Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 13,2022

1.1 బిలియన్ డాలర్ల వార్షిక రుణ మంజూరు రేటుకు చేరుకున్న పైసాబాజర్

    • డిసెంబర్ 2021లో రూ. 695 కోట్ల రుణాలను జారీ చేసిన ఫిన్‌టెక్
    • డిసెంబర్‌లో పైసాబజార్ ద్వారా 668 పట్టణాలలో రుణాలను యాక్సెస్ చేసిన కస్టమర్లు
    • దేశ వ్యాప్తంగా 1200+ పట్టణాలలో కస్టమర్ల రుణ అవసరాలను చేరుకున్న పైసాబజార్
గుర్‌గావ్: పైసాబజార్.కామ్, వినియోగదారు రుణాల కోసం ఇండియాలో అతి పెద్ద డిజిటల్ మార్కెట్‌ప్లేస్, వార్షిక రుణ మంజూరు రేటు 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల (క్రెడిట్ కార్డుల జారీ మినహాయించి) కు చేరుకుందని ప్రకటించింది. డిసెంబర్ 2021లో, ఈ ఫిన్‌టెక్ రూ. 695 కోట్ల రుణాలను మంజూరు చేసింది, ఇందులో వ్యక్తిగత రుణాలు మరియు వ్యాపార రుణాల వంటి అన్-సెక్యూర్డ్ రుణాలు, అలాగే హోమ్ లోన్స్, లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ వంటి సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి.
              మార్చి 2020 నుంచి, లెండింగ్ పరిశ్రమపై మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపగా, మరియు లాక్‌డౌన్, మారటోరియం, ఇంకా ఆర్థిక రంగంలో అంతరాయాల వంటి  వాటితో పాటు, రుణ పరిశ్రమలో డిజిటల్ మౌళిక వసతులు లేకపోవడం,  అలాగే భౌతిక ప్రక్రియలపై అధికంగా ఆధారపడటం వంటి కారణాలతో కొత్త క్రెడిట్ మంజూరులో క్షీణతకు దారితీసిందని, పైసాబజార్ వెల్లడించింది. అయితే,  ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా, ఇంకా స్థిరంగా తిరిగి ప్రారంభించడం, పరిశ్రమ డిజిటల్ నేతృత్వంలో రుణ ప్రక్రియల వైపు మళ్లడం, దీనితో పాటు ఏప్రిల్ 2021లో సెకండ్ వేవ్ కారణంగా, అది తక్కువ వ్యవధి అయినా సరే, గత 12-15 నెలల్లో రుణాల మొత్తాలు  క్రమంగా పెరిగాయి.
            “మహమ్మారి అనేది సవాలు అయినా సరే, రుణ పరిశ్రమలో ఇది ఒక ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ అనే విషయం నిరూపితమైంది, దీని కారణంగా ఇప్పుడు మనకు మరింతగా డిజిటల్ దృష్టి గల ప్రక్రియలు, దృఢమైన అండర్‌రైటింగ్ మోడల్‌లు మరియు స్థిరమైన వ్యవస్థలు ఉన్నాయి. దేశంలో అతి పెద్ద మార్కెట్‌ప్లేస్ ప్లాట్‌ఫాంగా, గత 18 నెలలలో, మన విభిన్న వినియోగదారుల విభాగాలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించేందుకు, మేము భాగస్వామ్యాలను మరింత లోతుగా మార్చడంపై, డిజిటల్ మౌళిక వసతులను నిర్మించడంపై తీవ్రంగా దృష్టి సారించాము,” అని పైసాబజార్.కామ్, సీఈఓ, కో-ఫౌండర్ అయిన నవీన్ కుక్రేజా అన్నారు.
           650 పట్టణాలకు పైగా వినియోగదారులకు ప్రతి నెలా రుణాల యాక్సెస్ పైసాబజార్ చెబుతున్న ప్రకారం, లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, ఆర్థిక కార్యక్రమాలు పునఃప్రారంభం అయ్యాయి, దీనితో అధిక భౌగోళిక ప్రాంతాలలోని కస్టమర్ల రుణ అవసరాలకు అనుగుణంగా సేవ చేసేందుకు వీలు కలిగింది. ఇది, ప్రస్తుతం, తమ ప్లాట్‌ఫాంపై 10 లక్షలకు పైగా రుణ ఎంక్వైరీలను పొందుతోంది, ఇప్పటివరకూ 1200 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లకు సేవలు అందించింది. ఒక్క డిసెంబర్ నెలలోనే, పైసాబజార్ ప్లాట్‌ఫాంను 668 పైగా నగరాలు, పట్టణాలలోని కస్టమర్లు యాక్సెస్ చేశారు.
       “భౌతిక సంప్రదింపులు కష్టంగా మారిన తరుణంలో, రుణ ప్రక్రియలను మేము పూర్తిగా డిజిటల్ వైపు మార్చగలిగాము, దీని ద్వారా మా ప్లాట్‌ఫాంపై దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా రుణాలను పొందగలిగే సౌలభ్యం కల్పిస్తుంది. మా భాగస్వామ్య బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మాతో పూర్తిగా డిజిటల్ ప్రయాణాలను నిర్మించడంపై దృష్టి పెట్టడం ఈ ప్రయాణంలో ఒక పెద్ద విజయంగా నిలిచింది, దీని ఫలితంగా త్వరిత నిర్ణయం అలాగే మంజూరులతో పాటు పేపర్ లేకుండా, భౌతికంగా లేకుండా అనే ప్రక్రియల ద్వారా కస్టమర్లకు మెరుగైన సౌలభ్యం ఏర్పడింది,” అని పైసాబజార్.కామ్, సీనియర్ డైరెక్టర్ మరియు హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ ఎనలిటిక్స్, గౌరవ్ అగర్వాల్ అన్నారు.
