Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నాలాల్లో త్వరితగతిన పూడికలు తీయండి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • May 21,2022

నాలాల్లో త్వరితగతిన పూడికలు తీయండి

- కాంగ్రెస్‌ నాయకులు సత్యం శ్రీరంగం
నవతెలంగాణ-బాలానగర్‌
               కూకట్‌పల్లి సర్కిల్‌ బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని నాలాల్లో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సత్యం శ్రీ రంగం డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాలానగర్‌ డివిజన్‌లో గల బీబీఆర్‌ హాస్పిటల్‌ నుండి బొజై కల్యాణ మండపం వరకు నాలాను కాంగ్రెస్‌ నేతలతో కలసి పరిశీలించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నాలాపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్మాణాల పేరుతో నాలాల్లో మట్టితో నింపుతూ ఆక్రమణకు గురవుతున్నాయ న్నారు. గతంలో వర్షాకాలంలో వరదనీటి ప్రవాహానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయనీ, రానున్న వర్షాకాలంలో తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నాలాలు ఆక్రమణకు గురికాకుండా, బ్రిడ్జి నిర్మాణ పనుల ను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పుష్పా రెడ్డి, ఏ బ్లాక్‌ అధ్యక్షులు పి.నాగిరెడ్డి, టీపీసీసీ మాజీ కార్యదర్శి నవీన్‌ గౌడ్‌, బాలానగర్‌ డివిజన్‌ అడ్‌హాక్‌ కమిటీ ప్రెసిడెంట్‌ మట్టే ప్రసన్న కుమార్‌, మధు గౌడ్‌, మధుమోహన్‌, మహేం దర్‌, రిషి యాదవ్‌, హేమంత్‌, పుష్పరాజ్‌, మహమ్మద్‌ సమీ, వినోద్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నియామకాల కామన్‌ బోర్డ్‌ ఏర్పాటుపై భగ్గుమన్న ఓయూ కాంట్రాక్టు ఉద్యోగులు
షాడో కార్పొరేటర్‌ హల్చల్‌..!
విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలి
దేశంలో అగ్రస్థానం ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ దే
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూస్తాం
ప్లాస్టిక్‌ వాడితే చర్యలు తప్పవు
సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి
యూనిఫామ్స్‌, బుక్స్‌ దందా ఆపాలని ధర్నా
ప్రజల సమస్యలను పరిష్కారానికి కృషి : కొలుకుల జగన్‌
పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి
317 జీఓతో ఉద్యోగుల ఇబ్బందులు
లైవ్‌ ఇట్‌ టుడే ప్రారంభం
అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స విజయవంతం
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
పెట్రోల్‌లో నీరెలా కలిసిందో !
బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధికి కృషి
అరోరా కాలేజీలో ఘనంగా బొరియాలిస్‌ ఫెస్ట్‌
డివిజన్‌ పరిధిలో సమస్యలు పరిష్కరిస్తా
బోనాల జాతరకు ముందే పనులు పూర్తి చేయాలి
మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు
పనిచేయని ట్రాఫిక్‌ సిగల్స్‌
'స్వచ్ఛ తుర్కయంజాల్‌'కు సహకరించాలి
జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు
ఆశాలపై అధికారుల వేధింపులు ఆపాలి
సాహిత్య మిళితంగా సంగీత దినోత్సవం
బీజేపీ నేతల ఒత్తిడితో.. క్రీడా మైదానాలపై అధికారుల నిర్లక్ష్యం తగదు
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
ఉత్తమ వ్యక్తులు మరణించినా సమాజం మరువదు
కాలనీ సంక్షేమ సంఘం పేరుతో అక్రమాలు

తాజా వార్తలు

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.