Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతదేశంలో ఆన్-ది-గో పరికరాలలో సోషియల్ ఆడియో కంటెంట్ వినియోగం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

భారతదేశంలో ఆన్-ది-గో పరికరాలలో సోషియల్ ఆడియో కంటెంట్ వినియోగం

హైదరాబాద్: మహమ్మారి ప్రారంభమైన సంవత్సరాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు హియరబుల్స్‌తో పాటు ఇతర ‘ఆన్-ది-గో డివైజ్‌లు’ ఉన్న వినియోగదారులలో లీనమయ్యేలా చేసే ధ్వని అనుభవాలు ప్రాముఖ్యత పొందుతున్నాయి. డిజిటల్ నేటివ్‌లలో టెక్-అవేర్ వినియోగదారులు కంటెంట్ వినియోగానికి >20 గంటలను ఆన్‌లైన్‌లో గడుపుతుండగా గత మూడేళ్లలో 11% మంది ప్రీమియం ప్రాంతీయ ఆడియోలలో పరిణామకారి రెండంకెల ప్రగతి కనిపిస్తుంది. ఈ అధ్యయనం లోపలి అంశాలు డాల్బి నియమించిన ‘స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ధ్వని ప్రాముఖ్యత’కు సంబంధించి విస్తృత వినియోగదారుల అధ్యయన మూడవ ఎడిషన్ నుంచి తీసుకోగా కంటెంట్ సృష్టి చుట్టూ వినియోగదారుల ప్రవర్తన మరియు చలనంలో వినియోగించే పరికరాల క్రియాశీలతలో మార్పులు నమోదవుతున్నాయి. అధ్యయనంలో గుర్తించినటువంటి ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ చోదక శక్తికాగా (100లో 71) వినియోగదారుల స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపిస్తుండగా, బ్యాటరీ (100లో 67) మరియు కెమెరా (100లో 71) తదుపరి స్థానాల్లో ఉన్నాయి.  తన సేవలను 2020లో ప్రారంభించిన తర్వాత సిఎంఆర్ సమీక్షలో ధ్వని ప్రముఖమైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చోదక శక్తి అనేది వరుసగా ప్రాధాన్యత ఇస్తున్నారని తేటతెల్లమైంది. ధ్వని నాణ్యత ప్రాముఖ్యత అంశం 2020 మరియు 2022 మధ్య 8% వృద్ధి చెందింది. సిఎంఆర్ ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూపు అధికారి ప్రభు రామ్ మాట్లాడుతూ,  ‘‘సంగీతం, సినిమాలు, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు మరియు మొబైల్ గేమింగ్ ఇలా వినియోగపు సందర్భాల శ్రేణి నుంచి ప్రేరణతో అగ్రగామి ధ్వని అనుభవాలను వినియోగదారులు ఎక్కువగా కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా ఇతర ఆన్-ది-గో పరికరాల్లోనూ నిరీక్షిస్తారు. స్టేషియల్ ఆడియోకు వృద్ధి చెందుతున్న డిమాండ్‌తో వినియోగదారులు ఇప్పుడు ఎక్కువగా తమ కంటెంట్ అనుభవాల నుంచి లోతైన మరియు డిటెయిల్‌ను నిరీక్షిస్తున్నారు. వీటిని డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వంటి వ్యాపారంలో అగ్రగామి ఆవిష్కారణలతో సాధ్యమైంది’’ అని వివరించారు.
అధ్యయనంలోని ప్రముఖ అంశాలు ఇక్కడ ఉన్నాయి:
ఉన్నతీకరించిన ధ్వని నాణ్యత ఆన్-ది-గో పరికరాల్లో అత్యంత ప్రముఖ, అత్యంత అవసరమైన ప్రత్యేకత ఆన్-ది-గో పరికరాలలో ధ్వని నాణ్యత అత్యంత ప్రముఖ కొనుగోలు చోదక శక్తి. సంగీతం ఆలకించడం, సినిమా వీక్షణ మరియు ఓటీటీ వీక్షణ వినియోగదారులు తమ ఆడియో/ వీడియోలను స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే మూడు ప్రముఖ ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ అధ్యయనం ఆడియో కాల్స్‌కు వాట్సప్‌లో 41% వృద్ధి చూపించగా, 2020లో కేవలం 38% ఉండగా 2022లో 79% ఉంది.
         స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఆడియో బుక్‌లలో ఆలకించడం గమనార్హంగా వృద్ధి చెందగా, అది ప్రగతి సాధించి 25 నుంచి 30 ఏళ్ల వినియోగదారుల నుంచి ప్రేరితమైంది. ధ్వని లేదా దృశ్యం కంటెంట్ వినియోగంలో వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు అత్యంత ప్రాధాన్యత స్మార్ట్‌ఫోన్ యాక్ససరీలుగా కొనసాగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ యాక్ససరీల వినియోగం 2021లో వృద్ధి చెందగా, దానికి ఈ ఏడాది ఎక్కువ వాయిస్ క్లారిటీ (64%)కి వినియోగదారులు మొగ్గు చూపడం కారణం.
కంటెంట్ క్రియేటర్లు పెరిగారు
గత మూడేళ్ల నుంచి వీడియోలు మరియు ఆడియో కంటెంట్ సృష్టి అవధి 10% వద్ధి చెందింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు సగటున వారానికి 5 నుంచి 5 గంటలు కంటెంట్ సృష్టించేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు.
