Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లక్ష్యం నెరవేరేనా..? | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

లక్ష్యం నెరవేరేనా..?

- కంటి పరీక్షలతో సరి, శాశ్వత చికిత్సలు ఏవి..
- తొలివిడత జిల్లాలో నిలిచిపోయిన కంటి శస్త్ర చికిత్సలు
- 4లక్షల 80 వేల మందికి కంటి పరీక్షలు
- 523 మందికి మాత్రమే శస్త్ర చికిత్సలు
నవతెలంగాణ-పాల్వంచ
             రాష్ట్ర ప్రభుత్వం కంటి వ్యాధిగ్రస్తులు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. తొలివిడతలో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరలేదని తెలుస్తోంది. మలివిడతలోనైనా పూర్తిస్థాయిలో శస్త్ర చికిత్సలు చేసి లక్ష్యం నెరవేరే దిశలో పయనిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
జిల్లాలో తొలివిడతలో బాగంగా ఇప్పటికి 4లక్షల 80 వేల మందికి కంటి వెలుగు వైద్య శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహించి ద్వితీయ శ్రేణి శుక్లాలు పెరిగిన 19,701 మందికి కంటికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. వారందరికీ పాల్వంచలోని ఎల్‌వి ప్రసాద్‌ నేత్ర వైద్య కేంద్రంలో శాస్త్ర చికిత్స చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 523 మందికి మాత్రమే కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 2018 డిసెంబర్‌ 15 నుండి జిల్లాలో కంటి వెలుగు శస్త్ర చికిత్సలు నిలిపివేశారు. ఎందుకు శస్త్ర చికిత్సలు నిలిపివేశారో తెలియడం లేదు. అధికారులు మాత్రం కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నట్లు చెబుతున్నా ఎల్‌వి ప్రసాద్‌ ఆసుపత్రి వైద్యులు మాత్రం కంటి వెలుగు ఆపరేషన్‌లు చేయడం లేదని చెబుతున్నారు.
జిల్లాలో కంటి వెలుగు సాగుతుందిలా..
రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 15వ తేదీన తొలి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 2070 గ్రామాలు 66 వార్డుల్లో 4లక్షల 80 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1,81,498 మంది పురుషులు, 2,18,541 మంది మహిళలు 41 మంది ఇతరులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 48825 మంది ఎస్‌సిలు, 179746 మంది ఎస్టీలు, 143559 మంది బిసిలు 24927 మంది ఓసిలు, 3023 మంది మైనార్టీలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో రీడింగ్‌ గ్లాసులు అవసరం ఉందని గుర్తించి 88338 మందికి గ్లాసులు అందజేశారు. వారిలో 18117 మంది 40 సంవత్సరాలలోపు వారే కాగా 7022 మంది 40 సంవత్సరాలు పైబడినవారున్నారు. జిల్లా స్థాయిలో కంటి శుక్లాలు పెరిగి శస్త్ర చికిత్స అవసరం అని గుర్తించిన 19701 మందిని ఎల్‌వి ప్రసాద్‌ ఆసుప త్రిలో ఆపరేషన్‌లకు పంపారు. కానీ వారిలో 2018 డిసెంబర్‌ 15వ తేదీ వరకు కేవలం 523 మందికి మాత్రం కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆ తర్వాత శస్త్ర చికిత్సలను నిలిపివేశారు. దీంతో ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగుతో తమకు కంటిచూపు ప్రాప్తిస్తుందని ఆశించిన అభాగ్యులకు నిరాశే మిగిలింది. కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 10336 కంటిలోని నల్లపొర నరాల సమస్య ఉందని గుర్తించి వారికి మెరుగైన వైద్య పరీక్షల నిమిత్సం కార్పోరేట్‌ వైద్య శాలలకు రెఫర్‌ చేయడం జరిగింది. ఎంత మందికి చికిత్స అందింది తెలియరాలేదు. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు ఆశించిన రీతిలో లభించినట్లు లేదు. మలివిడత లోనైనా పూర్తిస్థాయిలో లక్ష్యం నెరవేర్చాలని కంటి చూపు ప్రాప్తిస్తుందని ఆశించిన అభాగ్యులకు వెలుగు నింపాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాలను ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిందనే విమర్శల నుండి బయటపడాలంటే పూర్తి స్థాయిలో ఆపరేషన్లు పూర్తి చేసి 100 కు 100 శాతం లక్ష్యం నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.