Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేటి నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

నేటి నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు


నవతెలంగాణ-సిటీబ్యూరో
కరోనా కారణంగా రెండేండ్లుగా విద్యార్థుల చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. అందులో ఈ విద్యాసంవత్సరం మూడు నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ నుంచి బడుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమై.. సాఫీగా సాగుతున్న తరుణంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దెబ్బకు మరోసారి విద్యార్థులు ఆన్‌లైన్‌ బాట పట్టాల్సి వచ్చింది. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 30వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులకు అనుమతిస్తుందా? లేదా ఆన్‌లైన్‌ బోధన వైపు మొగ్గుచూపుతుందా? అనే సందేహాల నేపథ్యంలో సర్కారు డిజిటల్‌ బోధన వైపు మొగ్గు చూపింది. ఈ నెల 24వ తేదీ నుంచి 8,9,10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ లో పాఠాలు బోధించాలని ఆదేశించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుం టున్నారు. గతంలో లాగా ప్రస్తుతం కూడా బోధన, బోధనేతర సిబ్బంది రొటేషన్‌ పద్ధితిలో 50శాతం విధులకు హాజరు కావాలనీ, మిగతా 50శాతం మంది ఇంటి నుంచే ఆన్‌లైన్‌ బోధన పర్యవేక్షించనున్నారు.
నేటి నుంచి బోధన షురూ..
ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన షురూ కానుంది. విద్యార్థులకు టీశాట్‌, యాదగిరి ద్వారా పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 181 ప్రభుత్వ ఉన్నత, 113 ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. వీటిలో 8,9,10 తరగతుల విద్యార్థులు దాదాపు 40వేలకుపైగా విద్యనభ్యసిస్తున్నారు. కాగా జిల్లాలోని కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలు 1-10వ తరగతి వరకు ఇప్పటికే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి.
వెంటాడుతున్న ఆన్‌లైన్‌ కష్టాలు!
కరోనా మొదటి, రెండో దశ నేపథ్యంలో విద్యార్థులు ఆన్‌లైన్‌ బోధనకే పరిమితం కావాల్సి న పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో దినసరి వేతన కుటుంబాలతో పాటు వలస కూలీల పిల్లలే ఎక్కువగా ప్రభుత్వ బడుల్లో చదువుతు న్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లుతుండ టంతో పిల్లలు ఇండ్ల వద్ద ఉంటున్నారు. ఇందులో కొందరికి మొబైల్‌ ఫోన్లు లేకపోవడం, ఉన్నా నెట్‌ రాకపోవడం, సిగల్స్‌ సరిగ్గా లేకపో వడం సమస్యగా మారింది. దానికితోడు అప్రకటిత కరెంట్‌ కోతలతో ఆన్‌లైన్‌ బోధన అంతంత మాత్రంగానే సాగింది. ఈసారి మళ్లీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
తరగతుల షెడ్యూల్‌ ఖరారు..
హైదరాబాద్‌ జిల్లాలో ప్రస్తుతం బోధన, బోధనేతర సిబ్బంది సుమారు ఆరు వేలకుపైనే ఉంటారు. ఆన్‌లైన్‌ తరగతుల నేపథ్యంలో నేటి నుంచి 50శాతం మేర బోధన, బోధనేతర సిబ్బ ంది హాజరవుతారు. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసు లు వింటున్నారా లేదా ఏమైనా సందేహాలు ఉంటే అప్పటికప్పుడే నివృత్తి చేయనున్నారు. విద్యార్థుల తరగతుల నిర్వహణకు సంబం ధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు ఆదివారం ఖరారు చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లాల్‌దర్వాజ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
పందుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
వ్యాపార అభివృద్ధికి బీఎన్‌ఐ చాంప్స్‌ చాప్టర్‌ దోహదం
నాలాల్లో త్వరితగతిన పూడికలు తీయండి
ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు
గడపగడపకు వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రచారం
పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత
తాగునీటి సరఫరాలో ఆటంకాలుండొద్దు
ట్రాఫిక్‌ సమస్యల్లేని ప్రాంతంలో స్టీల్‌ బ్రిడ్జి ఎందుకు?
కార్మికులను పట్టించుకునే నాథుడే లేడా?
కాలనీవాసుల ఐక్యతతోనే ఇండ్ల వెడల్పు
వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన
మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మెన్‌కు ముజీబ్‌ వినతి
పార్టీలకతీతంగా సుందరయ్య పార్కు అభివృద్ధి
కూలిన కాంపౌండ్‌ వాల్‌ పరిశీలన
పుస్టె, మట్టెలు, ఆర్థిక సాయం అందజేత
సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి
పేదల అభ్యున్నతికి కషిచేసిన మహానీయుడు పుచ్చలపల్లి సుందరయ్య
పర్వతారోహణ సాహస యాత్ర ప్రారంభం
ఎగ్జామ్‌ హాల్‌ల్లోకి సెల్‌ఫోన్‌ను అనుమతించొద్దు
బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తాం
ట్రాఫిక్‌ మళ్లింపులు
మల్కారం చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
'ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు'
రేవంత్‌ రెడ్డి ఖబడ్దార్‌: శశిపాల్‌
సెమిస్టర్‌ కాలపరిమితి పెంచాలని ఆందోళన
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తాం: ఉమర్‌ ఖాన్‌
ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

తాజా వార్తలు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

09:18 AM

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

09:17 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

08:54 AM

నేడు చండీగఢ్‌కు కేసీఆర్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.