Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈ చొరవ కార్యక్రమాన్ని ప్రారంభించింన్న షియోమీ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Feb 09,2023

ఈ చొరవ కార్యక్రమాన్ని ప్రారంభించింన్న షియోమీ

నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియాలో అగ్రగామి స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన షియోమీ (Xiaomi), సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ (SGF), మరియు CRY భాగస్వామ్యముతో తన #BackToSchool పౌరసత్వ చొరవ కార్యక్రమాన్ని ఈ రోజున ప్రకటించింది. హయ్యర్ సెకెండరీ తరగతుల్లో అణగారిన వర్గాలకు చెందిన 1600 మంది పిల్లలు బడిలో తమ చదువును కొనసాగించడానికి ప్రేరణ కలిగిస్తూ వారికి ధ్యాసతో కూడిన మద్దతును అందించడానికి ఈ చొరవ కార్యక్రమం లక్ష్యంగా చేసుకొంది. ఈ భాగస్వామ్యము ద్వారా కంపెనీ, చదువుకు సంబంధించిన మద్దతుతో, చేకూర్పుతో కూడిన అభ్యసన అవకాశాలను అందిస్తూ మరియు త్వరగా బడి మానేసే అవకాశాలను తగ్గిస్తూ ఈ పిల్లలను సాధికారపరచడానికి లక్ష్యంగా చేసుకొంది.
               ఈ చొరవ కార్యక్రమం క్రింద, షియోమీ ఇండియా, SGF, మరియు CRY, జమ్మూ & కాశ్మీర్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో అందుకు తగిన కేంద్రాలను నెలకొల్పాయి. పిల్లలకు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అంశాలైన తమ చదువు మరియు జీవన నైపుణ్యాలకు సంబంధించి 3 నెలల పాటు హితబోధ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. గ్రేడ్ IX నుండి గ్రేడ్ XII వరకు గుర్తించబడిన పిల్లలు కేంద్రములో నమోదు చేసుకోబడతారు, మరియు ఉపాధ్యాయులు సహచర- గ్రూపు చదువు, సందేహాల నివృత్తి సెషన్లు, కెరీర్ గైడెన్స్ మరియు కౌన్సెలింగ్ సెషన్లను నిర్వహిస్తారు, అవి పిల్లలను చదువు, ఉన్నత విద్య మరియు కెరీర్ కొరకు సిద్ధం చేస్తాయి.
               భాగస్వామ్యముపై వ్యాఖ్యానిస్తూ షియోమీ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ బి. మురళీక్రిష్ణ గారు ఇలా అన్నారు, “మా #BackToSchool చొరవ కార్యక్రమంతో, సరియైన విద్యా మద్దతుతో యువతను సాధికారపరచడం ద్వారా మేము ఇండియా పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. భారతదేశపు యువ తరం కోసం జీవన నాణ్యతను మెరుగు పరచడానికి సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ మరియు CRY ప్రభావపూరితమైన ప్రయత్నాలు చేస్తున్నారు, మరి ఈ భాగస్వామ్యముతో, మేము ఈ పిల్లల జీవితాలను నిర్మాణాత్మక రీతిలో ప్రభావపరచగల వాతావరణాన్ని ఏర్పరచాలని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం వారి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది మరియు తమ చదువు మరియు కలల్ని సాకారం చేసుకునే దిశగా వారికి ప్రేరణ కలిగించే అవకాశాలను ఏర్పరుస్తుంది” అన్నారు.
               సౌరవ్ గంగూలీ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ సౌరవ్ గంగూలీ గారు,“షియోమీ ఇండియాతో మా సుదీర్ఘమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతూ, మేము ఈ #BackToSchool చొరవ కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ కార్యక్రమం పిల్లలకు కావలసిన తర్ఫీదుకు ఒక మంచి ప్రారంభాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, తదుపరి చదువుతో ముందుకు సాగే స్థైర్యాన్ని కూడా ఇవ్వగలుగుతుంది” అన్నారు. ఛైల్డ్ రైట్స్ అండ్ యు, నార్త్, రీజినల్ డైరెక్టర్ సోహా మోయిత్రా గారు మాట్లాడుతూ, “భారతదేశ యువతకు వారి చదువు లక్ష్యాల పట్ల మద్దతు ఇవ్వడానికై ముందుకు వచ్చినందుకు మేము షియోమీ ఇండియా వారికి కృతజ్ఞులమై ఉన్నాము. ఈ భాగస్వామ్యముతో, ఈ పిల్లల జీవిత నాణ్యతను పెంపొందించడానికి మరియు తమ చదువు మరియు కలల్ని పెంచి పోషించుకోవడానికి సకాలములో మద్దతునిస్తూ సహకరించడానికి మేము నిబద్ధులై ఉన్నాము” అన్నారు.
