Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
2030 నాటికి పెట్రోలు, డీజిల్ కార్ల సంఖ్యను ఎలక్ట్రిక్ వాహనాలు అధిగమిస్తాయి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

2030 నాటికి పెట్రోలు, డీజిల్ కార్ల సంఖ్యను ఎలక్ట్రిక్ వాహనాలు అధిగమిస్తాయి

    నవతెలంగాణ బెంగళూరు: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది! భారతదేశంలో 57 శాతానికి పైచిలుకు వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలు ఇచ్చే ప్రయోజనాలు, అనుకూలతను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తు వాహనాలు (EVs)లపై పెట్టుబడి పెట్టాలని, 56% మంది ఈవీలను పర్యావరణానికి హాని చేయవలనే కారణంతో కొనుగోలు చేయాలన కోరుకుంటున్నారు. భారతదేశంలో టెక్నాలజీ-ఫస్ట్ అకో (ACKO) మరియు యుగౌ ఇండియా విడుదల చేసిన సరికొత్త నివేదికలోని కొన్ని ప్రముఖ అంశాలలో ఇవి కూడా ఉన్నాయి.  ఈ నివేదిక న్యూ కన్సూమరర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ (NCCS) ఎ , బి నివాసాల నుంచి 28 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన విద్యుత్తు వాహనాల యజమానులు లేదా రానున్న 12 నెలలలో వాహనాలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్న 1018 మందితో సమీక్ష నిర్వహించి రూపొందించారు.

భవిష్యత్తు ఎలక్ట్రిక్‌దేనని విశ్వసిస్తున్న వినియోగదారులు
సమీక్షకు స్పందించిన వారిలో ఎక్కువ మంది అంటే 60% మంది భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు  విద్యుత్తు వాహనాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు మరియు భారీ మార్పులు అవసరం అని విశ్వసిస్తుండగా, భవిష్యత్తులో చక్కని మార్పులు వస్తాయని ధీమాతో ఉన్నారు. ఈ సమీక్షకు స్పందించిన వారిలో 89% మంది 2030 నాటికి భారతదేశంలో ఈవీలకు కావలసిన మౌలిక సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. మరో 66% మంది పెట్రోలు, డీజిల్ వాహనాలను విద్యుత్తు వాహనాలు అధిగమిస్తాయని, దీర్ఘావధిలో నగదు ఆదా చేసేందుకు ఇవి అత్యుత్తమమైనవి విశ్వసిస్తున్నాము అని తెలిపారు.
ఈవీ ఎందుకు?
సమీక్షకు స్పందించిన వారిలో వాహనాలను కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారిలో 44% మంది ఎలక్ట్రిక్ వాహనాలపై పెట్టుబడి పెట్టాలన్న ఆలోన ఉందన్నారు ఎందుకంటే, వారు అవి అందించే అనుకూలతలను ఇష్టపడ్డారు. దీనితో వారు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎంపికల అందుబాటు వారికి రెండు అనుకూలతలను అందిస్తాయని విశ్వసిస్త్నున్నారు.
       వాహనాలను కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారిలో 47% మంది సంప్రదాయక వాహనాలతో పోల్చితే 47% మంది ఎలక్ట్రిక్ వాహనాలు ప్రతి మైలుకు వచ్చే ఖర్చును గమనార్హంగా తగ్గిస్తాయి అని విశ్వసించారు. అలాగే 56% మంది తమ పరిసరాల గురించి బాధ్యతాయుతమైన మార్పులో భాగం కావాలని కోరుకుంటున్నామని, కొత్త సాంకేతికత పట్ల ఆసక్తి కలిగి ఉన్నామని తెలిపారు.
         ఈవీ యజమానుల విషయానికి వస్తే ఆసక్తిదాయకరమైన అంశం ఏమిటంటే, తాము పర్యావరణం చక్కగా ఉండేందుకు శ్రమించాలన్న కోరిక కలిగి ఉన్నామని, దాని ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉదాహరణకు 63% మంది ఈవీ యజమానులు వారి కర్బన అడుడుజాడల గుర్తును తగ్గించేందుకు తమ ప్రయత్నాలలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎంపిక చేసుకుంటామని తెలిపారు. సమీక్షకు స్పందించిన వారిలో 62% మంది పెరిగిపోతున్న ఇంధన ధరల గురించి అవగాహన కలిగి ఉన్నారు. వారిలో 57% అత్యాధునిక సాంకేతితకపై ఆసక్తి కలిగి ఉండగా, 51% మంది వారు పెట్రోలు, డీజిల్ కార్లతో పోల్చితే ఎలక్ట్రిక్ వాహనాలు తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు అవకాశాన్ని ఇస్తాయని తెలిపారు. మరో 48% మంది వాహన యజమానులు ఎలక్ట్రిక్ వాహనాలు సంప్రదాయక కార్ల కన్నా ప్రతి మైలుకు దక్షతతో కూడిన ఖర్చుని ఇస్తాయని పేర్కొన్నారు.