           పైసాబజార్‌పై అందించిన ఆవిష్కరించిన డిజిటల్ ప్రక్రియలలో, సీ-కేవైసీ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిటల్ కేవైసీ, ఆధార్ కేవైసీ ఆధారిత ఆఫ్‌లైన్ ఎక్స్ఎంఎల్, వీడియో కేవైసీ, వీడియో ద్వారా లైవ్‌లీనెస్ తనిఖీలు, డిజిటల్‌గా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం/వ్యాలిడేట్ చేయడం, ఈ-మాండేట్‌లు, ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్), ఈ-సైన్ వంటివి ఉండగా, రుణ ప్రక్రియలలో అన్ని దశలను డిజిటైజర్ చేయడం జరిగింది.
            సగానికి పైగా రుణ మంజూరులు టాప్ 5 మెట్రో నగరాలకు వెలుపలి కస్టమర్లకే డిజిటైజేషన్ పెరగడం, దేశవ్యాప్తంగా రుణాలకు డిమాండ్ పెరగడంతో, పైసాబజర్ ఇప్పుడు అధిక స్థాయిలో రుణాలను టాప్ 5 నగరాలకు, అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్కతాలకు వెలుపల ఉన్న భౌగోళిక ప్రాంతాలలో అందించగలుగుతోంది. సగటున, నెలలో పైసాబజార్ కస్టమర్లకు జారీ చేసే మొత్తం రుణాలలో 55 శాతం వరకు టాప్ 5 నగరాలకు బయట ఉన్న కస్టమర్లకే అందించబడ్డాయి.
          టాప్ 5 మెట్రోలలో, ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరులకు, పైసాబజార్ ద్వారా చేసే నెలవారీ రుణ మంజురులో అధిక వాటా ఉండగా, వీటికి సమీపంలో ముంబై నిలిచింది.  అలాగే, యువ వినియోగదారు విభాగాలకు అధిక సంఖ్యలో రుణాల మంజూరు జరుగుతోందని ఈ ప్లాట్‌ఫాం గుర్తించింది. నెలలో పైసాబజార్ ద్వారా జారీ అయ్యే రుణాలలో 50 శాతానకి పైగా, 35 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వయసు వారికి, అలాగే 26 శాతం మొత్తం 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికే జరుగుతోంది.
          “కొవిడ్ ఇప్పటికీ మనతోనే ప్రచ్ఛన్నంగా ఉన్నా సరే, వివిధ విభాగాలు మరియు భౌగోళిక ప్రాంతాలకు క్రెడిట్ సరఫరాలో పెరుగుదల, రుణాలు అందించే పరిశ్రమ ఇప్పుడు మరింత దృఢంగా మరియు పటిష్టంగా ఉందని చెప్పేందుకు నిదర్శనం. పైసాబజార్‌లో, మా వినియోగదారులకు మొత్తం రుణ పర్యావరణ వ్యవస్థకు విలువను జోడించడానికి విశ్లేషణలు, సాంకేతికత, భాగస్వామ్యాలను ఉపయోగించి, మా ప్లాట్‌ఫాంను సందర్శించే వివిధ వినియోగదారుల విభాగాలకు, ఉత్పత్తి మరియు ప్రక్రియ ఆవిష్కరణల ద్వారా మా వ్యాపార ప్రాథమికాలను బలోపేతం చేయడం, క్రెడిట్ యాక్సెస్‌ను సులభతరం చేయడంపై మేము దృష్టి నిలిపాము,” అని నవీన్ కుక్రేజా అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు
నీతి ఆయోగ్‌కు ఓటీఎస్‌ఐ డేటా ప్లాట్‌ఫామ్‌
ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి
హ్యుందాయ్, టాటా పవర్‌ జట్టు
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
సన్ స్టోన్ సాయంతో ఐటీ వేదిక బెంగళూరులో ఉద్యోగం సాధించిన విజయవాడ విద్యార్థి
ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక
నీతి ఆయోగ్‌ కోసం నేషనల్‌ డాటా ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఓటీఎస్‌ఐ
2025 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన
నేడు ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌
అదానీ చేతికి అంబూజా, ఏసీసీ
వడ్డీ రేట్లు పెంచగానే ధరలు తగ్గవు
భగ్గుమన్న విమాన ఇంధన ధరలు
మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం
నవ భారత్‌ వెంచన్స్‌ ఆల్‌ టైం రికార్డ్‌
డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

తాజా వార్తలు

09:33 PM

సెప్టిక్ ట్యాంక్ క్లీన్‌చేస్తూ ఒక‌రి మృతి

09:28 PM

తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు

09:22 PM

వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా హైదరబాదీ నిఖ‌త్ జ‌రీన్‌

09:14 PM

మొగుల‌య్య‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించిన కేసీఆర్‌

09:10 PM

నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:59 PM

ఫిఫా పురుషుల వరల్డ్ కప్ పోటీలకు మహిళా రిఫరీలు

08:53 PM

రేపు దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.