Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నత్తే నయం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Nov 18,2022

నత్తే నయం

- సాగని చెన్నాపురం డబుల్‌ రోడ్డు
- చిత్ర విచిత్ర సమాధానాలతో అధికార యంత్రాంగం
- అవస్థలు పడుతున్న గిరిజనం
నవతెలంగాణ-చర్ల
             అత్త బారేడు అంటే... కోడలు మూరెడన్న చందంగా కేసీఆర్‌ ప్రభుత్వంలో నిర్మాణ పనులు సాగుతున్నాయని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం నత్తనడక కన్నా హీనంగా సాగుతున్న కలివేరు నుండి చెన్నాపురం వరకు జరుగుతున్న డబల్‌ రోడ్డు నిర్మాణ పనులని గిరిజను విమర్శిస్తున్నారు. కలివేరు క్రాస్‌ రోడ్‌ నుండి చెన్నాపురం వరకు ఎల్‌ డబ్ల్యు ఎస్‌ రాష్ట్ర నిధుల సుమారు రూ.32 కోట్ల నిధుల నుండి 21 కిలోమీటర్ల డబల్‌ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి 2019 ఆర్థిక సంవత్సరంలో గుత్తేదారులు టెండర్లు పొందారు. టెండర్లు దక్కించుకున్న గుత్తెదారులు నేనంటే, నేనంటూ పోటా పోటీగా 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పనులు ప్రారంభించి ఓ...తెగ హడావిడి చేసిన గుత్తేదారులు ఒకరిపై మరొకరు న్యాయస్థానాల వరకు వెళ్లి మరి చివరాఖరకు ఒకే ఒక కాంట్రాక్టర్‌ డబల్‌ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టే విధంగా ప్రతిపాదనలు తెచ్చుకోవడం జరిగింది. నాటినుండి మధ్యంతరంగా నిర్మాణ పనులు నిలిపివేసి అమావాస్య, పౌర్ణమికో ఒక్కసారి వచ్చి ఏదో అలా ఇలా పనులు చేసినట్లు అభినయం ప్రదర్శిస్తూ నత్త నడక కన్నా దీనంగా రోడ్డు పనులు చేస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
దుబ్బ కొట్టుకుపోతున్న ఆదివాసి గ్రామాలు
             మా గ్రామాల మీదుగా డబల్‌ రోడ్డు వచ్చిందని ఎంతో ఆశగా ఉన్న ఆదివాసి గ్రామాలన్నీటి పై దుబ్బ కొట్టుకుపోతుంది. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడం సగం వరకు నిర్మాణ పనులు చేపట్టి బిటి వేయకపోవడం వలన వాహనాలు రాకపోకలు సాగించినప్పుడు పొలోమని దుబ్బలేసి ఇళ్లల్లోకి చేరు తుందని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై దుబ్బ అంతా ఇంట్లోకి వస్తుందని మహిళలు నవతెలంగాణతో మొరపెట్టుకున్నారు.
చిత్ర విచిత్ర సమాధానాలతో అధికారి యంత్రాంగం
             కాంట్రాక్టర్లు మారడం, ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ లేదనడం, వర్షాలు వచ్చాయనడం, ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనడం ఇలా కర్ణుడి చావుకి వంద కారణాలు అన్న చందంగా చిత్ర విచిత్రంగా అధికారలు రోడ్డు నిర్మాణం పనుల నిలుపుదలపై సమాధానాలు ఇస్తున్నారు. అధికారుల అండదండతో గుత్తేదారు సైతం నిమ్మకు నీరు ఎత్తిన చందంగా వ్యవహరిస్తూ రోడ్డు నిర్మాణ పనులు 20 శాతం కూడా పూర్తి చేయకుండా గ్రామస్తుల మాట వినకుండా తాను ఇష్టానికి వ్యవహరిస్తున్నాడని ఆదివాసీలు మండిపడుతున్నారు.
అవస్థలు పడుతున్న గిరిజనం
             కొన్ని వేల మంది అటు చతిస్గడ్‌ పామేడు, ధర్మారం, తొంగుడం, యాంపురం, జెరుపల్లి తోపాటు ఇటు తెలంగాణ ఎర్రంపాడు, చెన్నాపురం, తిప్పాపురం, బత్తెనపల్లి రాల్లాపురం, ఉయ్యాలమడుగు పెద్దమిడిసిలేరు, ఎన్‌ కొత్తూరు, బి కొత్తూరు, తిమ్మిరి గూడెం, కుష్టారం పాడు, చిన్న మిడిసి లేరు, అంజనాపురం, జంగాలపల్లి గ్రామాల ఆదివాసీల తోపాటు, ధర్మారం, పామేడు, తోంగుడం చలమలకు చెందిన సిఆర్పిఎఫ్‌ బెటాలియన్‌ ఈ మార్గం గుం డానే రాకపోకలు సాగించాల్సి ఉంది. వర్షాకాలం ప్రా రంభంలో ఉరుకుల పరుగులతో పనులు ప్రారం భించిన గుత్తేదారు సగం చేసి వదిలిపెట్టడం వలన ఇటు పోలీస్‌ సిబ్బంది, అటు ప్రజలు వర్షాకాలం అంతా నానావస్థలు పడాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు సైతం నవతెలంగాణకు తెలిపారు.
నాణ్యతకు తిలోదకాలు ఇచ్చిన గుత్తేదారు
