Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా సంక్షేమమే జీవిత లక్ష్యం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

ప్రజా సంక్షేమమే జీవిత లక్ష్యం

- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్‌పేట్‌
          ప్రజా సంక్షేమమే తమ జీవిత లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఎంతో మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆమె తెలిపారు. ఆదివారం బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పెద్దబావి మల్లారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో నాదర్‌గుల్‌ గ్రామానికి చెందిన 500 మంది నాయకులు భాగ్యనగర్‌ రైతు సహకార బ్యాంకు డైరెక్టర్‌ ఎల్చల మమత సుదర్శన్‌ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో, అంబేద్కర్‌నగర్‌ కాలనీకి చెందిన కాంటెస్టెడ్‌ కార్పొరేటర్‌ ఎం.సుధాకర్‌ నాయకత్వంలో 200 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అన్నారు. ఉద్యమ నేతనే ముఖ్యమంత్రిగా రాష్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపటానికి కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నేడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో నూతనంగా చేరిన వారికి సముచితమైన గుర్తింపు లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ప్రజలందరికీ ముందస్తుగా దసరా పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ప్రజా ప్రతినిధులు, నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్‌ నియోజకవర్గంలో..
అడిక్‌మెట్‌ : తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న అనేక మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. ఆదివారం కవాడిగూడ డివిజన్‌ పూల్‌బాగ్‌ బస్తీలో బీజేపీ యువ నాయకులు సందీప్‌ తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. యువత కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరచ డానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు ముఠా జైసింహ, డివిజన్‌ అధ్యక్షులు వల్లాల శ్యామ్‌ యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, సాయి, కరికే కిరణ్‌, బసవరాజ్‌, సాయి, నాగేష్‌, నీరజ్‌, శశి, శ్రీకాంత్‌, అజరు, అభినవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..?
'రీసెర్చ్‌ బేస్డ్‌ పెడగోగికల్‌ టూల్స్‌ ఫర్‌ లైఫ్‌ సైన్సెస్‌'పై వర్క్‌షాప్‌
మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు
విద్యార్థులకు రాయితీతో కూడిన 'మెట్రో' పాసులివ్వాలి
13న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం
బీసీ కులాల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : మంత్రులు
సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు
ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు
రిజిస్ట్రార్‌ రెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే ఇవ్వాలని వినతి
కరాటే కుంగ్‌ ఫు పోటీలలో రాజధాని పాఠశాల విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతిభ
నూతన కార్యాలయం ప్రారంభం
కేవీ.రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు
క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజిన్‌ను విడుదల చేసిన అపోలో
శాంతినగర్‌లో డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులు ప్రారంభం
వీణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు

తాజా వార్తలు

07:02 AM

టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్..

06:56 AM

భూకంప విధ్వంసం..7,700కు చేరిన మరణాలు

06:48 AM

నేడు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ రద్దు..

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.