Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలికలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

బాలికలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే

- శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి.ప్రేమ్‌ పావని
- మహిళా సమాఖ్య హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
           మహిళలు, బాలికలపై వివక్ష, హింస మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలంగాణ రాష్ట్ర శ్రామిక మహిళా ఫోరమ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పి.ప్రేమ్‌ పావని తెలిపారు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా 'మహిళలపై అన్ని రకాల వివక్ష, హింస నిర్మూలించాలని' డిమాండ్‌ చేస్తూ శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌ వద్ద మహిళా సమాఖ్య హైదరాబాద్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పి.ప్రేమ్‌ పావని మాట్లాడుతూ మహిళలు, బాలికలపై హింస అనేది భౌగోళికం, సంస్కతి సరిహద్దులు తెలియని ప్రపంచ సంక్షోభం అని, అట్టడుగు స్త్రీలు, బాలికలు దీనిని ఎక్కువగా అనుభవిస్తారన్నారు. మహిళల రక్షణకు దాదాపు 155 దేశాల్లో పటిష్టమైన చట్టాలు ఉన్న ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మహిళలు, బాలికలపై గహ హింస, లైంగిక వేధింపులు, బలవంతపు వివాహలు, లైంగిక అక్రమ రవాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం, పురుషులు, స్త్రీల మధ్య అధికారాలు, వనరుల పంపిణీ కోసం బలమైన పోరాటాలు నిర్మిస్తే స్త్రీలకు హక్కులు, ఆర్థిక స్వాతంత్రం, భద్రత, రక్షణ లభిస్తాయని, హింస నిర్మూలించబడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అనంతరం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు చట్టపరమైన, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం లభించనందుకు మహిళలు అసమానతలకు, హింసకు గురవుతున్నారన్నారు. మహిళలపై హింస నిర్మూలన సమస్యపై ప్రజలందరిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఛాయాదేవి మాట్లాడుతూ మహిళలపై హింస అనేది మహిళల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలను ఉల్లంఘిస్తుందని తెలిపారు. మహిళల హక్కులు, స్వేచ్ఛను రక్షించడంలో ప్రభుత్వాలు దీర్ఘకాలిక వైఫల్యం చెందుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శనలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నగర నాయకులు షహనా అంజుమ్‌, కె.రాధిక, కె.జ్యోతి శ్రీమాన్‌, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం
           సమాజంలో మార్పు రావాలంటే ముందుగా అట్టడుగున ఉన్న దళిత, ఆదివాసీ మహిళలపై వివక్ష, హింస ఆగాలని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్‌ గడ్డం ఝాన్సీ అన్నారు. దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో శుక్రవారం హిమాయత్‌ నగర్‌, లిబర్టీలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద స్త్రీ, పురుష సమానత్వంపై అవగాహన కల్పించడం కోసం ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో 'లీగల్‌ క్లినిక్‌'ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేడు ప్రవేశపెడుతున్న కేసుల్లో హత్యలు, లైంగికదాడులు, సామూహిక దాడులు, ప్రేమ పేరుతో మోసాలు, భూ కబ్జాలు, లైంగిక వేధింపులు వంటివి ఎక్కువయ్యాయని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాజానికి సంబంధించిన శాఖలైన పోలీస్‌, న్యాయ వ్యవస్థలకు అర్థం చేయించడం, ప్రజలను చైతన్య పరచడమే ఈ లీగల్‌ క్లినిక్‌ ముఖ్య ఉద్దేశం అన్నారు. బాధిత మహిళలకు న్యాయం అందకపోవడం, బాధితుల పైన తప్పుడు సాక్షాలు పెట్టి భయబ్రాంతులకు గురి చేయడం, బాధితులను రాజీ పడేలాగా బలవంత పెట్టడం అత్యంత బాధాకరమన్నారు. రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ దోపిడీకి గురవుతున్నారని, చదువుకున్న ఆడపిల్లలే ఎక్కువ మోసాలకు గురవుతున్నారన్నారు. మహిళలు ఆత్మ గౌరవంతో బతకాలని సూచించారు. నేటి నుంచి డిసెంబర్‌ 10వ తేదీ వరకు 16 రోజుల పాటు స్త్రీ, పురుష సమానత్వంపై ప్రచారోద్యమం కొనసాగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు వైజయంతి, సజయ, సత్యవతి, భూమిక, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వక్ఫ్‌ భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేలకు వినతి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి
సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తాజా వార్తలు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

04:07 PM

ఘోరం..కారుపై సిమెంట్‌ మిక్సర్‌ బోల్తా..తల్లీకూతురు మృతి

04:07 PM

పార్లమెంట్ బడ్జెట్ : ఉభయ సభలు రేపటికి వాయిదా..

02:48 PM

జాతీయ స్కూల్స్‌ చెస్‌..తెలంగాణకు పతకాల పంట

04:07 PM

డ్రగ్స్ కోసం తండ్రిని చంపిన కొడుకు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.