Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

పార్టీ బలోపేతానికి సైనికల్లా పనిచేయాలి

- బడంగ్‌పేట మాజీ వైస్‌ చైర్మెన్‌ చిగురింత నర్సింహ్మారెడ్డి
- 40 మంది యువకులు కాంగ్రెస్‌లో చేరిక
నవతెలంగాణ-బడంగ్‌ పేట్‌
             మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగురింత నర్సింహ్మారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో ఉన్న మల్లాపూర్‌, సుల్తాన్‌పూర్‌లోని బీఆర్‌ఎస్‌, బీజేపీల నుండి వరికుప్పల సురేష్‌ రాజ్‌, వరికుప్పల నరేష్‌ ఆధ్వర్యంలో సుమారు 40 యువకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి బడంగ్‌ పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ నియోజక వర్గ సీనియర్‌ నాయకులు చిగిరింత నర్సింహారెడ్డి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పెద్దబావి వెంకట్‌రెడ్డి నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్‌ రెడ్డిలు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తప్ప పేదలకు అండగా ఉండే పార్టీ ఏది లేదన్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకున్న యువకులు సైతం తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజలకు చేసేది ఏమిలేకపోయినా వారు ప్రచారాలకు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్‌, ప్రవీణ్‌, రియసత్‌, వరికుప్పల సురేష్‌, వరికుప్పల నరేష్‌, వరికుప్పల మహేష్‌, శ్రీకాంత్‌ నాయక్‌, అట్లవత్‌ శ్రీను నాయక్‌, సేవల్‌ నాయక్‌, హుడావత్‌ రామచంద్రనాయక్‌, చంద్ర నాయక్‌, సత్య, గణేష్‌ యాదవ్‌, తరుణ్‌, శ్రీకాంత్‌, వంశీ, పండు, మురళి, అనిల్‌, సంజరు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీఓ 58 రెగ్యులరైజ్‌తో నిరుపేదల జీవితాలకు భరోసా
విద్యతోపాటు క్రీడల్లో రాణించి దేశ ప్రతిష్ట ఇనుమడింపచేయాలి
కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్సీ
రాంకీ పెరల్‌ అసోసియేషన్‌ అందరికీ ఆదర్శం
ఆరోగ్యంగా ఉండటానికి చిరు ధాన్యాలు దోహదం
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
నమూనాగా 100 మెట్రోపిల్లర్లు
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
బస్తీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి
సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రను విజయవంతం చేయండి
దేశ సంపదను కొల్లగొట్టింది నాడు బ్రిటిష్‌.. నేడు బీజేపీ
బల్దియా ప్రగతికి జక్కన్న భారీ పద్దు
కాలనీలో మౌలిక వసతులకు పెద్దపీట
ఆర్టీసీ బస్సులో గంజాయి పట్టివేత
ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారు రెగ్యులరైజ్‌ చేసుకోవాలి
స్వతంత్ర సంస్థల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలు
పేదల నోటికాడి బువ్వను లాగేస్తున్న కేంద్రం పాలన
వైద్యుల నిర్లక్ష్యంతో కృష్ణ ఉమెన్‌, చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో పసికందు మృతి
యుద్ధానికి సిద్ధం కావాలి
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు
సంక్షేమ ఫలాలు ఇంటింటికీ చేర్చుతాం
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతోన్మాద విధానాలను తిప్పి కొట్టాలి
ఆత్మస్థైర్యం కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్య నిరుద్యోగులు
దండకారణ్య ఆదివాసీలపై వైమానిక దాడులు ఆపాలి
సంక్షేమ పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ
సైన్స్‌తోనే దేశాభివృద్ధి
కామెలా ఆధునీకరణ పనులు ప్రారంభించాలి
మార్కుల మెమోనే మార్చేశారు
కవితల్లోని కమ్మదనం వర్ణించలేనిది

తాజా వార్తలు

01:12 PM

ఈడీ నుంచి కవితకు మళ్లీ పిలుపు!

12:57 PM

ఎంసీహెచ్ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాప‌న చేసిన హ‌రీశ్‌రావు

12:49 PM

నగరంలో 90 రోజులు ట్రాఫిక్‌ మళ్లింపు

12:34 PM

ప్రారంభమైన తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం

12:30 PM

రామోజీరావుకు సిఐడి నోటీసులు

12:26 PM

ఆడ చీత సాషా మృతి

12:26 PM

మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌స‌భ వాయిదా

12:20 PM

ఎన్టీఆర్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్!

11:36 AM

ముగిసిన హెచ్ 1బీ వీసాల కోటా

11:29 AM

టిటిడికి రిజర్వ్‌ బ్యాంక్ భారీ షాక్‌

11:18 AM

నగరంలో మళ్లీ మొదలైన పోస్టర్ వార్...

11:15 AM

విశాఖలో జీ-20 సదస్సు ప్రారంభం

11:14 AM

ట్విట్టర్ పోల్స్ పై మస్క్ కీలక ప్రకటన

11:02 AM

భార్యను హత్య చేసి మంచం కింద ద‌సిన భర్త

10:42 AM

నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం...

10:38 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టి‌వేత‌

10:36 AM

మార్గదర్శి కేసులో శైలజాకిరణ్‌కు సీఐడీ నోటీసులు

10:31 AM

కాబుల్‌లో ఆత్మహుతి దాడి...ఆరుగురు మృతి

09:29 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

09:19 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రశ్నపత్రంలో తప్పు

09:13 AM

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

08:56 AM

బలగం మూవీ డైరెక్టర్‌ వేణుకు మంత్రి కేటీఆర్‌ అభినందన

08:31 AM

గంజాయిని జగన్ ఏపీ రాష్ట్ర పంటగా మారుస్తారేమో: అనిత

07:57 AM

హెరిటేజ్‌ నుంచి కొత్త శ్రేణి డెయిరీ ఉత్పత్తులు

07:37 AM

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

07:29 AM

అమెరికా..స్కూ‌ల్‌లో కాల్పు‌లు: ఆరుగురు మృతి

06:48 AM

నిమ్స్‌ ఎంసీహెచ్‌కు నేడు శంకుస్థాపన

06:36 AM

ఎంపీ ఫైజ‌ల్ అన‌ర్హ‌త కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచార‌ణ‌

06:32 AM

కొండచరియలు విరిగిపడి 16 మంది మృతి

06:26 AM

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప అరెస్ట్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.