         ప్రతి ఐదుగురు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో నలుగురు డాల్బి విజన్ కలిగిన స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎక్కువ వీడియోల చిత్రీకరణలో ఆసక్తి చూపించారు. డాల్బి అట్మాస్ మరియు డాల్బి విజన్ వినియోగదారుల క్రియాశీలత నేతృత్వం వహిస్తుంది. ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%) డాల్బి అట్మాస్‌లో కంటెంట్ వినియోగించినప్పుడు ఉత్తమ తరహాలో కంటెంట్‌కు అనుసంధానం అయిన భావన కలిగిందని తెలిపారు. ఇది 2021లో 5% మేర వృద్ధి చెందగా, దానికి డాల్బి అట్మాస్‌లో లభించే పలు ఆయామాల శబ్దపు అనుభవమే కారణం.
         ప్రతి ఆరుగురు వినియోగదారులలో ఐదుగురు (84%)  డాల్బి అట్మాస్/డాల్బి విజన్ గత మూడేళ్లలో వారి మొబైల్ కంటెంట్ వినియోగం వృద్ధి చెందేందుకు ఆఫర్ ఇచ్చిందని భావించారు. చలన చిత్రాలు, సంగీతం మరియు ఎపిసోడ్‌ల కంటెంట్‌తో సహా వినియోగదారులు అగ్రగామి మూడు  కంటెంట్‌లను డాల్బి అట్మాస్, డాల్బి విజన్‌లో అనుభవాన్ని పొందాలని కోరుకుంటున్నారు. వాస్తవంగా గత మూడేళ్లలో నిర్వహించిన అధ్యయనం లోపలి అంశాల ప్రకారం సినిమాలు భారతీయులను ఎక్కువ రంజిపజేస్తున్నాయి. ఎనిమిదిలో ఏడుగురు వినియోగదారులు డాల్బి అట్మాస్/డాల్బి విజన్ వారి కంటెంట్ చందా ప్లాన్‌లకు ఆఫర్ ఇస్తోందని విశ్వసిస్తున్నారు.
సంపాదకులకు సూచన
సైబర్ మీడియా రీసర్చ్ (CMR) అగ్రగామి సాంకేతికత పరిశోధన మరియు కన్సల్టింగ్ కంపెనీ కాగా, ‘‘ఆడియో అండ్ వీడియో కన్సమ్షన్ ఆన్ ‘ఆన్ ది గో డివైజెస్’ ఇండియా’ అనే టైటిల్‌తో సమీక్ష తృతీయ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ అధ్యయనానికి 18 నుంచి 40 ఏళ్ల వయసున్న ఎ మరియు బి వర్గాలకు చెందిన 2,344 మంది వినియోగదారులు స్పందించారు. ఈ అధ్యయనాన్ని టైయర్ 1 మరియు టైయర్ 2 నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కత్తా, బెంగళూరు, మధురై, రాజ్‌కోట్, భువనేశ్వర్ మరియు జలంధర్‌లలో నిర్వహించారు. ఈ పరిమాణంలో యాదృచ్ఛిక సమీక్ష ఫలితాంశాలలో పూర్తి జనాభాను సమీక్షించినప్పుడు 3% మేర ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉండగా, 95% మేర గణాంకాలు కచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌
15 రోజులకు ఓ కొత్త విమానం
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఇండియా హెడ్‌గా అనురాగ్ గుప్తా
ఐసిఐసిఐ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకున్న టాటా మోటార్స్
భారతదేశ వ్యాప్తంగా తమ విస్తరణ ప్రణాళికలను వెల్లడించిన స్టెల్లా మోటో
హైదరాబాద్‌లో కాల్‌ ఆఫ్‌ ద బ్లూ వీకెండ్‌ కార్యక్రమం
ఆర్వి విశ్వవిద్యాలయము మెరిట్ స్కాలర్షిప్స్ కొరకు రూ.10 కోట్లు
ఎంఇఐటివై భాగస్వామ్యం ద్వారా ‘ఒప్పో‘ గ్రామీణ మహిళలను ‘సైబర్ సాంగినీస్’
యూఎస్‌లో భారత టెకీలకు గడ్డుకాలం
భారీ అప్పులపై కేంద్రం దృష్టి
'కెరీర్ టాక్స్' వెబ్‌నార్‌ని హోస్ట్ చేస్తున్న గ్రేట్ లెర్నింగ్
జాతీయ అప్రెంటిస్‌షిప్‌ అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించనున్న ఎంఎస్‌డీఈ
 ‘ఎడ్యుకేషన్‌ యాజ్‌ యాన్‌ ఈక్వలైజర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ప్రారంభించిన సింక్రోనీ
బ్రీత్‌ఫ్రీ యాత్రా- దేశవ్యాప్తంగా శ్వాస సంబంధిత సంరక్షణ అందుబాటులో వృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫోక్స్‌వేగన్‌ ఇండియా..

తాజా వార్తలు

09:44 PM

మామ వేధింపులు..అల్లుడు ఆత్మహత్య

09:37 PM

ఆ సంతృప్తితోనే మా ఫాదర్ కాలం చేశారు : డైరెక్టర్ బాబీ

09:34 PM

అక్కినేని నాగచైతన్యతో పెళ్లి వార్తలపై హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ క్లారిటీ

09:31 PM

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో అంత‌ర్ రాష్ట్ర పొట్టేళ్ల పందెం..

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.