Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు

- సారపాకలో చక్రం తిప్పుతున్న ఓ వ్యాపారి కుమారుడు..?
- బెట్టింగ్‌లో జోగుతున్న యువత
- కొత్త ఎస్‌ఐకు...కొత్త సవాళ్లు
నవతెలంగాణ-భద్రాచలం
               భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని బూర్గంపాడు మండలంలో ఐపీఎల్‌-2022 బెట్టింగ్ల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. టాటా ఐపీఎల్‌-2022 క్రికెట్‌ మ్యాచ్లు రసవత్తరంగా మారటంతో బెట్టింగులు కూడా అదే స్థాయిలో మారాయి. ఈ బెట్టింగ్‌ వ్యవహారంలో బూర్గంపాడు మండలంలోని యువత జోగుతోంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో బూర్గంపాడుకు చెందిన ఓ యువకుడు అప్పులపాలై, డబ్బులు చెల్లించలేక, మన స్థాపంతో ఇంట్లోనే ఉరేసుకుని సాయి కిషన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు గల కారణం ఐపీఎల్‌ బెట్టింగే అని జోరుగా ప్రచారం సాగుతోంది. మండలంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌లో వ్యవహారం ఏ స్థాయిలో ఉందనేది ఈ యువకుని ఆత్మహత్య సంఘటనకు సాదృశ్యంగా చెప్పవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా బూర్గంపాడు మండలంలోని సారపాక, లక్ష్మీపురం, బూర్గంపాడు, మోరంపల్లి బంజర తదితర గ్రామాలలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారం జోరుమీద ఉందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
సారపాకలో చక్రం తిప్పుతున్న ఓ వ్యాపారి కుమారుడు?
               బూర్గంపాడు మండల పరిధిలోని పారిశ్రా మిక ప్రాంతమైన సారపాకలోని ఓ వ్యాపారి కుమారుడు ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నాడనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వ్యవహారంలో ఓ యువకుని వద్ద కారును సైతం తీసుకొని తనకు రావలసిన బెట్టింగ్‌ సొమ్మును జమ చేసుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే తరుణంలో సార పాకలో గ్రూపులుగా ఏర్పడిన కొందరు యువకులు ఐపీఎల్‌ బెట్టింగులు ప్రధాన రహదారుల కూడలిలోనే సెల్‌ ఫోన్‌ ద్వారా ఆన్‌ లైన్‌లో, ప్రత్యక్ష తరహాలో పెద్ద ఎత్తున బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఎస్సైకు...సరికొత్త సవాళ్లు...!
               బూర్గంపాడు పోలీస్‌ స్టేషన్‌కు కొత్తగా ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌కు మండలంలో జరుగుతున్న చోరీలు.. సాగుతున్న బెట్టింగ్‌ వ్యవహారం... కొత్త సవాళ్ళుగా మారాయని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీ రాత్రి పారిశ్రామిక ప్రాంతమైన లక్ష్మీపురం గ్రామంలో వరుసగా ఒకేరాత్రి నాలుగు చోట్ల చోరీలు జరగటంతో సంచలనాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు వైన్‌ షాపుల్లో, బంగారు షాపులలో, ఓ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటం వ్యవహారం మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని ప్రజల్లో భయాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఈ సమయంలో లక్ష్మీపురం వైన్‌ షాప్‌లో జరిగిన చోరీ సంఘటనలో పాల్పడిన వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా సీసీ కెమెరాలను చూస్తూనే దర్జాగా చోరికి పాల్పడిన వ్యవహారం పరిశీలిస్తే రిక్కీ నిర్వహించే ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ చోరీల ఈ సంఘటనపై బూర్గంపాడు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో మండల కేంద్రమైన బూర్గంపాడులోని యం.సాయి కిషన్‌ (23) యువకుడు సోమవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెనుక ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారమే ఉందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించకపో వడంతో మనోవేదనకు గురై సాయికిషన్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టు బూర్గంపాడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ యువకుడు ఆత్మహత్యకు ప్రధాన కారణం ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో సోమ్ములు పోగొట్టుకోవడంమే కాకుండా అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎస్‌ఐ దృష్టి పెడితే...
               బూర్గంపాడు మండలంలో పెరుగుతున్న చోరీలు.. జోరుగా సాగుతున్న ఐపిఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారంపై కొత్త ఎస్సై సురేష్‌ తన మార్కును చూపించాలని, మండలంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ లకు పాల్పడుతున్న ప్రాంతాలపై మరింత నిఘా పెంచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి
లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.