Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫూలే

నవతెలంగాణ-కాప్రా
బడుగు, బలహీన వర్గాలకు హక్కులు, మహిళా అభ్యున్నతి కోసం కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఉప్పల్‌ కాంగ్రెస్‌ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలోని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం మున్సిపల్‌ సిబ్బందికి దుప్పట్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ పత్తి కుమార్‌, ఉప్పల్‌ ఎస్సీ సెల్‌ చైర్మెన్‌ హెచ్‌ఆర్‌ మోహన్‌, కాంటెస్టెంట్‌ కార్పొరేటర్లు సంజీవరెడ్డి, పులిపాక అంజయ్య, మేడల మల్లికార్జున గౌడ్‌, నెమలి అనిల్‌, పీజీ సుదర్శన్‌, ఉమేష్‌ గౌడ్‌, దంతురి రాజు గౌడ్‌, బెల్లం గట్టయ్య యాదవ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, నవీన్‌, బాలరాజ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.
మల్లాపూర్‌ చౌరస్తాలో
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మల్లాపూర్‌చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతీ సుభాష్‌ పుప్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాచారం సీఐ కిరణ్‌ కుమార్‌, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్‌, పన్నాల దేవేందర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, బీసీ సంఘం సభ్యులు ఆంజనేయులు, వాసుదేవ్‌ గౌడ్‌, అల్లాడి కృష్ణ యాదవ్‌, బాలరాజు, చంద్రశేఖర్‌, రఘు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో..
కంటోన్మెంట్‌: సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం బహుజనుల హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని బీసీ ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు అన్నారు. బీసీలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సోమవారం కంటోన్మెంట్‌, బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో ఫూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు యనమల శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ బహుజనుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ సంక్షేమం కోసం ఏమాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌, రాష్ట్ర నేతలు నూర్‌ బాషా, దూదేకుల ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు షేక్‌ సత్తార్‌ సాహెబ్‌, తెలంగాణ ఉమెన్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌.కవితా దేవి, డి.ముత్యాలు, ఎం.రామాచారి, పిట్ల రాజు ముదిరాజ్‌, కె.రమేష్‌, ఓం ప్రకాష్‌ యాదవ్‌, పి.వెంకట్‌ రావు, సీనియర్‌ జర్నలిస్టు గవ్వల శ్రీనివాసులు, వెంకటాచారి, వెంకట్రావు, రమేష్‌ ముదిరాజ్‌, కవిత, ముత్యాలు, పి గణేష్‌, సత్తార్‌ షేక్‌ వలీ పాల్గొన్నారు
మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో..
మల్కాజిగిరి టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ మర్రి రాజశేఖర్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఫూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యక్తరలు పాల్గొన్నారు.
స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావు పూలే
జవహర్‌నగర్‌: సమసమాజ స్థాపనలో భావితరాలకు స్ఫూర్తి ప్రధాత జ్యోతిరావుపూలే అని మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం గాయకుడు వెంకటాచారి రచించిన పాటను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రామలింగం, కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ప్రభాకర్‌ యాదవ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అన్యాయాన్ని ఎదురిస్తే విద్యార్థులపై కేసులా..?
'రీసెర్చ్‌ బేస్డ్‌ పెడగోగికల్‌ టూల్స్‌ ఫర్‌ లైఫ్‌ సైన్సెస్‌'పై వర్క్‌షాప్‌
మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు
విద్యార్థులకు రాయితీతో కూడిన 'మెట్రో' పాసులివ్వాలి
13న హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం
బీసీ కులాల పక్షపాతి సీఎం కేసీఆర్‌ : మంత్రులు
సాధారణ వ్యక్తులకూ కమర్షియల్‌ రెంటల్‌ అవకాశాలు
ఎన్నికలను తలపిస్తున్న పోటా పోటీ పాదయాత్రలు
రిజిస్ట్రార్‌ రెక్టర్‌ పోస్టులు తెలంగాణ వారికే ఇవ్వాలని వినతి
కరాటే కుంగ్‌ ఫు పోటీలలో రాజధాని పాఠశాల విద్యార్థుల జాతీయ స్థాయి ప్రతిభ
నూతన కార్యాలయం ప్రారంభం
కేవీ.రమణాచారికి జన్మదిన శుభాకాంక్షలు
క్లినికల్‌ ఇంటెలిజెన్స్‌ ఇంజిన్‌ను విడుదల చేసిన అపోలో
శాంతినగర్‌లో డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులు ప్రారంభం
వీణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
'ప్రజావాణి' ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయండి
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సాధారణం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
ఘనంగా బీఆర్‌ఎస్‌ నాయకుడి జన్మదిన వేడుకలు
మానసిక ప్రశాంతత కోసమే పార్కులు
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యం
శ్రీపురం కాలనీ పార్కు అభివృద్ధికి కృషి
జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోండి
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు
ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదింటి వధువుకు మంగళసూత్రం,మెట్టెలు విరాళం
రైల్వే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు సకాలంలో చెల్లించాలి
దివ్యాంగుల జీవనోపాధికి శ్రీరాజమాత ఫౌండేషన్‌ చేయూత
సంపూర్ణ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా 'కంటివెలుగు'
ఢిల్లీ సీఎం, ఆప్‌ నేతలపై ఈడీ నకిలీ కేసులు

తాజా వార్తలు

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.