించాలి అని చెప్పాడు.
''చూడండి ఈ నాణానికి బొమ్మాబొరుసు ఉన్నాయి చూశారా? ఈ రెండు ఉంటేనే నాణానికి విలువ అలాగే భార్యభర్త ఇద్దరూ సమానులే... ఒకరు గొప్ప ఒకరు తక్కువని ఉండదు'' అన్నాడు మంత్రి కుమారుడు.
''నువ్వు చెప్పిన దానికి మేము ఒప్పుకోము'' అన్నారు భార్యభర్త ఒక్కసారే.
''సరే నేను మీ ఇద్దరికీ ఒక పందెం పెడతాను... అందులో ఎవరు గెలిస్తే వారే గొప్పవారు సరేనా'' అన్నాడు మంత్రి కుమారుడు.
అందుకు సరే నన్నారు వాళ్ళు.
''మహారాజా! ఇప్పుడే వస్తాను'' అని మంత్రి కుమారుడు వెళ్ళి కాసేపటికి బాగా కాలుతున్న ఇనుప కడ్డీని తీసుకువచ్చాడు, అది పొగలు కక్కుతోంది.
''ఈ ఇనుప కడ్డీతో నేను మీ ఇద్దరి చేతుల మీద వాతలు పెడతాను... ఎవరు ఎక్కువ వాతలను ఓర్చుకుంటే, వారే నెగ్గినట్లు'' అని వారి చేతులను పట్టు కోబోయాడు.
''అయ్యా! బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడూ గొడవపడము... మా ఆయనే గొప్పవాడు'' అంది భార్య.
''కాదు మా ఆడదే గొప్పది'' అన్నాడు భర్త.
''సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాల లాంటి వారు అవి రెండూ సమానంగా కదిలితేనే గమ్యాన్ని సులభంగా చేరుకుంటాము. ఎత్తు, పల్లాలు కష్టాలకు, సుఖాలకు చిహ్నాలు!'' అన్నాడు మంత్రి కుమారుడు.
సభలోని వారంతా కరతాలధ్వనులు చేశారు.
''అయినా ప్రజా సమస్యలపైన రాజుగారు చర్చించే విలువైన సభకు అంతరాయం కలిగించిన మీకు, ఒక శిక్షను రాజు గారు అమలు చేయాలని సూచిస్తున్నాను. మీరు ఉండే గ్రామంలో మీ భార్యాభర్తలు వారం రోజుల పాటు వీధులను శుభ్రపరచాలి'' అన్నాడు మంత్రి కుమారుడు.
మహారాజు ఆ శిక్షను అమలు పరుస్తూ తీర్పునిచ్చాడు.
సమస్యను చక్కగా పరిష్కరించినందుకు మహారాజు మంత్రి కుమారుణ్ణి సత్కరించాడు. రాజకుమారుడు కూడా ఎంతో సంతోషించాడు.
- యు.విజయశేఖర రెడ్డి, 9959736475

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చిలుక పలుకదు
నూతిలో కప్పలాగ
ఎవరి కోసం - ఎవరి కోసం
ఆసరా బెంచి ...
కొడవలి
అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో...
పసిప్రపంచం
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
సైరంధ్రి
ఆ కుక్కే నిను చూసినది
నేతల్లారా కోతల్లారా ఎక్కడమ్మా బ్లాక్మనీ
జీతాలు రాలే.. మనసూరు కోలే
ఈగవి నువ్వు దోమని నేను
దొంగ బుద్ధి లేని నేతనే నేను
పకోడీ.. ఓ.. పకోడీ..
ఆనులైను అనగానే..
పోరా వెదవ ఫేసు
నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో
ఆదిమ స్వరం
పచ్చనోట్లు మేసేటి దున్న పోతోరు
ఎక్కడ వున్నా ఏమైనా...
కరోనా...
తెస్తాడు నా మొగుడు ఈ రోజు
ధనం కన్నా గుణం మిన్న
చిలకా ఏ తోడు లేక
రైతు
ఎవరి కోసం, ఎవరి కోసం...
మరలి పోద తనే కరోనా
'హిహిహిహి ఈగ కథ'
ఆనాటి ఆ స్నేహం

తాజా వార్తలు

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

07:17 AM

ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.