Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డబుల్‌ ఇండ్ల లబ్ధిదారుల పేర్లమీద కరెంటు మీటర్లు మార్చాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

డబుల్‌ ఇండ్ల లబ్ధిదారుల పేర్లమీద కరెంటు మీటర్లు మార్చాలి

- ఐటీడీఏ పీవోకు వినతి
నవతెలంగాణ-భద్రాచలం
               2018వ సంవత్సరంలో భద్రాచలం ఏఏంసీ కాలనీలో ఆదివాసులకు కేటాయించిన డబల్‌ బెడ్‌ రూమ్‌లకు కరెంటు మీటరు లబ్ధిదారుల పేర్లు మీద మార్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పీిఓ గౌతమ్‌ పొట్రుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి సోయం జోగారావు, అధ్యక్షత, వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు సున్నం గంగా, కుంజా శ్రీను మాట్లాడుతూ గతంలో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల పేర్లతో కార్డు గానీ, పట్టాలు గానీ, కరెంటు మీటర్లు గాని లబ్ధిదారులు పేర్లు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. వాటిని మంజూరు చేయాలని పట్టణంలో కోట్లాది రూపాయలతో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఏఎంసీ కాలనీవద్ద మనుబోతుల చెరువు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పూర్తిచేసి ఇల్లు లేని నిరుపేదలు ఆదివాసులకు అందచేయాలని వారు కోరారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేయకపోవడం, ఉన్న డ్రైనేజీలో మూడు నెలలకు ఒకసారి క్లీన్‌ చేస్తున్నారని, వీటిని తక్షణమే వారానికి ఒకసారి క్లీన్‌ చేయాలని వారు పేర్కొన్నారు. వెంటనే కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుంజా శ్రీను, పట్టణ కార్యదర్శి సోయం జోగారావు, పట్టణ అధ్యక్షులు, ప్రవీణ్‌ కుమార్‌, పట్టణ కమిటీ సభ్యులు, సోయం సుబ్బు, నాగమణి, మౌనిక, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లక్ష్మీపురంలో మైధిలి కన్వర్టర్స్‌ ప్రారంభం
నత్రజని ఎరువులతో ఎక్కువ లాభదాయకం
ఏజెన్సీ ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే కిమ్స్‌ ప్రధాన లక్ష్యం
గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీ పట్టివేత
అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలి
గిరిజన యువతీ, యువకులు ఉద్యోగాలు పొందాలి
జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
అసంక్రమిక వ్యాధులపై ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
అట్టహాసంగా డీవైఎఫ్‌ఐ శిక్షణా తరగతులు ప్రారంభం
రైతులు అదునుచూసి విత్తు నాటుకోవాలి
ధైర్యం సరిపోని వారు రాజీనామా చేస్తారు...
దళారుల గుండెల్లో దడ దడ
సొసైటీ భవనం గోడౌన్‌ నిర్మాణానికి భూమి పూజ
ట్రాక్టర్‌ ఇంజన్‌ కాలిపోయిన రైతుని ఆదుకోవాలి
ప్రభుత్వ పాఠశాలలు... సమస్యలతో సతమతం
ఛలో బాసరను జయప్రదం చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
సింగరేణి పంచాయతీ నిధులపై అదనపు కలెక్టర్‌ విచారణ
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఎస్‌ఐ
దేశానికి కమ్యూనిస్టులు ఎంతో అవసరం : సీపీఐ(ఎం)
ఆయిల్‌ ఫాం సాగు లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయండి
దేశానికి ఆదర్శంగా రాష్ట్ర సంక్షేమ పథకాలు
చెరువులో చేపల చెరువులు నిర్మాణం నిలిపివేయాలి
అమలు చేయని వ్యవసాయ క్యాలెండర్‌ ఎందుకు?
కదం తొక్కిన ఎర్ర దండు
సమగ్ర నివేదికలు అందచేయాలి
ఎర్రగుంట చెరువు ఆక్రమణను తొలగించాలి
ఉపాధ్యాయులు లేక బడులు విలవిల
నిర్బంధాలను ధైర్యంగా ఎదుర్కొని కృష్ణయ్య ముందుకు సాగాడు

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.