Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా.. | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2023

అభివృద్ధే శ్వాస, ధ్యాస అందుకే పార్టీ మారా..

- స్వలాభం కోసం కొందరు సొంత ఇంటి లాంటి పార్టీకి నిప్పు పెడుతున్నారు
- పరామర్శలంటూ కుటిలయత్నాలు
- మున్సిపల్‌ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరి ప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
              నియోజకవర్గ అభివృద్ధే శ్వాస ధ్యాస అందుకే కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి మారానని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతోనే ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆలోచించి పార్టీ మారానని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నేడు అందుకు భిన్నంగా జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కొందరు వ్యక్తులు నియోజకవర్గంలో సొంత ఇంటి లాంటి పార్టీని చీల్చడం కోసం నియోజకవర్గంలో తిరుగుతున్నారని అటువంటి వారిని ఇల్లందు ప్రజలు విశ్వసించరని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డులో సోమవారం మున్సిపల్‌ పాలకవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు విశేష స్పందన భారీగా ప్రజలు హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేడు పరామర్శలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో నియోజకవర్గంలో తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసి కేవలం తమ స్వలాభం కోసం నేడు ప్రజలకు దగ్గర అవ్వాలని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తే ప్రజలు ఆదరించరన్నారు. అంతేకాకుండా ఇల్లందు నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి మరి కొంతమంది వ్యక్తులు కూడా ఆత్మీయ సమ్మేళనా లంటూ పరామర్శలు అంటూ నియోజకవర్గంలో తిరుగుతుండడం ఎవరు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ప్రతి కుటుంబం తమ గుండెల్లో దాచుకున్నారని ఎమ్మెల్యే అన్నారు.
మున్సిపాలిటీ పరుగులు : రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాం
గత మూడేండ్లుగా ఇల్లందు మున్సిపల్‌ పాలకవర్గ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులలో ఎంతో అభివృద్ధి జరిగిందని గతంతో పోలిస్తే అభివృద్ధిలో ఇల్లందు మున్సిపాలిటీ పరుగులు పెడుతూ తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే మొదటి స్థానం సాధించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆదర్శ మున్సిపాలిటీగా అవార్డు అందుకోవడం జరిగిందని అన్నారు. ఈ ఘనతలో మున్సిపల్‌ పాలకవర్గంతో పాటు ఇల్లెందు పట్టణ ప్రజల సహకారం కూడా ఎంతో ఉందని తెలియజేశారు.. ఇల్లందు పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి ఆ నాటితో పోలిస్తే ఈనాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అందులో ప్రధానమైనవి బస్‌ డిపో, సెంట్రల్‌ లైటింగ్‌, ఇల్లందు పట్టణ ప్రధాన రహదారి అని ఎమ్మెల్యే అన్నారు. వైద్య రంగంలో కూడా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య విధాన పరిషత్‌లోకి మార్చి నేడు ఏడుగురు వైద్య సిబ్బందితో అనేక మెరుగైన వైద్య సదుపాయాలతో ఇల్లందు ప్రజలకు అందుబాటులోకి తీయడం జరిగిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని మరిచారన్నారు. సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భానోత్‌ హరిసింగ్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షకార్యదర్శులు మనోహర్‌ తివారి, పర్చూర్‌ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.