Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

వాళ్లకు నెలనెలా జీతాలు...మాకేమో పస్తులు

- 39 నెలలుగా హాస్టల్‌ వర్కర్ల అవస్థలు
- ఖాళీ కంచాలతో గిరిజన సంక్షేమ శాఖ
- కమిషనర్‌ కార్యాలయం ఎదుట హాస్టల్‌ వర్కర్ల ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
               తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు నెల నెల జీతాలు....గిరిజన హాస్టల్‌ కార్మికులకు మాత్రం 39 నెలలుగా వేతనాలు లేక పస్తులు ఉంటున్నారని ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్‌ ప్రశ్నించారు. గిరిజన హాస్టల్‌, ఔట్‌ ట్సోర్సింగ్‌, డైలీ వేజ్‌ కార్మికులు హైదరాబాదులోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయం ముందు ఖాళీ కంచాలతో మంగళవారం ధర్నా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి మూడో తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ఔట్సోర్సింగ్‌ కార్మికులు హైదరాబాదులో కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జే.వెంకటేష్‌ మాట్లాడుతూ ఔట్సోర్సింగ్‌ కార్మికుల వేతనాల బడ్జెట్‌ రూ.9 కోట్ల చెక్కును ఆర్థిక శాఖ నుండి వెంటనే క్లియరెన్స్‌ ఇచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే డైలీ వేజ్‌ కార్మికుల వేతనాలు చెల్లింపు కోసం విడుదల చేసిన రూ.13 కోట్ల బడ్జెట్‌కు ఆర్థిక శాఖ ఈకుబేర్‌ ద్వారా విధించిన బడ్జెట్‌ ఫ్రీజింగ్‌ను వెంటనే తొలగించాలని డైలీ వేజ్‌ వర్కర్లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల జీతాల చెల్లింపుకు లేని ఫ్రీజింగ్‌ కార్మికుల వేతనాల చెల్లించటానికి ఎందుకు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తీవ్రమైన జాప్యం చేస్తుందని విమర్శించారు. చేసిన పనికి జీతాలు చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని వేతనాలు చెల్లింపులు చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు. గిరిజన కార్మికుల ఆకలి బాధలు ముఖ్యమంత్రికి, మంత్రులకు వినిపించడం లేదా అని గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టల్‌ డైలీ వేజ్‌, ఔట్సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు ప్రశ్నించారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. చనిపోయిన కార్మికుల కుటుంబాల వారికి డైలీ వేజ్‌ వర్కర్‌గా ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. గిరిజన కార్మికులు చేస్తున్న పోరాటం పట్ల గిరిజన ఎమ్మెల్యేలు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వేతనాలు చెల్లింపుల సమస్యను పరిష్కారం చేసి ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వేతనాలు చెల్లింపులకు అవసరమైన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వేతనాల సమస్య పరిష్కారం అయ్యేంతవరకు హాస్టలు వర్కర్ల పోరాటం కొనసాగుతుందని ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న నిరవధిక రేపటి నుంచి ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుందని బి.మధు తెలిపారు. ధర్నా కార్యక్రమానికి హాస్టల్‌ డైలీ వేజ్‌, ఔట్సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి కే.బ్రహ్మచారి, అధ్యక్షులు నాయకులు రత్నం రాజేందర్‌, పాయం ముత్తయ్య, రాములు, జలంధర్‌, పద్మ, లక్ష్మణ్‌ నాయక్‌, తిరుపతమ్మ, కాకా సమ్మక్క, భద్రమ్మ, జోడలక్ష్మి, రామారావు, రాము, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పాఠశాలకు విద్యుత్‌ పునరుద్ధరణ
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
శ్రీరామనవమి భక్తులకు సకల సౌకర్యాలు
20 ఏండ్లలో లేని అభివృద్ధి సాధించారు
నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
డబుల్‌ ఇండ్ల కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలి
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మండల కేంద్రాల్లోనూ సెంట్రల్‌ లైటింగ్‌
గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
తాగు నీరు కోసం ఆందోళన
మతోన్మాద బీజేపీని అంతమొందించాలి
భద్రాద్రిలో కదం తొక్కిన ఎర్రదండు
బీజేపీని గద్దె దించడానికి లౌకికవాద శక్తులు ఏకం కావాలి
చర్ల అంతా అరుణమయం
శ్రీరామునికి బీజేపీకి సంబంధం లేదు
గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి

తాజా వార్తలు

08:45 PM

నాలుగో వికెట్ కోల్పోయిన‌ యూపీ...

08:29 PM

పాయల్‌ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్‌లో పాల్గొని

08:17 PM

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ

08:10 PM

యో-యో టెస్ట్‌పై వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన వ్యాఖ్యలు

07:52 PM

అంబేద్క‌ర్ విగ్ర‌హ ప‌నులను ప‌రిశీలించిన మంత్రి వేముల‌...

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.