               ఈ #BackToSchool చొరవ కార్యక్రమం విద్యార్థులకు తమ యధావిధి బడి చదువుతో పాటుగా అదనపు మద్దతును అందిస్తుంది. విద్యార్థులు తమ చదువులో రాణించడానికి ప్రోత్సాహక మద్దతు అవసరమైన నిర్దిష్ట పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు మరియు శిక్షకులు గుర్తిస్తారు మరియు తగిన బోధనలను అందిస్తారు. షియోమీ ఇండియా వద్ద, చదువు మరియు నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలలో చొరవ కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాన్ని సాధికారపరచడంపై నిరంతరంగా దృష్టి సారించబడుతుంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పీఎల్ 2023 సీజన్‌కు రాజస్థాన్ రాయల్స్ టైటిల్ స్పాన్సర్‌గా లూమినస్ పవర్ టెక్నాలజీస్‌ను
తెలంగాణ చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను పరిచయం చేసిన హెచ్‌యుఎల్
బాదములు తినడం వల్ల బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు మెరుగుపడ్డాయి
పదవీ విరమణ తరువాత వినియోగదారులు ఆశావహ థృక్పదంతో ఉంటున్నారు
మాంద్యం ఉన్నా కూడా Galaxy S23 సిరీస్ వంటి ప్రీమియమ్ ఫోన్స్ డిమాండ్‌లోనే ఉంటాయి: టీఎం రోహ్
సెన్సెక్స్‌కు అమ్మకాల సెగ
రాణించిన ప్రభుత్వ బ్యాంక్‌లు
దేశంలో 7.7 కోట్ల మందికి మధుమేహం
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ 610 శాఖలకు విస్తరణ
ఎయిర్‌టెల్‌ 5జీ ఆఫర్‌ విడుదల
ఢిల్లీ క్యాపిటల్స్‌తో యాత్ర భాగస్వామ్యం
నింగికి బంగారం ధర
విపణిలోకి టాటా హిటాచీ జెడ్ ఎక్స్ 670 హేచ్ మైనింగ్ ఎక్స్‌కవేటర్‌
‘పి&జి శిక్షా బెటియాన్ స్కాలర్‌షిప్’ ప్రదానం చేసిన పి&జి ఇండియా
గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా
క్యాన్సిలేషన్‌ ప్రొటెక్షన్‌ ఫీచర్‌తో కేర్‌ ఫ్రీ ట్రావెల్‌కు భరోసా
మధుమేహం ఉన్న వ్యక్తుల కోసం నూతన తరం, సాంస్కృతిక సంబంధిత ఆహార ప్రణాళిక
ఎయిర్‌టెల్ తన 5జి వినియోగదారుల కోసం ‘అపరిమిత డేటా’ ఆఫర్‌ను విడుదల
ఉక్కు మంత్రిత్వ శాఖతో ఎంపిఎల్‌ గ్రూప్‌ ఒప్పందం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా
భారత వృద్థి 6శాతం లోపే :ఓఈసీడీ అంచనా
ఓయోలో మరో 150 ప్రీమియం హోటళ్లు
బిఎండబ్ల్యు మోటారోడ్‌ శిక్షణ
రెడ్మీ 'స్టార్ట్‌ ఫైర్‌ టివి' ఆవిష్కరణ
జ్యువెలరీ ప్రేమికులు కోసం తమ ద్వారాలు తెరిచిన జోయాలుక్కాస్ సిద్ధిపేట
హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటల్స్‌ను 2023లో జోడించనున్న ఓయో
హైదరాబాద్‌లో BMW మోటారాడ్ GS ఎక్స్‌పీరియన్స్ 2023
బ్లూ స్టార్‌ నుంచి నూతన శ్రేణీ డీప్‌ ఫ్రీజర్లు
బిగ్‌సీ ఉగాది ఆఫర్లు
సీఐఐ సదరన్‌ ఛైర్‌పర్సన్‌గా కమల్‌ బలి

తాజా వార్తలు

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

02:14 PM

రాష్ట్రంలో యువతికు ఎలాంటి సవాళ్లనైనా తట్టుకొనే ధైర్యం ఉంది: గవర్నర్ తమిళిసై

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.