Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌ | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

ప్రజా విజ్ఞప్తుల కోసమే మార్నింగ్‌ వాక్‌

- ఎల్బీనగర్‌ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్‌
           తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరకుండా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అని, వాటి పరిష్కారానికి నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్‌ డివిజన్‌లో ఆదివారం స్థానిక నాయకులు, కాలనీవాసులచే కలిసి పలు కాలనీల్లో పాదయాత్ర చేసినట్లు ఎల్బీనగర్‌ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దానిలో భాగంగా లెక్చరర్స్‌ కాలనీ, బాలాజీనగర్‌, త్యాగరాయనగర్‌, కె.వి.ఎన్‌.రెడ్డినగర్‌, ఆదిత్యనగర్‌, శ్రీరాంనగర్‌, లక్ష్మీభవానినగర్‌, ఎల్లారెడ్డి కాలనీ ఫేస్‌.2, సిరిహిల్స్‌, రాజా రాజేశ్వరి కాలనీ, శివగంగ కాలనీ, స్వాతి రెసిడెన్సీ, అంజలి రెసిడెన్సీ, పవన్‌ గిరి కాలనీ 1,2,3 వీరన్నగుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను ప్రస్తావించారు. దానిలో భాగంగా నూతన సీసీ రోడ్లు, మంచినీటి పైప్‌ లైన్స్‌, అదనపు కరెంటు స్తంభాలు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల ఆధునికీకరణ అవసరం ఉన్న చోట ట్రంక్‌ లైన్స్‌, బాక్స్‌ డ్రైన్స్‌ నిర్మించాలని సూచించారు. తదనంతరం మాట్లాడుతూ ముందుగా ప్రధాన రహదారి మీద వున్న సమస్యలు (వాటర్‌ లైన్స్‌, డ్రైనేజీ, రోడ్లు) పూర్తిచేసిన తరువాత, సబ్‌ రోడ్స్‌ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో దాదాపు 68 కిలోమీటర్ల మేర (దాదాపు 55 కాలనీలు) నూతన వాటర్‌ లైన్స్‌ కూడా మంజూరు అయ్యాయన్నారు. అట్టి పనులు కూడా ప్రారంభమవు తాయన్నారు. రోజుకు 300 మీటర్ల మేర పనులు చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో ప్రతి ఇంటికీ మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. అలాగే పెద్ద వర్షం వస్తే క్రీడా నుంచి వరదనీరు బాలాజీ కాలనీ గుండా కింది కాలనీలోకి రావడం జరుగుతుందని, క్రీడా పక్క నుండి బాక్స్‌ డ్రైన్స్‌ నిర్మించడం జరుగుతుందన్నారు. అలాగే మంచినీటి పైప్‌లైన్స్‌, డ్రైనేజీ లైన్స్‌ మధ్య ఒక మీటర్‌ స్థలం వదిలేవిధంగా పనులు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాలనీవాసులకు అన్ని సౌకర్యాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. ఎలాంటి దుష్ప్రచార మాటలు నమ్మవద్దని తెలిపారు. ఇట్టి పనుల మీద నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే అదనపు స్తంభాలు కూడా మంజూరు చేస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యమన్నారు. ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారించడమే ముఖ్యమన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎల్బీనగర్‌ సర్కిల్‌ 10బి జలమండలి జనరల్‌ మేనేజర్‌ వినోద్‌, ఏఈ రాజు, మాజీ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌ రెడ్డి, డివిజన్‌ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, మహిళా అధ్యక్షురాలు కోసనం ధనలక్ష్మి, మాజీ అధ్యక్షులు టంగుటూరి నాగరాజు, పోచబోయిన జగదీష్‌ యాదవ్‌ నాయకులు కోసనం వెంకట్‌ రెడ్డి, జక్కిడి రఘువీర్‌ రెడ్డి, రమేష్‌, పారంద నర్సింగ్‌, చంద్రారెడ్డి, కె.కె.ఎల్‌.గౌడ్‌, అనిల్‌, జగదీష్‌ పలు కాలనీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పతకాల కోసం క్రీడలు కాదు.. శారీరక శ్రమ కోసం
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు వారి ఆరోగ్యం కోసం మాత్రమే ఉండాలని ఎల్బీ నగర్‌ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. ఆదివారం హయత్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఇంటర్‌ స్కూల్స్‌ అథ్లెట్సిక్స్‌ ఛాంపియన్స్‌ను ఆయన విచ్చేసి ప్రారంభిం చారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ మన శరీరంలో నిత్యం చైన్‌ సిస్టంలాగా శారీరక శ్రమ తప్పకుండా ఉండాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. సెల్‌ఫోన్‌లు పక్కన పెడితే మానసికంగా దృఢంగా వుండగల్గుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శేఖర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, సాయి చైతన్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వాణి, మాజీ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి, భాస్కర్‌ సాగర్‌, కోచ్‌ వినోద్‌, లీల తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.