Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి

- ప్రమాదాలు జరగకుండా చూడాలి
- అవసరమైన చర్యలు తీసుకోవాలి

- మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి
- కలెక్టరేట్‌లో రోడ్డు భద్రతపై సమీక్షా సమావేశం
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
            రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు జిల్లాలోని ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాలని అవసరమైన చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో సంబంధిత శాఖల అధికా రులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రోడ్డు భద్రతలపై రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్‌, జిల్లా రవాణాశాఖ, భారత జాతీయ రహదారుల సంస్థ, పోలీసు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్టీసీ, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత శాఖలతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నేషనల్‌ హైవేతో పాటు రాజీవ్‌ రహదారి ఉన్నాయనీ, ఆయా ప్రాంతాల్లో ఎక్కడా ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఆయా శాఖలు సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. ప్రమాదాలు జరిగిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో జాతీయ రహదారి, రాజీవ్‌ రహదారితో పాటు పలు రహదారులపై స్పీడ్‌ లిమిట్స్‌ బోర్డులను, స్పీడ్‌ గన్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల వాహనదారులు ఎక్కవ స్పీడ్‌తో వెళ్ళకుండా నిర్ణీత వేగంతో వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్ల, రహదారుల వద్ద మూలమలుపులు, పాఠశాలలు, కళాశాలల వద్ద సిగల్‌ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయాల్లో ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు, సలహాలు చేశారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అధికారులు సమన్వయంతో ముందుకెళ్ళితే ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశముందని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయా శాఖల అధికారులు అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని తీసుకోవాల్సిన చర్యల గురించి అవసరమైన సూచనలిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో గతంలో నిర్వహించిన సమావేశాలపై చేపట్టిన చర్యలు, తదితర విషయాలను అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనీ, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సమావేశంలో సూచించిన విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాసమూర్తి, ఆర్టీవో కిషన్‌ నాయక్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రామ్మోహన్‌, ఆర్టీసీ, డీఎం చంద్రకాంత్‌. పోలీసు, ట్రాఫిక్‌, మున్సిపల్‌ కమిషనర్లు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మెట్రో రాయితీ పాస్‌లు ఇవ్వండి
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌
తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్‌
రోడ్డుపై పొంగిపొర్లుతున్న డ్రయినేజీ నీరు
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం
ఇంటి పన్నులు తగ్గించకుంటే మున్సిపల్‌ ఆఫీసు ముట్టడిస్తాం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసమే 'మన ఊరు-మన బడి'
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
జాబ్‌ మేళా పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వక్ఫ్‌ భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడండి
నిబంధనలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం
ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్యేలకు వినతి
విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి
సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
దళితబంధు ద్వారా జీవనోపాధి
కాలువ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి
జనన, మరణ విభాగం అస్తవ్యస్థం
విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ తగదు
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం
న్యూయార్క్‌ సిటీ మేయర్‌తో హైదరాబాద్‌ మేయర్‌ భేటీ
కంటి వెలుగు పేదలకు జీవన వెలుగు :ముల్లి పావని
బీజేపీ దళిత వ్యతిరేకి
కృషి, పట్టుదలతోనే ఏదైనా సాధ్యం : చైర్మెన్‌ నందులాల్‌ నాయక్‌
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: ఎమ్మెల్యే
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఎక్కడ?
'అవిశ్వాసం' వార్తల్లో వాస్తవం లేదు
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.