Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

మహాత్మాగాంధీ సేవలు చిరస్మరణీయం

నవతెలంగాణ-కూకట్‌పల్లి
పాపిరెడ్డి నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని, సోమవారం బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఉట్ల చంద్రారెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భగవంత రెడ్డి, కోశాధికారి నర్సింలు ముదిరాజ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ గడ్డం రాజిరెడ్డి, అధ్యక్షుడు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రామ్‌ రెడ్డి, అనంత రాములు, కె.వి.రాజు, తాటి కిరణ్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కనకా రెడ్డి సాంబశివుడు, నర్సిరెడ్డి, ప్రేమ్‌ కుమార్‌, ముత్యం వెంకట్‌ రెడ్డి, జగన్మోహన్‌ రెడ్డి, శరత్‌ రెడ్డి, తిరుపతి రెడ్డి, శేఖర్‌ రెడ్డి, ఎల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అల్విన్‌ కాలనీలో..
మహాత్మా గాంధీ 74వ వర్దంతి సందర్భంగా ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌, డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మబండ లో గల మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ గౌరవ అధ్యక్షు లు అనిల్‌ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్‌ చంద్ర, ప్రధాన కార్యదర్శి, గుడ్ల శ్రీనివాస్‌, శివరాజ్‌ గౌడ్‌, షౌకత్‌ అలీ మున్నా, పోశెట్టిగౌడ్‌, వాసుదేవరావు, రాములుగౌడ్‌, మౌలానా, ప్రదీప్‌రెడ్డి, నాగేశ్వర రావు, పుట్టం దేవి, కరుణాకర్‌, నాగభూషణం, కూర్మయ్య, ఇంతి యాజ్‌, రవీందర్‌, దనుంజరు, వెంకటేష్‌, సంపత్‌ పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట : గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం వచ్చినప్పుడే శాంతి సమాజం నెలకొంటుందని బాపూజీ హైస్కూల్‌ చైర్మన్‌ కరస్పాండెంట్‌ నవ్వ ప్రభాకర్‌ రావు అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వర నగర్‌లోని బాపూజీ హైస్కూల్లో గల గాంధీజీ విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌ వద్ద..
మహాత్మా గాంధీ గొప్ప మహనీయులు అని కుత్బుల్లాపూర్‌ మండల సీపీఐ కార్యదర్శి ఈ.ఉమామహేష్‌ అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని జగద్గిరిగుట్ట డివిజన్‌ పరిధిలోని జగద్గిరిగుట్ట చివరి బస్‌ స్టాప్‌లో గల గాంధీజీ విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ అధ్యక్షులు ప్రవీణ్‌ ఆకుబత్తిని, ఏఐటీయూసీ అధ్యక్షులు ఉజ్జిని హరినాథ్‌రావు, నాయ కులు చర్లపల్లి రాములు, వంగాల శ్రీనివాస్‌, సీపీఐ గుట్ట శాఖ కార్యదర్శి సహదేవ్‌రెడ్డి, నాయకులు కొమురయ్య శివ పాల్గొన్నారు.
రంగారెడ్డి డివిజన్‌ పరిధిలో..
మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని గాంధీనగర్‌ సంక్షేమ సంఘం అధ్యక్షులు జల్దా రాఘవులు అన్నారు. సోమవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి డివిజన్‌ పరిధి గాంధీనగర్‌ గాంధీ గ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ఖాజా మియా, చింతయ్య, అబ్దుల్‌ ఖాదర్‌, జల్ద లక్ష్మినాథ్‌, నరసింహులు, పెద్ద తిమ్మయ్య, రాములు, వాజీద్‌, శ్రీనివాస్‌, సాయి గౌడ్‌, బిక్షపతి, తిమ్మయ్య, విజరు, పర్వతాలు, జగన్‌, దత్తు గౌడ్‌, శ్రీను, రాంచందర్‌, మురళి, రాందాస్‌, సందీప్‌, సాయి పాల్గొన్నారు.