             కోట్ల రూపాయలతో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు నిర్మాణ పనుల్లో నాణ్యత నవ్వే విధంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. కట్టుబడికి కూడా వాడని పునాదుల్లో పోసే తాలిపేరు ఉసుకతో ఏకంగా వంతెనలు నిర్మిస్తూ ఉంటే అధికార యంత్రాంగం మాత్రం నిద్రవస్తలో ఉందని ఆదివాసీల ఆందోళన చెందుతున్నారు. కాంక్రీట్‌ పనులు చేస్తున్నప్పుడు సైతం సంబంధిత జేఈ, డీఈ పర్యవేక్షించకుండానే సిమెంట్‌ తక్కువ, ఇసుక ఎక్కువ వాడి నిర్మాణ పనులు చేపిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇకనైనా కలెక్టర్‌, ఐటీడీఏ పీవో కలివేరు నుండి చెన్నాపురం వరకు నిర్మాణం చేపడుతున్న డబల్‌ బీటీ రోడ్డుపై దృష్టి సారించి నాణ్యతగా త్వరతిగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆదివాసీ ప్రజలు కోరుతున్నారు.
నాణ్యత లేకుండా.. వాళ్లకిష్టమైనప్పుడు రోడ్డు పనులు చేస్తున్నారు
ఎంపీటీసీ : పాలంచ రామారావు
             నాణ్యత లేకుండా ఇష్టానుసారంగా కాంట్రాక్టర్‌ రోడ్డు పనులు చేస్తున్నాడు. డస్ట్‌ పోసి వదిలేయడం వలన వచ్చి పోయే వాహనాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే మిటి అని అడిగితే ఇటు అధికా రులు, అటు గుత్తేదారు సరైన సమాధానం చెప్పకుండా ఇష్టా నుసారంగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌, పీఓ అధికారులపై చర్యలు చేపడితేనే కానీ మా రోడ్డు బాగుపడదు.
మా ఇల్లు దుబ్బ కొట్టుకుపోతున్నాయి...
జి.పృద్వి, చిన్న విడిచి లేరు గ్రామం
             డబల్‌ రోడ్డు నిర్మాణ పనులు అస్తవ్యస్తగా ఉన్నాయి. రెండు రోజులు జరిగితే నెల రోజులు ఆగిపోతుంది. రోడ్డుమీద పోసిన డస్ట్‌ వలన వాహనాలు వచ్చి పోయినప్పుడు డస్ట్‌ అంతా మా ఇళ్లల్లోకి వచ్చి నానా ఇబ్బంది అవుతుంది. రోడ్లు తడపకుండా కాంట్రాక్టర్‌ తన ఇష్టానికి వ్యవహరిస్తున్నాడు ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇటు కాంట్రాక్టర్‌ పైన, అటు ఆర్‌ అండ్‌ బి అధికారుల పైన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం.
గుత్తేదారుపై చర్యలు చేపడతాం
ఆర్‌అండ్‌బీ డీఈ హరిలాల్‌
             సంబంధిత గుత్తేదారు అలసత్వం వీడే విధంగా చర్యలు చేపడతాం. కలివేరు నుండి చెన్నాపురం వరకు 21 కిలోమీటర్‌ డబల్‌ రోడ్డు నాణ్యంగా నిర్మించడానికి పర్యవేక్షణ చేపడతాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆయిల్‌ ఫామ్‌ పంటలకు ఉజ్వల భవిష్యత్తు
మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తా...
అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వేతనాల విడుదల కోసం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నిరాహార దీక్ష : సీఐటీయూ
మిషన్‌ భగీరథ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి
భద్రాచలం అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలి
ట్రేడ్‌ లైసెన్స్‌ పేరుతో దోపిడీ
జనవరి మాసంలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
సీసీ రోడ్లు పనులు ప్రారంభించిన సర్పంచ్‌
ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్న కంటి వెలుగు
డైరెక్ట్‌ పా చంద్రశేఖర్‌ రావుకు సన్మానం : సీఐటీయూ
భళా..గిరి బిడ్డలు...!
జాతీయస్థాయి క్రీడల్లో రాణిస్తున్న ఏడీఏ బేగం
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా మధుచంద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్‌ కిట్లు పంపిణీ
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం పోలీస్‌ శాఖ కృషి
సమైక్యత, సహనంతో కూడిన దేశాన్ని నిర్మించుకుందాం
ఉత్పత్తి రికార్డులను బద్దలు కొట్టిన సింగరేణి ముద్దుబిడ్డ
ఉద్యోగుల సంక్షేమంతో...సంస్థ అభివృద్ధి
అంగన్‌వాడీ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడండి
పొత్తులున్నా లేకున్నా భద్రాచలంలో పోటీ చేస్తాం...
వణ్యప్రాణాలలను హింసిస్తే చట్టరీత్యా నేరం
అభ్యంతరాలకు ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు
సింగరేణిలో ఇద్దరు డైరెక్టర్ల నియామకం
ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మహానీయుల పుణ్య ఫలం స్వేచ్ఛగా జీవిస్తున్నాం
జోడో యాత్రకు సంఘీభావం
మాదిగల ఐక్యతే ఐక్యవేదిక ప్రధాన లక్ష్యం
కుష్ఠు వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలి

తాజా వార్తలు

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.