Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు | హైదరాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • హైదరాబాద్
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

మోడీ నిరంకుశ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు ముప్పు

- ఆమ్‌ఆద్మీ తెలంగాణ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ విధానాల వల్ల దేశ ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆమ్‌ ఆద్మీ తెలంగాణ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ అన్నారు. హిట్లర్‌, ముస్సోలినీల నిరంకుశ ప్రభుత్వాలు అంతమైన వందేండ్ల తర్వాత, ప్రపంచం మరోసారి మోడీ వంటి నిరంకుశ నాయకుల ఎదుగుదల ను చూస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ఫెడరల్‌ వ్యవస్థని దుర్వినియోగ పరుస్తూ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ చర్యలను నిరసిస్తూ మంగళవారం హిమాయత్‌ నగర్‌, లిబర్టీలోని డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆమ్‌ ఆద్మీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఆప్‌ నాయకులు, కార్యకర్తలు జండాలు, ప్లకార్డులు చేతబూని ప్రధాని మోడీ, బీజేపీలకు వ్యతీరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈడీ, సీబీఐ, ఐటీ పేర్లు ఉన్న కార్డులను తగులబెట్టారు.ఈ సందర్భంగా డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ మాట్లాడుతూ 2014 నుంచి నేటి వరకు మురికి, అవినీతి రాజకీయాలకు బీజేపీ యే రారాజు అన్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ ఫిరాయింపులకు డబ్బులు వెదజల్లుతూ సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి సంస్థలను దుర్వినియోగపరుస్తూ, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీజేపీయేతర ప్రభుత్వాల ను కూల్చేందుకు మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. దేశంలో ఒక వైపు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందన్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ 134 సీట్లు గెలిచి ఘన విజయం సాధించిందని తెలిపారు. ఆప్‌ కార్పొరేటర్లను వేటాడలేక, కొనలేక, రచ్చ సృష్టించడం ద్వారా బీజేపీ మేయర్‌ ఎన్నికలకు అడ్డుకుంటుందనీ, ఇది ఫుర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమనీ, తక్షణమే ఢిల్లీ మేయర్‌ ఎన్నిక జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజలను ఏకం చేయడం ద్వారా సామాజిక ప్రశాంతతను, సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి బదులు మతం పేరుతో బీజేపీ ప్రజలను చీల్చి అశాంతికి గురి చేస్తుందన్నారు. భవిషత్తులో బీజేపీ దయనీయమైన ఓటమి చవిచూస్తుంద న్నారు. రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు రాము గౌడ్‌ మాట్లా డుతూ బీజేపీ మోసాలను గమనించి ఢిల్లీ ప్రజలు చిత్తుగా ఓడించారనీ, ఆప్‌కు నమ్మకంగా ఓటు వేశారని తెలిపారు. ఢిల్లీ మేయర్‌ ఎన్నికను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించి, వెంటనే ఢిల్లీ మేయర్‌ ఎన్నికకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్‌ హైదరాబాద్‌ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఆఫస, కమిటీ కన్వీనర్‌ మజీద్‌, నాయకులు గఫ్ఫార్‌, రమేష్‌, శ్రీనివాస్‌, జావీద్‌, పరీక్షణ్‌, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'పది'లో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
25న మా వైష్ణవ దేవి విశాల్‌ జాగరణ్‌
'ప్రపంచ ప్రమాణాలతో ఆండాలు ఆయుర్వేదిక్‌ ఆశ్రమం'
ఆలిండియా క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ప్రారంభం
ఉన్నత విద్యా ప్రమాణాలకు కేరాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌
రాష్ట్రపతి నిలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
మేయర్‌ దంపతులకు ఉగాది శుభాకాంక్షలు
కేపీ విశాల్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
శీతల పానీయాలు వద్దు.. సహజ పానీయాలు మేలు
సంగీతమే ఈ అంధుల జీవన విధానం
పెద్దలను విద్యార్థులు గౌరవించాలి
కార్పొరేటర్‌ను కలిసిన ఆలయ కమిటీ ప్రతినిధులు
అర్చకులకు వస్త్రాలు, పంచాంగాలు అందజేత
భారతీయ సంస్కృతికి ఉగాది ప్రతీక
సహజ పానీయాలు ఆరోగ్యానికి మంచిది
నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
మాజీ మేయర్‌, కార్పొరేటర్‌లకు ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శంకుస్థాపన
'పంచాంగం శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం మిన్న'
రహాదారులపైనే చెత్త పారబోత
నూతన బృందావన్‌ కాలనీ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవం
ప్రజల దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వక్ప్‌ బోర్డు భాధితుల సమస్యపై పార్లమెంటులో ప్రస్తావించాలి
ప్రధాన రోడ్డుపై ప్రవహిస్తున్న మురికి నీరు
ఇలా చేస్తే పదిలో గెలుపు మీదే
వెటర్నరీ అధికారులతో సమీక్ష సమావేశం
కాంగ్రెస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలి
తీన్మార్‌ మల్లన్నతో సహా నలుగురు రిమాండ్‌

తాజా వార్తలు

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

05:00 PM

ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.