బాలానగర్‌ : చింతల్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ గ్రౌండ్స్‌లో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా బాపు స్మారక కార్యక్రమంలో భాగంగా ఇందిరాగాంధీ స్మారక మండల స్థాయి ఎన్‌ఎస్‌యుఐ స్కూల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ -2023 ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కొంపల్లి మున్సిపల్‌ కౌన్సిలర్‌ కందాడి జ్యోత్స్నా శివారెడ్డి, తెలంగాణ రాష్ట్ర స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, తెలంగాణ రాష్ట్ర స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ కుత్బుల్లాపూర్‌ కోశాధికారి కె.నర్సిరెడ్డి తదితర అతిధులు వివిధ స్కూల్‌ కరెస్పాండెంట్స్‌ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ ఎస్‌ యూ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల జాన్‌, రాష్ట్ర కార్యదర్శులు పథ్వీ రాజ్‌, రాకేష్‌ ముధిరాజ్‌ మరియు మేడ్చల్‌ జిల్లా కార్యదర్శులు సాయి కిరణ్‌, అనూప్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్‌ : జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం మేడ్చల్‌ మండల వ్యాప్తంగా ఆయనకు పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నివాళులు అర్పించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ వి.రాములు, కౌన్సిలర్లు దొడ్ల మల్లిఖార్జున్‌ ముదిరాజ్‌, బేరి బాలరాజు, అమరం హేమంత్‌ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అమరం మోహన్‌ రెడ్డి, మేనేజర్‌ కిరణ్‌, నర్సింహ రెడ్డి, రజిత, హరికృష్ణ, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. మేడ్చల్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీడీవో జె.పద్మావతి, ఎంపివో వినూత్నరెడ్డి, రాజబొల్లారం తాండ సర్పంచ్‌ మంగ్య నాయక్‌, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతీ నీటి బొట్టు విలువైందే..
హనుమాన్‌ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి
రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షురాలిగా మంజుల రెడ్డి
ఈత చెట్ల నరికివేతకు నష్టపరిహారం అందజేత
మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్షలు రాయాలి
'పారిశుధ్య కార్మికులకు భద్రత ఇన్సూరెన్స్‌ కల్పించాలి'
కష్టపడి కాదు ఇష్టపడి చదవండి
మీర్‌పేట్‌ బడ్జెట్‌ సమావేశం రసాభాస
పోచారం మున్సిపల్‌ బడ్జెట్‌కు ఆమోదం
పదవులు శాశ్వతం కాదు ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యం
స్వచ్ఛ ఘట్కేసర్‌ లక్ష్యంగా ముందుకు వెళ్లాలి
కల్యాణలక్ష్మి ద్వారా పేదల బతుకుల్లో వెలుగులు
రాహుల్‌ గాంధీ డిస్‌ క్వాలిఫికేషన్‌ మోదీ ప్రభుత్వ నిరంకుశ చర్యలో భాగమే
గడ్డిఅన్నారం ఎక్స్‌ రోడ్డులో 'పిస్తా హౌస్‌' రెస్టారెంట్‌ ప్రారంభం
నైతిక బాధ్యత గల ఫోటోజర్నలిస్టు ఆర్‌.వి.కోటేశ్వర్‌ రావు
ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
శివ నాయక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం
మానవత్వాన్ని చాటుకున్న హౌప్‌ ఫర్‌ స్పందన
ఐదో తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు
చంపాపేట్‌ డివిజన్‌ అభివృద్ధే నా లక్ష్యం
సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీసీల చలో ఢిల్లీ
నగరంలో శోభయాత్ర ప్రశాంతం
బల్దియాలో నిఘా ఏది..?
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాంకేతిక శస్త్ర చికిత్సను అందిపుచ్చుకోవాలి
సొంత భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు
మహిళల అభివృద్ధి, వీధి వ్యాపారాల సంక్షేమానికి కృషి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.