Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

చెరువు శిఖలను కాపాడి స్థలాలను పరిరక్షించాలి

నవతెలంగాణ-దుండిగల్‌
            కుతుబుల్లాపూర్‌ నియోజకవర్గం నిజాంపేట్‌ కార్పొ రేషన్‌ పరిధిలో బాచుపల్లి గ్రామంలో సర్వేనెంబర్‌ 248 బంధం కుంట చెరువు శిఖం, సర్వేనెంబర్‌ 283 పత్తికుంట చెరువు శిఖంలె అక్రమ నిర్మాణాలను తొలగించి, చెరువు లను రక్షించాలని సోమవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యా లయంలో ప్రజావాణిలో బీజేపీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆకుల సతీష్‌ మాట్లాడుతూ బాచుపల్లి గ్రామం, సర్వే నంబర్‌:248 నందు మొత్తం ప్రభుత్వ భూమి మొత్తం విస్తీర్ణం 6. 21 ఎకరాలు అనీ, ఇదే సర్వే నెంబర్లు నందు బంధం కుంట (లేక్‌ ఐడి 2858) విస్తీర్ణం 3.433 ఎకరాలు ఎఫ్‌టిఎల్‌ గా గుర్తిస్తూ 2017 ప్రైమరీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ట్టు తెలిపారు. చెరువు శిఖం పూర్తి విస్తీర్ణం 6.21 ఎకరా లు అని రెవెన్యూ రికార్డులు చెబుతున్నా.. చెరువు విస్తీర్ణా న్ని 3.433 ఎకరాలుగా తగ్గిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేయడం వల్ల ప్రస్తుతం చెరువు శిఖం మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించు కుని, చెరువు మొత్తానికి ఐరన్‌ ఫెన్సింగ్‌ వేసుకోవడం, చెరువు శిఖంలో ఇరిగేషన్‌ డిపార్ట్మెంట్‌ అనుమతులు లేకుం డానే విజన్‌ కన్స్ట్రక్షన్‌ కంపెనీ నిర్మాణకి అనుమతులు టిఎస్‌బిపాస్‌ ద్వారా హెచ్‌ఎండిఏ, రెవెన్యూ, నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు అనుమ తులు ఇవ్వడం చూస్తేనే ప్రభుత్వ భూమి కబ్జాకు అధికా రులు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని తెలిపారు. 2014లో హెచ్‌ఎండిఏ అధికారులు 5.289 ఎకరాలుగా గుర్తిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయగా, ఇదే అతనుగా భావించిన కబ్జారాయుడు పత్తికుంట చెరువు శిఖం భూమి 8 ఎకరాల స్థలం దర్జాగా కబ్జా చేసుకుని, సప్తపది ఫంక్షన్‌ హాల్‌, శ్రీరామ్‌ సిబిఎస్‌ స్కూల్‌ బిల్డింగ్‌, మరో బిల్డింగ్‌ నిర్మించుకున్నారని తెలిపారు. 2018 పూర్వం రెవెన్యూ అధికారులు చెరు శిఖంలోని అక్రమ నిర్మాణాలను కూల్చి వేసినట్టు తెలిపారు. 2021లో సప్తపది ఫంక్షన్‌ హాల్‌ ని చెరవుషికంలో ఉందని సీజ్‌ చేశారనీ, ప్రస్తుతం చెరువు శిఖంలో ఫంక్షన్‌ హాల్‌ మరో రెండు బిల్డింగులు, పక్క ఇండ్లు దాదాపు ఎనిమిది ఎకరాల స్థలం ఆక్రమించుకు న్నట్టు తెలిపారు. తక్షణమే రెవెన్యూ రికార్డుల ప్రకారం బంధం కుంట, పత్తికుంట చెరువు శిఖం స్థలం సర్వే చేసి గుర్తించి కాపాడాలనీ, చెరువు శిఖంలో ఇరిగేషన్‌ అనుమ తులు లేకుండా తప్పుడు అనుమతులతో నిర్మాణంపై తక్షణమే చర్యలు తీసుకొవాలనీ, ప్రభుత్వ చెరువు శిఖం ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుని చెరువులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా అధ్యక్షులు ప్రసాద్‌రాజు, సీనియర్‌ నాయకులు శేషారావు, లక్ష్మయ్య, ఈశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరోగ్యం, ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరం
ఆలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణం
శివ నాయక్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల హర్షం
మానవత్వాన్ని చాటుకున్న హౌప్‌ ఫర్‌ స్పందన
ఐదో తరగతి విద్యార్థులకు ఘన వీడ్కోలు
చంపాపేట్‌ డివిజన్‌ అభివృద్ధే నా లక్ష్యం
సీపీఆర్‌పై పోలీసులకు అవగాహన
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ఏప్రిల్‌ 3, 4 తేదీల్లో బీసీల చలో ఢిల్లీ
నగరంలో శోభయాత్ర ప్రశాంతం
బల్దియాలో నిఘా ఏది..?
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
సాంకేతిక శస్త్ర చికిత్సను అందిపుచ్చుకోవాలి
సొంత భవనాల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు
మహిళల అభివృద్ధి, వీధి వ్యాపారాల సంక్షేమానికి కృషి
జాబ్‌ మేళాపై సమీక్ష సమావేశం
ఎమ్మెల్యే కేపీ వివేకానందకు కృతజ్ఞతలు
శామీర్‌పేట సొసైటీ రాష్ట్రానికే ఆదర్శం
ముషీరాబాద్‌లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా
కదం తొక్కుతూ హైదరాబాద్‌లోకి..
ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న శ్రీధర్‌ రెడ్డి
మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
జిల్లాలో 'పది' పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
'ఎవరి భూమైన మాకు చెందాల్సిందే
అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే,కార్పొరేటర్‌ శంకుస్థాపనలు
శ్రేయాస్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
సత్తా చాటిన కర్మన్‌ఘాట్‌ శ్రీ చైతన్య విద్యార్థులు
అర్హులైన వారందరూ ఇండ్ల స్థలాల పట్టాలు పొందాలి
దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ రాష్ట్రం

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.