Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

సీనియర్‌ పాత్రికేయులు ఏబీఎన్‌ రాజు మృతి

- పలువురు సంతాపం
నవతెలంగాణ-కొత్తగూడెం
             సీనియర్‌ పాత్రికేయులు ఎలక్ట్రానిక్‌ మీడియా ఏబీఎన్‌ రిపోర్టర్‌గా సేవలందిస్తున్న కల్లూరి యతిరాజ్‌ కుమార్‌ (49) సోమవారం ఆకాలమరణం చెందారు. సోమవారం తెల్లవారు ఝామున చాతిలో నొప్పి రావడంతో అతన్ని సమీప ప్రయివేటు అసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కొత్తగూడెం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుండె పోటుగా డాక్టర్స్‌ నిర్ధారించారు. లక్ష్మీదేవిపల్లి శ్రీనర్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా వివిధ ఛానల్స్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మృత దేహాన్ని వారి స్వగ్రామం జూలూరు పాడు మండలం గూడెపూడికి తరలించారు. కుమారుడు లండన్‌లో ఉన్నారని, అతను విదేశాల నుండి వచ్చిన తరువాత స్వగ్రామం గుండెపూడిలో అంతక్రియలు నిర్వహించడం జరుగుతుందని సమాచారం. జిల్లాకేంద్రంలోని పాత్రికేయులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆదివారం రాత్రి వరకు పలువురు మిత్రులతో కలిసి ఉన్న ఆయన ఉదయం మృతి చెందడంతో షాక్‌కు గురయ్యారు.
విప్‌ రేగా కాంతారావు : రాజ్‌ కుమార్‌ ఆకస్మికంగా మరణం పట్ల విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. సీనియర్‌ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
జిల్లా కలెక్టర్‌ ఆనుదీప్‌ : రాజు మృతి పట్ల కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలను డిపిఆర్‌ఓను అడిగి తెలుసుకున్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎంపీ నామా : మంచి మిత్రుడు, కొత్తగూడెం రిపోర్టర్‌ కల్లూరి రాజు ఇక మనకు లేరనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని ఎంపీ నామా నాగేశ్వరారరావు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి నాప్రగాఢ సానుభూతిని తెలిజేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సంతాపం : రాజ్‌కుమార్‌ ఆకాల మరణం పట్ల సీపీఐ(ఎం) జిల్లా కమిటీ తీవ్ర సంతాపం, వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. సోమవారం రాజు మృతి వార్త తెలుసుకన్న నాయకులు ప్రభుత్వ అసుపత్రికి వెళ్లి బౌతికాయాన్ని సందర్శించారు. సీపీఐ(ఎం) అనుబంధ ప్రజా సంఘాలు సంతాపలు తెలిపారు.
పలువురి సంతాపం : రాజ్‌కుమార్‌ మృతి పట్ల కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు జలగం వెంకట రావు తీవ్ర సంతాపం తెలిపారు. రాజు మృతి చెందా డనే వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని జలగం తెలిపారు. రాజు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటు ఆదుకుంటామని అన్నారు.
ఏబీఎన్‌ రాజుకు సీపీఐ(ఎం) నివాళి
జూలురుపాడు : సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజు మృతదేహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పొతినేని సుదర్శన్‌, సీనియర్‌ నాయకులు కాసాని ఐలయ్య, పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లా కార్యదర్శిలు అన్నవరపు కనకయ్య, నున్న నాగేశ్వరరావు, జిల్లా, మండల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్‌ మాట్లాడుతూ... అతి చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా విచారకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే రాజుకి ఇలా జరగడం వల్ల పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా దిగ్భ్రాంతికి లోనయ్యమని అన్నారు. రజు మరణం యావత్‌ పత్రికలోకానీ తీరని లోటని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి స్థానిక నాయకులకు సలహాలు, సూచనలు ఇచ్చేవారని ఇచ్చేవారని గుర్తు చేశారు. వారి కుటుంబానికి సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ నుండి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా రాజ్‌ కుమార్‌ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు రాళ్లమండి కృష్ణమూర్తి, మాజీ సీనియర్‌ జర్నలిస్టు వెలదండి ప్రసాద్‌, జర్నలిస్టు తోట శ్రీనివాసరావు, దేవి శ్రీనివాస్‌, కుశల్‌ నాయక్‌ సంతాపం ప్రకటించారు. సోమవారం స్వగ్రామంలో జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. సీనియర్‌ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
మణుగూరు : ఏబీఎన్‌ సీనియర్‌ జర్నలిస్ట్‌ రాజ్‌ కుమార్‌ మృతికి విప్‌, ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతాపం తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో రాజ్‌కుమార్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. రాజ్‌కుమార్‌ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. సీనియర్‌ జర్నలిస్టుగా మీడియా రంగంలో తను అందించిన సేవలను కొనియాడారు.
పాల్వంచ : ఏబీఎన్‌ జర్నలిస్ట్‌ రాజు ఆకస్మిక మృతి పట్ల కలెక్టర్‌ అనుదీప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి గల కారణాలను డీపీఆర్‌ఓను అడిగి తెలుసుకున్నారు.
సోమవారం తెల్లవారు జామున తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, వైద్య చికిత్స తీసుకుంటూనే కుప్పకూలి పోయారని, అతని మరణం చాలా బాధాకరమని చెప్పారు. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.