Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
టీఎస్‌ బీపాస్‌ ఏ సింగిల్‌ స్టెప్‌ పర్మిషన్‌ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

టీఎస్‌ బీపాస్‌ ఏ సింగిల్‌ స్టెప్‌ పర్మిషన్‌

- పీర్జాదిగూడ మేయర్‌ అభ్యర్ధనతో 75 గజాల్లోపు నిర్మాణాలకు రూ.1కే అనుమతి
- టౌన్‌ ప్లానింగ్‌లో తగ్గిన అవినీతి... మున్సిపాల్టీలకు పెరిగిన ఆదాయం
- పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు గడిచిన మూడేండ్లలో రూ.33.35 కోట్ల ఆదాయం
నవతెలంగాణ-బోడుప్పల్‌
           ఇంటి అనుమతుల జారీలో టీఎస్‌ బీపాస్‌ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు సత్ఫలితాలి స్తున్నాయి. గతంలో బ్రోకర్ల దగ్గర నుంచి మున్సిపల్‌ అధికారులు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగితే తప్పా ఇంటి అనుమతులు వచ్చేవి కావు. కానీ నేడు టీఎస్‌ బీపాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వెంటనే జస్ట్‌ సింగిల్‌ స్టెప్స్‌లో నిర్మాణదారులకు ఇన్‌స్టాంట్‌ పద్ధతిలో ఇంటి అనుమతిని ప్రభుత్వం జారీ చేస్తుంది. రోజుల వ్యవధిలోనే దరఖాస్తులపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీం క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న దరఖాస్తులను టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అప్రూవ్‌ చేస్తున్నారు. టీఎస్‌ బీపాస్‌లో సుమారు 30 రోజులలోపు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించనట్లైతే అధికారుల పాత్రలేకుండా నిర్మాణదారులకు డీమ్డ్‌ అప్రూవల్‌తో ఇంటి అనుమతులు జారీ కావడంతోపాటు స్పందించని అధికారులకు ప్రభుత్వం జరిమానా కూడా విధిస్తుంది.
పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు మొదలుకొని అనుమతులను పొందే వరకు మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే అత్యంత పారదర్శకంగా ప్రజలకు ఇంటి అనుమతులు మంజూరి అవుతున్నాయని, ఈ విధానం ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పీర్జాదిగూడ టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారి రాజీవ్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌ బీపాస్‌ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు 2,916 దరఖాస్తులు రాగా, వీటిలో ఇప్పటి వరకు 2,426 దరఖాస్తుదారులకు ఇంటి అనుమతులను జారీచేశామని ఆయన తెలిపారు. పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అభ్యర్థనపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ 2022 అక్టోబర్‌ 26వ తేదీన 75 గజాల్లోపు స్థలంలో ఇండ్ల నిర్మాణాలకు టీఎస్‌ బీపాస్‌్‌ ద్వారా కేవలం రూ.1కే ఇంటి అనుమతులను జారీ చేయాలని అధికారులను అదేశించడంతో పాటు ప్రత్యేకంగా ప్రభుత్వం ఓ సర్క్యలర్‌ను జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా దళారుల బెడదతోపాటు అవినీతి తగ్గిందని, అలాగే మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగిందని పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామకృష్ణరావు తెలిపారు. ఈ క్రమంలోనే పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో గడిచిన మూడేండ్లలో రూ.33.35 కోట్ల ఆదాయం సమకూరిందని కమిషనర్‌ తెలిపారు.
పారదర్శక సేవలు.. వెనువెంటనే అనుమతులు
జక్క వెంకట్‌ రెడ్డి, మేయర్‌, పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌
      టీఎస్‌ బీపాస్‌ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందడంతోపాటు వెనువెంటనే ఇన్‌స్టాంట్‌గా ఇంటి అనుమతులు జారీ అవుతున్నాయి. ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. టీఎస్‌ బీపాస్‌ సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. టీఎస్‌ బీపాస్‌ మోబైల్‌ యాప్‌ కూడా ఉంది. నెట్‌ ఉంటే చాలు నట్టింట్లో నుండే ఇంటి అనుమతులను పొందే వెసులుబాటు టీఎస్బీపాస్‌ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వక్ఫ్‌ భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేలకు వినతి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి
సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తాజా వార్తలు

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

04:07 PM

ఘోరం..కారుపై సిమెంట్‌ మిక్సర్‌ బోల్తా..తల్లీకూతురు మృతి

04:07 PM

పార్లమెంట్ బడ్జెట్ : ఉభయ సభలు రేపటికి వాయిదా..

02:48 PM

జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట

04:07 PM

డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..

02:25 PM

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

02:05 PM

5 డాలర్ల నోటుపై క్వీన్ ఎలిజబెత్ ఫొటో తొలగిస్తాం: ఆస్ట్రేలియా

01:56 PM

డేటింగ్ యాప్స్‌లో కొలువుల కోత‌

01:24 PM

అయోధ్యలో రాముడి విగ్రహం కోసం నేపాల్ నుంచి శిలలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.