ప్రజలను ఈవీలపై పెట్టుబడి పెట్టకుండా ఏవి అడ్డుకుంటున్నాయి?
ఈ నివేదికలో అన్ని సమాధానాలు ఉన్నాయి. ఛార్జింగ్ చేసుకునేందుకు ఉన్న అవకాశాల కొరత అత్యంత పెద్ద బాధ్యతతో కూడిన సమస్య కాగా, అప్పుడప్పుడు వార్తలలోకి వస్తున్న సురక్షత సమస్యలు తదుపరి కారణంగా ఉంది.
        సమీక్షకు స్పందించిన వారిలో ఇళ్ల వద్ద, చుట్టుపక్కల ఛార్జింగ్ సదుపాయాల కొరతకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని తెలిపారు. వారు ఒక వాహనం పూర్తిగా ఛార్జింగ్ అయ్యేందుకు తసుకునే సమయం గురించి ఎక్కువ స్పష్టత అవసరం ఉందని తెలిపారు. దీనితో సమీక్షకు స్పందించిన వారిలో 40% అప్పుడప్పుడు వార్తలలోకి వస్తున్న మంటల్లో కాలిపోతున్న ఈవీల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సమీక్షకు స్పందించి, ఇతర కారణాలను పేర్కొన్న వారిలో బ్యాటరీ మార్పు ఖర్చు, ఎన్ని రోజులకు ఒకసారి దాని అవసరం ఉంటుందనే అంశం ప్రముఖమైదని పేర్కొన్నారు. ఎందుకంటే, అవి ఈవీ ప్రాథమిక ఖర్చులలో ఒకటిగా ఉంది. వారు ఈవీలలో దూర ప్రయాణం చేసే అవకాశాల గురించీ వారు పేర్కొన్నారు.
        అంతే కాకుండా, 41% మంది ఈవీ యజమానులు వారి ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్ అయ్యేందుకు చాలా సమయం పడుతుందని అన్నారు మరియు 40% మంది యజమానులు నివాస సముదాయాల ఆవరణలో ఛార్జింగ్ చేసుకునే సదుపాయాలకు చాలా కొరత ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీక్షకు స్పందించిన వారిలో 49% మంది బ్యాటరీ మార్పు ఈవీ యాజమాన్యపు ఖర్చు అని విశ్వసిస్తున్నారు. మరో 43% మంది ఇవీ యజమానులు సంప్రదాయక వాహనాలతో పోల్చితే వారి వాహన డ్రైవింగ్ అనుభవం మరియు పనితీరు నిరీక్షకు అనుగుణంగా లేవని విశ్వసిస్తున్నారు అనేది వారి ప్రాధాన్యతలతో కూడిన బాధ్యతగా ఉంది.
      ‘‘భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతి పెద్ద కార్ల మార్కెట్‌గా ఉంది. విద్యుత్తు వాహనాలు వినియోగదారులకు ప్రాథమిక ఎంపిక అవుతున్నప్పుడు మేము ఈవీల గురించి వారి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలని కోరుకున్నాము. మేము యుగౌ ఇండియాతో కలిసి పని చేశాము మరియు ఈవీల గురించి వినియోగదారుల అభిప్రాయాలను చక్కగా అర్థం చేసుకునేందుకు ప్రస్తుత యజమానులు లేదా వచ్చే ఏడాదిలోగా ఈవీలను కొనుగోలు చేయాలని కోరుకుంటున్న ప్రజలతో మాట్లాడాము. దీని ఫలితాంశాల ఆధారంగా ఈవీ యజమానులు అలాగే ఆ రంగానికి చెందిన వారితో కలిసి మేము భారతదేశంలో విద్యుత్తు వాహనాలను అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతలు మరియు అడ్డంకులను గుర్తించగలిగాము’’ అని అకో (ACKO) సీనియరు డైరెక్టర్-మోటార్ అండర్‌రైటింగ్ అనిమేశ్ దాస్ తెలిపారు.
     ఈ నివేదికలో ఈవీల గురించి భర్తీ చేయవలసిన పరిజ్ఞానం గురించి కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు.
ఉదాహరణకు, ఆందోళనకర స్థాయిలో 63% మంది ఈవీలకు మంటలు అంటుకున్న సమయంలో మట్టి పోవడం అత్యంత అనుకూలకరమైన పరిహారం అని తెలియదు. బ్యాటరీ లైఫ్‌టైమ్ గురించి కూడా అవగాహనలో పలు అంతరాలు ఉన్నాయి. ఉదాహరణకు 66% మంది బ్యాటరీ లైఫ్‌టైమ్ కేవలం 2 నుంచి 5 ఏళ్లు అని నమ్ముతున్నారు. మంచి వార్త ఏమిటంటే 10లో 8 మంది ఛార్జింగ్ సైకిల్ అనేది ఈవీ బ్యాటరీ లైఫ్‌టైమ్‌ను కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించారు.
