Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిండా మునిగిన మామిడి రైతులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 13,2022

నిండా మునిగిన మామిడి రైతులు

- పెట్టుబడిలో 25 శాతం మాత్రమే దిగుబడి
- లబోదిబోమంటున్న అన్నదాతలు
నవతెలంగాణ -బోనకల్‌
                ఈ ఏడాది మామిడి రైతులు నల్ల నల్లతో నిండా మునిగి పోయారు. చాలా మంది రైతులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మామిడిపూత పడకముందే తోటలను లక్షలాది రూపాయలతో కొనుగోలు చేశారు. మండలంలో 212 మంది రైతులకు చెందిన 500 ఎకరాల లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ మామిడితోటలు సాధారణంగా నవంబర్‌ నుంచి డిసెంబర్‌ చివరి నాటికి పూత పడి పిందెలుగా మారుతుంటాయి. అయితే ఏ మామిడి తోటల్లోనూ సగం పూత కూడా పడలేదు. పడిన పిందే కూడా నల్ల నల్లి తో రాలిపోయింది. దీంతో అన్నదాతలు లక్షలాది రూపాయలతో ముందుగానే మామిడితోటలు కొనుగోలు చేసి వేల రూపాయలతో మందులు కొట్టారు. అయినా పూత, పిందె నిలవలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందారు. మామిడి తోటలపై ఆశలు వదులుకున్న అన్నదాతలు ఈ సంవత్సరం అప్పులపాలై నట్లేనని నిరాశ నిస్పహలకు లోనై ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మరల రైతుల లో మామిడి తోటలు ఆశలను రేకెత్తించాయి. ఈ రెండు మాసాల్లోనే అన్ని మామిడి తోటలో పెద్ద ఎత్తున పూత ప్రారంభమైంది. దీంతో అన్నదాత లో మరల ఆశలు ప్రారంభమయ్యాయి. పూతను కాపాడుకునేందుకు మరల మందులు పిచికారి చేశారు. పూత మొత్తం దాదాపు పిందెగా మారింది. అయితే పడిన పిందెలు దాదాపు 70 నుంచి 80 శాతం వరకు నల్ల నల్లి ప్రభావంతో రాలిపోయింది. దీంతో రైతులకు ఒక్కసారిగా తీవ్ర నిరాశ లకు మామిడి తోటలు గురిచేశాయి. పిందె పడటంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ నుంచి మామిడి వ్యాపారులు కూడా మామిడి తోట వ్యాపారులకు పెట్టుబడులు పెట్టారు. కానీ పెట్టిన పెట్టుబడి లో కనీసం 30 నుంచి 40 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరునోముల నుంచి పెద్ద ఎత్తున మామిడికాయలు హైదరాబాద్‌, ముంబై ఎగుమతి చేస్తారు. తోటలు నల్ల నల్లితో కుదేలు అయ్యాయి.
రూ.11 లక్షలతో 25 ఎకరాలు కొనుగోలు చేశాం : ముంగి వెంకన్న, రైతు, చిరునోముల
                చిరునోముల గ్రామంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాలలో 11 లక్షల రూపాయలతో 25 ఎకరాలను కొనుగోలు చేసాము. ఇందులో ఏడున్నర లక్షల రూపాయలతో మామిడి తోటలను కొనుగోలు చేసాము. ఇందుకుగాను మూడు లక్షల 50 వేల రూపాయలతో భూమి మందు వేసి, పై మందు పిచికారి చేశాము. 25 ఎకరాల నుంచి మూడున్నర టన్నుల మామిడి కాయలను హైదరాబాదులో విక్రయించామని తెలిపారు. టన్ను నలభై ఐదు వేల రూపాయల చొప్పున లక్షా 50 వేల రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తం మీద మరో నాలుగు టన్నులు దిగుబడి వస్తుంది. మొత్తం మీద 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని తెలిపాడు. 11 లక్షలు పెట్టుబడి పెడితే మూడు నుంచి నాలుగు లక్షలు మాత్రమే ఆదాయం వచ్చిందన్నారు. మిగిలిన ఏడు లక్షల రూపాయలు నష్టం దాదాపు వచ్చినట్లే అని తెలిపాడు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.