Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 26,2022

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకోవాలి

నవతెలంగాణ-హయత్‌నగర్‌
            ఏఐటీియూసీ హయత్‌నగర్‌ మండల సమితి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో కార్మికులు తప్పనిసరిగా సంక్షేమ బోర్డు పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. మండల కార్యదర్శి రామావత్‌ సక్రు నాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఏఐటీియూసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్‌ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఏఐటీియూసీ పోరాటాల ద్వారా కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయబడినదని, అందులో ప్రతి కార్మికుడు లేబర్‌ కార్డు కలిగి ఉండాలని ఆ కార్డు ద్వారా కార్మికుల కుటుంబాలకు చేదోడు అవుతుందని, అనుకోకుండా ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఆరు లక్షల ప్రమాద బీమా వస్తుందని, ఆడపిల్ల పెళ్ళికి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే ప్రతి కార్మికులకు 56 సంవత్సరాలు దాటితే పెన్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
అలాగే హయత్‌నగర్‌ అలాగే హయత్‌నగర్‌ కార్మికుల అడ్డా ప్రమాదకరంగా ఉందని దయచేసి అధికారులు ఈ అడ్డాను సురక్షిత ప్రాంతానికి మార్చాలన్నారు. అలాగే అడ్డాపై ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్డా అధ్యక్షులు బి.శ్రీను, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి రామచంద్రు, జానీ విమల, స్వరూప, రమేష్‌ సూర్యరావు లతోపాటు ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
గుర్రపు డెక్క తొలగింపు పనుల పరిశీలన
బేగంపేటలో కోడ్‌ ఆక్యూటీ కంపెనీ ప్రారంభం
ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు
'ప్రజావాణి' ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి
సెప్టిక్‌ ట్యాంక్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ పనుల పరిశీలన
బీజేపీతోనే రాష్ట్రం అభివృద్ధి : ఈటల రాజేందర్‌
చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి
నిక్‌ వుజిసిక్‌ విద్యార్థులను ప్రోత్సహించడం గౌరవం
ఎమ్మెల్యే గాంధీని కలిసిన కాలనీ నూతన కార్యవర్గం
మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం
మహాత్మాగాంధీ నగర్‌లోని సమస్యల పరిశీలన
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
కంటి వెలుగు వైద్య శిబిరంలో మెరుగైన సేవలు
భగత్‌ సింగ్‌ పార్క్‌ సందర్శన
క్యూరుగి తైక్వాండో తెలంగాణ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో సత్తా చాటిన సెరినిటీ విద్యార్థులు

తాజా వార్తలు

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.