      ఈవీ యాజమాన్యపు మరొక ప్రముఖ ఆయామం ఏమిటంటే, బీమా, ఈవీలకు పెరుగుతున్న ప్రజాదరణతో ప్రత్యేకంగా రూపొందించిన బీమా ఉత్పత్తుల డిమాండ్‌లో వృద్ధి కనిపిస్తోంది. సమీక్షకు స్పందించిన వారిలో 79% మంది తమ ఈవీలకు ప్రత్యేకంగా రూపొందించిన బీమా పరిహారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. 67% మంది దానికి తగిన ప్రీమియం చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు. అదేమైనప్పటికీ 53% మంది వారికి ఈవీ సంబంధిత బీమా ఉత్పత్తులను అందించేందుకు విశ్వసనీయమైన భాగస్వామి లేరని పేర్కొన్నారు.
         పాలసీ కొనుగోలుకు ఈవీ కొనుగోలుదారులు, యజమానులు ఆన్‌లైన్‌లో బీమా సేవలను అందించే వారిని ఎంపిక చేసుకుంటున్నారు. మరో 59 మంది వినియోగదారులు అకో (ACKO) వంటి ఆన్‌లైన్ సంస్థల నుంచి పాలసీ కొనుగోలు చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ నివేదికలోని ప్రముఖ అంశం ఏమిటంటే ఈవీలు, ఈవీలకు సంబంధించిన వివిధ ఆయామాల గురించి అవగాహనను కల్పించవలసిన అత్యవసరం ఉంది. భారతీయులు ఈవీల గురించి ఉత్సుకతను కలిగి ఉన్నారు. వాటిని భవిష్యత్తు మొబిలిటీ అని అంగీకరిస్తున్నారు. అయితే మార్కెట్‌లో సమాచారం కొరత, కమ్యూనికేషన్ అంతరాలు వారిని వెనుకడుగు వేసేలా చేస్తున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెజాన్ వెబ్ సర్వీసెస్..సైన్యం నుండి అనువాద పాఠాలు
‘మై హెల్త్‌ కేర్‌ ప్లాన్‌ ’విడుదల చేసిన బజాజ్‌ అలయన్జ్‌
కాండ్లాలోని టునా టెక్రా వద్ద ఉన్న దీన్‌దయాళ్‌ పోర్ట్‌..
సాంసంగ్ కొత్త S సిరీస్‌..గొప్ప ఆఫర్స్ కోసం ఇప్పుడే ప్రీ-రిసర్వ్ చేసుకోండి
విస్తరణ పథంలో జీస్క్వేర్‌ హౌసింగ్‌ , త్వరలో ఉత్తరభారతంలోనూ ప్లాట్‌ ప్రాజెక్టులు !
మెదక్‌లో ఐటీసి ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫెసిలిటీ
నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌
సాంసంగ్ 5Gలో ఆసక్తికరమైన అమ్మకాలు
పన్నెండవ తరగతి విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌ పరీక్ష
యువతలో నైపుణ్యాలను పెంచాలి
ముగిసిన ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌
బీఎండబ్ల్యూ ఎక్స్‌1 విడుదల
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌కు రూ.53 కోట్ల లాభాలు
డ్రీమ్ టీమ్ నెక్ట్స్ ఎడిషన్‌ను ప్రకటించిన ప్రిప్‌ల్యాడర్
అదానీపై ఆరోపణలు వాస్తవమే
గ్యారెంటీడ్‌ రిటర్న్‌ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా అత్యధికంగా 7.5% రాబడులు
కీరన్ పోలార్డ్‌కు బౌలింగ్ చేసేందుకు వేచి చూస్తున్నా
యువ భారత ఆకాంక్షలను పటిష్ఠం చేసిన కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్
జాతీయ అప్రెంటిస్‌ అవగాహన వర్క్‌షాప్‌ను నిర్వహించిన ఎంఎస్‌డీఈ
ప్రపంచ వృద్థి 1.9 శాతమే..!
మరో రెండు టెక్‌ కంపెనీల్లో ఉద్వాసనలు
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మెరుగైన ఆదాయం
రెట్టింపైన ఇండియన్‌ బ్యాంక్‌ లాభాలు
ఇండియాలో తయారుచేసిన మైలో (MYLO) బట్ట డైపర్లు
హెడ్‌ - ఈక్విటీస్‌గా మనీష్‌ గున్వానీని నియమించిన ఐడీఎఫ్‌సీ ఏఎంసీ
గూగుల్‌లో బోనస్‌ల తగ్గింపు
విస్తరణపై స్టెల్లా మోటో దృష్టి
కావేరీ సీడ్స్‌కు రూ.38 కోట్ల లాభాలు
సంక్షోభంలో ట్విట్టర్‌

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.