Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యస్‌ బ్యాంక్‌పై నిషేధం ఎత్తివేత | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Mar 15,2020

యస్‌ బ్యాంక్‌పై నిషేధం ఎత్తివేత

- 18న మారటోరియం నిలిపివేత
- పూర్తి లావాదేవీలకు పచ్చజెండా
- కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల
- కొత్త సీఈఓగా ప్రశాంత్‌ కుమార్‌
ముంబయి : యస్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు భారీ ఊరట లభించనుంది. మరో మూడో రోజుల్లో ఈ బ్యాంక్‌లో అపరిమిత లావాదేవీలకు వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న యస్‌ బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మారటోరియాన్ని మార్చి 18న ఎత్తివేయనున్నట్టు శనివారం ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఆర్‌బీఐ ప్రతిపాదించిన యస్‌ బ్యాంక్‌ పునరుద్దరణ ప్రణాళిక-2020 మార్చి 13 నుంచే అమల్లోకి వచ్చినట్లయ్యింది. యస్‌ బ్యాంకును గట్టేక్కించేందుకు ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ఇచ్చిన మూడో పనిదినాల సాయంత్రం నుంచి నిషేధం ఎత్తివేత అమల్లోకి రానుంది. దీంతో ఈనెల 18న సాయంత్రం 6గంటలకు యస్‌ బ్యాంకుపై ఈ తాత్కాలిక నిషేధం తొలగిపోనుంది. మార్చి 5న యస్‌ బ్యాంకుపై మారటోరియాన్ని విధిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.50,000కు మించి నగదు ఉపసంహరించకుండా ఖాతాదారులపై నిషేధం విధించిన విషయం విదితమే. మారటోరియం విధించిన వెంటనే పునరుద్ధరణ ప్రణాళికను ఆర్‌బీఐ రూపొందించగా.. ఆ ప్రణాళికను శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రశాంత్‌కే బాధ్యతలు
ప్రస్తుతం యస్‌ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్‌కుమార్‌ని ఆ బ్యాంక్‌ నూతన బోర్డుకు ఎండి, సిఇఒగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ మాజీ సీిఎఫ్‌ఓ, డిప్యూటీ ఎండిగా అనుభవం కలిగిన ప్రశాంత్‌ను యస్‌ బ్యాంక్‌ పాలనాధికారిగా ఆర్‌బిఐ నియమించిన సంగతి తెలిసిందే. అదే విధంగా పీఎన్‌బీ మాజీ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సునీల్‌ మెహతా యస్‌ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మహేష్‌ కష్ణమూర్తి, అతుల్‌ భేడాలను నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెర్టర్లుగా ఎంపిక చేశారు. యస్‌ బ్యాంక్‌పై ప్రస్తుతం అమలు చేస్తున్న నిషేధాన్ని ఎత్తివేసిన వారం రోజుల్లోగా వీరంతా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. దీంతో యస్‌ బ్యాంకుకు కొత్త డైరెక్టర్ల బోర్డు ఏర్పాటు కానుంది. అదే విధంగా యస్‌ బ్యాంక్‌ బోర్డులో ఎస్‌బీఐ మరో ఇద్దరు అధికారులను డైరెక్టర్లుగా నియమిం చనుంది. వీరికి జతగా ఆర్‌బీఐ సైతం మరో డైరెక్టర్‌ను నియమించే అవకాశాలున్నాయి. ప్రణాళిక ప్రకారం పునరుద్ధరించాక యస్‌ బ్యాంకుకు కొత్త బోర్డు ఏర్పాటు అయ్యేంత వరకూ లేదా ఏడాది కాలం పాటు వీరంతా బాధ్యతలు నిర్వహించనున్నట్టుతెలుస్తోంది.
మరో రెండు సంస్థల పెట్టుబడులు
యస్‌ బ్యాంక్‌లో ఇప్పటికే పలు సంస్థలు పెట్టు బడులకు అంగీకారం తెలుపగా.. మరో రెండు బ్యాంక్‌లు ముందుకు వచ్చాయి. తాజాగా బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌లు రూ.300 కోట్లు చొప్పున పెట్టుబడులు పెట్ట డానికి ముందుకు వచ్చాయి. దీనికి బంధన్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. రూ.2 ముఖ విలువున్న షేరును రూ.8 అధికంగా అంటే రూ.10 చొప్పున మొత్తం 30 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.300 కోట్లతో కొనుగోలు చేయనున్నామని పేర్కొంది.
నగదు రూపంలో ఈ పెట్టుబడులు పెట్టనుంది. మరో గ్లోబల్‌ విత్త సంస్థ ఫెడరల్‌ బ్యాంక్‌ కూడా రూ.10 విలువ చేసే 30 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలుకు రూ.30 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బిఐ రూ.7,250 కోట్లు పెట్టుబడికి సిద్దం అయ్యింది. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంకులు రూ.1000 కోట్లు చొప్పున, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.600 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
సన్ స్టోన్ సాయంతో ఐటీ వేదిక బెంగళూరులో ఉద్యోగం సాధించిన విజయవాడ విద్యార్థి
ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక
నీతి ఆయోగ్‌ కోసం నేషనల్‌ డాటా ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఓటీఎస్‌ఐ
2025 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన
నేడు ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌
అదానీ చేతికి అంబూజా, ఏసీసీ
వడ్డీ రేట్లు పెంచగానే ధరలు తగ్గవు
భగ్గుమన్న విమాన ఇంధన ధరలు
మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం
నవ భారత్‌ వెంచన్స్‌ ఆల్‌ టైం రికార్డ్‌
డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
బంధన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు
పర్యావరణహిత గృహాలకు మద్దతు
మోటో నుంచి అతి సన్నని ఎజ్డ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌
2022- నాల్గవ త్రైమాసంలో బలీయమైన వృద్ధిని నమోదుచేసిన బంధన్‌ బ్యాంక్‌
వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం
వినూత్నమైన జెన్‌బుక్‌ 14ఎక్స్‌ ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
కూ (Koo) సహ వ్యవస్థాపక సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ గుర్తింపు
నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఐసీయు ఏర్పాటుకు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో సింక్రోనీ భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌
సిమెంట్‌ బ్రాండ్లపై కస్టమర్‌ ఆఫర్లు ప్రకటించిన దాల్మియా భారత్‌
రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌లో 14ఏండ్ల బాలుడికి గుండె మార్పి‌డి శస్త్రచికిత్స
ఇండియా ఆర్ట్ ఫెయిర్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటి’ని ప్రదర్శించిన బీఎండబ్ల్యూ

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.