Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పకడ్బందీగా పది పరీక్షలు నిర్వహించాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

పకడ్బందీగా పది పరీక్షలు నిర్వహించాలి

- కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌
నవతెలంగాణ-మణుగూరు
             మాల్‌ ప్రాక్టీస్‌, లీకేజీలకు తావు లేకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం నుంచి విద్య, రెవెన్యూ, పోలీస్‌, వైద్య, మిషన్‌ భగీరథ, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల నిర్వహణకు 75 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన 17 పరీక్ష కేంద్రాల్లో పటిష్ట పర్యవేక్షణ అదనపు సిబ్బందిని కేటాయించాలని చెప్పారు. అనంతరం ఏర్పాట్లపై చీప్‌ సూపర్డెంట్‌లు, తహసీల్దార్లను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఈఓ సోమశేఖరశర్మ, జెడ్పీ సీఈఓ విద్యా లత , డీఆర్డిఓ మధుసూదనరాజు, డీపీఓ రమాకాంత్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ దయానంద స్వామి, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డిఓ స్వర్ణలత, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ
ట్రాక్టర్‌ ఇంజన్‌ కాలిపోయిన రైతుని ఆదుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలు... సమస్యలతో సతమతం
ఛలో బాసరను జయప్రదం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
సింగరేణి పంచాయతీ నిధులపై అదనపు కలెక్టర్‌ విచారణ
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్‌ఐ
దేశానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరం : సీపీఐ(ఎం)
ఆయిల్‌ ఫాం సాగు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయండి
దేశానికి ఆదర్శంగా రాష్ట్ర సంక్షేమ పథకాలు
చెరువులో చేపల చెరువులు నిర్మాణం నిలిపివేయాలి
అమలు చేయని వ్యవసాయ క్యాలెండర్‌ ఎందుకు?
కదం తొక్కిన ఎర్ర దండు
సమగ్ర నివేదికలు అందచేయాలి
ఎర్రగుంట చెరువు ఆక్రమణను తొలగించాలి
ఉపాధ్యాయులు లేక బడులు విలవిల
నిర్బంధాలను ధైర్యంగా ఎదుర్కొని కృష్ణయ్య ముందుకు సాగాడు

తాజా వార్తలు

11:09 AM

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నేడు యశ్వంత్ సిన్హా నామినేషన్

10:46 AM

రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్‌ ఆత్మహత్య

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.