Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా

- వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరియు సుప్రసిద్ధ నటి పూజాహెగ్డేలతో బంధం కొనసాగిస్తుంది
- నూతన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నాగార్జునతో భాగస్వామ్యం
నవతెలంగాణ - హైదరాబాద్
 కోకాకోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ది చేసిన మామిడి పానీయం, మరియు ఇండియా మరియు ఆగ్నేయాసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మజా  ఇప్పుడు   తమ నూతన ‘ఆమ్‌వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించింది. ప్రస్తుతం,  కోకా కోలా  ఇండియా బ్రాండ్‌కు అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా మాజా నిలిచింది. స్ర్పైట్‌ మరియు థమ్సప్‌లు 2022లో  ఒక బిలియన్‌ యుఎస్‌డీ బ్రాండ్‌గా నిలిస్తే, 2023లో మజాను ఒక బిలియన్‌ డాలర్ల  మార్కుకు చేర్చడానికి లక్ష్యంగా చేసుకుంది.
         తాజా ప్రచారంలో వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మరియు సుప్రసిద్ధ నటి పూజా హెగ్డే తో పాటుగా దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జున కూడా  కనిపించనున్నారు. ఇటీవలనే ఆయన మజా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ నూతన ప్రచారం గురించి కోకా కోలా ఇండియా మరియు ఆగ్నేయాసియా  డైరెక్టర్‌  – మార్కెటింగ్‌ , న్యూట్రిషన్‌ విభాగం అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ ‘‘ మజా ఓ వారసత్వ భారతీయ బ్రాండ్‌. 1976 నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దశాబ్దాలుగా భారతీయులు అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా ఇది నిలిచింది.  సాటిలేని రుచులతో కూడిన అసలైన మామిడితో అసాధారణ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. మా తాజా ప్రచారం, ఆమ్‌ వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ  ద్వారా, అసలైన సంతోషం మరియు ఆనందాన్ని నిస్వార్ధమైన దాతృత్వం ద్వారా వెల్లడిస్తున్నాము.  బచ్చన్‌, పూజాహెగ్డే మరియు నాగార్జునలు మా బోర్డ్‌ పై రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు
        నూతన మజా ప్రచారం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘ఈ బ్రాండ్‌ నా పాత రోజులను గుర్తుకు తీసుకువచ్చింది. మామిడి పళ్లను ఆ రోజుల్లో ఎంతగానో ఆస్వాదించాను. ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను ’’అని అన్నారు. ఓగ్లీవీ ఇండియా  చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ సుకేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇతరులకు సహాయం చేయడంలోని  అందాన్ని ఈ ప్రచారం ద్వారా వెల్లడిస్తున్నాము. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, పూజా హెగ్డే లాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ ల ద్వారా ఈ సందేశాన్ని మరింత ఉన్నతంగా వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.
 Link to the campaign film: https://youtu.be/89eEswcYJEo

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తపాలా శాఖ ఖాతాకు పాన్‌, ఆధార్‌ తప్పనిసరి
మలేషియాతో రూపాయల్లో వాణిజ్యం
ఒకాయ ఇవికి ఐకాట్‌ ధృవీకరణ
లూమినస్‌ నుంచి హైకెపాసిటీ ఇన్వెర్టర్ల విడుదల
క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌ భారతదేశంలో 33 అగ్రగామి ఇనిస్టిట్యూట్‌లతో భాగస్వామ్యం
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ కోసం Tiago.ev
రంజాన్‌ వేడుక చేసుకునేందుకు ఉచిత వసతి అందిస్తున్న అజ్మీర్‌లోని ఓయో హోటల్స్‌
లోటస్‌ హాస్పిటల్సలో ‘మదర్‌హుడ్‌ అండ్‌ బియాండ్‌ జర్నీ’ సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
ఫెస్టివల్‌ ఆఫ్‌ విన్నింగ్‌ పోటీ తేదీలను వెల్లడించిన పరిమ్యాచ్‌
వినూత్నమైన ఫ్యాట్‌ స్కాన్‌ మిల్క్‌ ఎనలైజర్‌ను విడుదల చేసిన ఎవరెస్ట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌
కొత్త ప్రాజెక్టులపై అదానీ వెనుకడుగు..!
ఎఐ ప్రయోగాలు ఆపాలి
దుబాయ్‌ గోల్డ్‌ సౌక్‌లో మలబార్‌ స్టోర్‌ ఏర్పాటు
యుఎస్‌లో గ్రాన్యూల్స్‌ ప్యాకేజింగ్‌ కేంద్రం ఏర్పాటు
గోడాడీ డొమైన్లపై ప్రత్యేక ఆఫర్లు
రాష్ట్రంలో 106 స్క్రీన్లకు విస్తరించిన పివిఆర్‌ ఐనాక్స్‌
టాటా ఎఐఎ నుంచి నూతన ఎన్‌ఎఫ్‌ఒ
భవిష్యత్‌ ప్రతిభావంతుల నైపుణ్యాభివృద్ధి కోసం తమ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేసిన క్యాప్‌జెమినీ ఇంజినీరింగ్‌
10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌
నూతన పార్లమెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన 910 మంది కార్పెంటర్లకు సర్టిఫికెట్లను అందించిన స్కిల్‌ ఇండియా
తెలంగాణలో కొత్తగా 4 స్క్రీన్ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన పీవీఆర్ ఐనాక్స్
​ వినూత్నమైన సేవింగ్స్‌ ప్రొడక్ట్‌– ఐసిఐసిఐ ప్రు గోల్డ్‌ను విడుదల చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌
ఆంధ్రప్రదేశ్‌లోని కడప వద్ద తమ రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన ఫెనెస్టా
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో అధికారిక టైర్‌ భాగస్వామిగా ఒప్పందం..
సూపర్ వేల్యూ డేస్ సమయంలో అమేజాన్ ఫ్రేష్ పై కూల్ ఆఫర్స్ తో వేసవి వేడిని తట్టుకోండి
మీ కుటుంబ ఆరోగ్యానికి బాదములను ఉపయోగించండి
గూగుల్‌కు ఎన్‌సిఎల్‌ఎటి భారీ షాక్‌
రియల్‌మీ నుంచి సి55 బడ్జెట్‌ ఫోన్‌
గెలాక్సీ ఎ54, ఎ34 5జి ఆవిష్కరణ
నౌరిష్‌ యులో సమంత పెట్టుబడులు

తాజా వార్తలు

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.