Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధన్యజీవి అమరజీవి సుశీలమ్మ | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • May 20,2022

ధన్యజీవి అమరజీవి సుశీలమ్మ

- సంస్మరణ సభలో సీపీఐ మాజీ జాతీయ నాయకలు పువ్వాడ
- సుశీలమ్మ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పొదెం
- వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, మాజీ ఎంపి మిడియం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
            ఈ ప్రాంత ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన అమరజీవి రావులపల్లి నాగభూషణం సతీమణి, నర్సాపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పని చేసి, భర్త అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా ఉద్యమాలకు ఇద్దరు వారసులను అందించిన అమరజీవి రావులపల్లి సుశీలమ్మ ధన్యజీవి అని సీపీఐ మాజీ జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. గురువారం నర్సాపురం గ్రామంలో జరిగిన సుశీలమ్మ సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ పార్లమెంట్‌ సభ్యులు మిడియం బాబురావు, మాజీ డీసీసీబీ అద్యక్షులు యలమంచి రవికుమార్‌, సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్యతో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సిపిఐ జిల్లా కార్యదర్శులు పోటు ప్రసాద్‌, సాబీర్‌ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, బొల్లోజు అయోద్య,లతో పాటు టిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసిబి డైరెక్టర్‌ తుళ్లూరు బ్రహ్మయ్య, దుమ్ముగూడెం, భద్రాచలం మండల అద్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి తదితరుల తరలి వచ్చి సుశీలమ్మ చిత్ర పటం వద్ద నివాళులు అర్పించి, ఆమె కుమారులు రావులపల్లి పోదరులు రాంప్రసాద్‌, రవికుమార్‌ల సానుభూతి తెలియజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

విద్యతో పాటు... పాఠశాలల స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలి
సీఎం వాగ్దానాలు అమలు చేయాలి
నియోజక వర్గ సమస్యలపై పాలకమండలి సమావేశంలో ప్రకటించాలి
చిన్నారులను బాల కార్మికులుగా వాడుకుంటే కఠిన శిక్షలు
గుట్టు చప్పుడుగా అమ్మకానికి దుక్కిటెద్దు?
పందుల బెడదను నివారించాలి
కనీవినీ ఎరుగని అభివృద్ధి తెలంగాణలోనే...!
సర్పంచూ... మాకు పట్టాలు ఇప్పించు
పారిశుధ్యం నిర్వాహణ ప్రశ్నార్ధకం
పోలాస్‌ జ్యూస్‌ పాయింట్‌ పై చర్యలు తీసుకోవాలి
తండాల్లో సీత్లా సందడి
అక్రమ నిర్మాణాలు చేపట్టిన చెరువును పరిశీలించిన ఐబీడీఈ
బడుల ముఖచిత్రం... మార్చిన కేసీఆర్‌
చికాగో నగరంలో చిందిన నెత్తుటి జాడలో...
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఆక్రమించుకున్న గ్రామస్తులు
కోర్టు కేసుల్లో ఒక్కరే గెలుస్తారు..! లోక్‌ అదాలత్‌లో ఇద్దరూ గెలుస్తారు...!!
కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ
భవిష్యత్తు ఎర్ర జెండాదే...
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి
బాధితునికి కార్పెంటర్ల ఆర్ధికసాయం
తొలకరి వానలతో పులకించిన పుడమి తల్లి
మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు...
ముస్లింలు ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలి
ఉమ్మడి జిల్లాకు 11 అంబులెన్స్‌లు : ఎమ్మెల్సీ తాతా మధు
తక్కువ నేల...ఎక్కువ పంట
కోష్టారికా విత్తనం....
పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి
రైల్‌ మార్గంలో పీడీఎస్‌ రైస్‌ రవాణా
నాయకపోడు ఆదివాసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి

తాజా వార్తలు

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.