Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడు పట్టాల పంపిణీకి సిద్ధం | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

పోడు పట్టాల పంపిణీకి సిద్ధం

- మంత్రులు, రాష్ట్ర అధికారులతో వీసీలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫిబ్రవరిలో పోడు భూముల పట్టాలను అర్హులకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్దం కావాలని రాష్ట్ర స్త్రీ- శిశు సంక్షేమం, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుండి మంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు - మన బడి, పామ్‌ ఆయిల్‌ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, జి.ఓ. 58, 59, ఐడిఒసిలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కలెక్టర్‌ లు ముందస్తుగా ఎస్‌.డి.ఎల్‌.సి పూర్తి చేసిన దరఖాస్తులను ఆమోదించి ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల పట్టాలు ప్రింటింగ్‌ పూర్తి చేసి ముఖ్యమంత్రి నిర్ణయించే తేది నుండి పంపిణీ కోసం సన్నద్ధంగా ఉండాలని సీఎస్‌ ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ మాట్లాడుతూ.. పోడు భూముల పట్టాల పంపిణీకి సూచనల ప్రకారం సంసిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మన ఊరు-మన బడి కింద పూర్తిస్థాయిలో పనులు చేపట్టిన మోడల్‌ పాఠశాలలను పండుగ వాతావరణం లో పునఃప్రారంభం చేస్తామన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. జీవో 58 కింద 3198, జీవో 59 కింద 1,617 దరఖాస్తులు అమోదించినట్లు తెలిపారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పదోన్నతుల సీనియార్టీ జాబితా, ఖాళీల జాబితా ఆన్‌ లైన్‌ లో నమోదు చేశామని, మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేసి పరిశీలించామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనారాయణ, డిఇఓ సోమశేఖరశర్మ, డిఎంఅండ్‌హెచ్‌ఓ డా. బి. మాలతి, డిటిడబ్ల్యూఓ కృష్ణ నాయక్‌, హార్టికల్చర్‌ ఏడీ కె. అనిత, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాసులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పామ్‌
జిల్లాలో నిర్దేశిత ఆయిల్‌ పామ్‌ పంటల సాగు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ విపి.గౌతమ్‌ తెలిపారు. ఐడివోసి కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్‌ పామ్‌సాగుపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. 2023 ఆర్థిక సంవత్సరానికి 12,100 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటాలని లక్ష్యంగా చెప్పారు. జనవరి, 2023 మాసాంతానికి లక్ష్యం 8,500 ఎకరాలకుగాను 28 జనవరి, 2023 నాటికి 7,207.85 ఎకరాలలో (85%) 1,694 మంది రైతుల భూముల్లో ఆయిల్‌ పామ్‌ పంటను సాగు చేసినట్లు వివరించారు. ఆయిల్‌ పామ్‌ తోటలను సాగు చేసేందుకు నీటివసతి, విద్యుత్‌ సౌకర్యం ఉన్న భూములు కలిగిన రైతులను గుర్తించాలని తెలిపారు. పురోగతి లేని మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు ఆయిల్‌ పామ్‌ పంటల సాగుతో లాభాలు, సబ్సిడీపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్‌పామ్‌ సాగుతో పాటు అంతర పంటలను సాగుచేయవచ్చన్నారు. జిల్లాలో 40 శాతానికి పైగా ఎస్సి, ఎస్టీ రైతులు ఉన్నారని, ఆయిల్‌ పామ్‌ సాగుపై వీరిలో చైతన్యం తేవాలన్నారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ భూముల్లో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిం చాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ఉద్యానవన సహాయ సంచాలకులు కె.అనిత, ఉద్యానవన అధికారులు జి.సందీప్‌ కుమార్‌, జి.నగేష్‌, ఏ.వేణు, పి.అపర్ణ, కె.మీనాక్షి, ఎంఐ ఇంజనీర్‌ పి.నాగమణి, టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ డివిజనల్‌ అధికారి ఏ.బాలకృష్ణ, గోద్రెజ్‌ కంపెనీ ఏరియా మేనేజర్‌ రామకృష్ణ, ఫీల్డ్‌ అధికారులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లకు సన్మానం
సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడంలో ఉత్తమ సేవలు అందించిన రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్‌ ప్రసాద్‌, ఏఈఈ విశ్వనాథ్‌, ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ బాధ్యులను జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ ఐడిఒసి సమావేశ మందిరంలో సోమవారం ఘనంగా సత్కరించారు. నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా, అనుకున్న దానికంటే త్వరగా పూర్తి చేశారని, వారి సేవలను గుర్తించి సత్కరించినట్లు తెలిపారు. నిర్మాణ కాలంలో ఇల్లు, కుటుంబం విడిచి పనిలో నిమగమయ్యారని తెలిపారు. 3 - 4 జనరేషన్‌ లకు ఉపయోగపడే భవన నిర్మాణంలో పాలుపంచుకున్నారని అన్నారు. కలెక్టర్‌ సత్కరించిన వారిలో రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్యామ్‌ ప్రసాద్‌, ఏఈఈ విశ్వనాథ్‌ తో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ డైరెక్టర్‌ రంగయ్య, సైట్‌ ఇంజనీర్లు జగదీష్‌, వెంకటేష్‌, శ్రీనివాస్‌, భాను, గోల్కొండ ఫర్నీచర్‌ కాంట్రాక్టర్‌ ప్రశాంత్‌ ఉన్నారు.
మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, సోమవారం ఐడిఓసి లో జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌, జిల్లా అధికారులు మౌనం పాటించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30వ తేదీన అమరవీరుల దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకొని, వారి జీవితాలలో స్ఫూర్తి పొందాలని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్‌. మధుసూదన్‌, డిఆర్వో శిరీష, అధికారులు, పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నాణ్యతలేని బంకర్ల నిర్మాణం
రైతుల అభివృద్ధికి సహకార సంఘం
అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవం ర్యాలీకి ఇల్లందు, పీర్జాదిగూడ ఎంపిక
పోలీస్‌ అభ్యర్థులకు మెటీరియల్‌ అందజేత
కోనోకార్పస్‌ మొక్కలు తొలగించాలి
రాహుల్‌ గాంధీకి న్యాయం జరిగేంత వరకు పోరాటం
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం
రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం
పిల్లల ఎదుగుదలకు చిరుధాన్యాలు
ఫోర్జరీ సంతకాలతో ఇంటి పర్మిషన్లు
అర్హులైన వారికి డబుల్‌ ఇండ్లు ఇవ్వాలి
కల్యాణ మహౌత్సవం...అంగరంగ వైభవంగా తెప్పోత్సవం
ఉమ్మనేని సేవా ఫౌండేషన్‌,సీపీఐ(ఎం) గ్రామ శాఖ సహకారం
మిషన్‌ భగీ'వ్యథ'లపై ఆగ్రహం
ఎన్నికల సామగ్రి జాగ్రత్త : కలెక్టర్‌
దళిత బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ
పేదల సమస్యలపై సూరమ్మ నిరంతరం పోరాటం
పత్తి వ్యాపారుల జీఎస్టీ సమస్య పరిష్కారం
హమాలీ సమస్యల పరిష్కారమయ్యే వరకు పోరాడుదాం
డబుల్‌ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో వచ్చిన అభ్యంతరాలపై విచారణ జరపాలి
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఆడియో ఆవిష్కరణ
పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
కార్యకర్తలకు అండగా సీపీఐ(ఎం)
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి సంస్థ అందరికీ ఆదర్శప్రాయం
జెడ్పీ అభివృద్ధి నిధులు ప్రణాళిబద్దంగా వినియోగించాలి
పోషకాహారంతోనే తల్లీబిడ్డలు ఆరోగ్యం
29న జన చైతన్య యాత్ర ముగింపు సభ
భద్రాచలానికి వీఐపీల తాకిడి
పర్ణశాల వాహన పార్కింగ్‌ వేలం పాట రూ.26.60 లక్షలు
భూములు కోల్పోయిన రైతులకు పరిహారమివ్వాలి

తాజా వార్తలు

08:43 AM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు నేడు ఖరారు

08:20 AM

అఫ్గానిస్థాన్‌లో మరోసారి భూకంపం..

08:06 AM

నడక మార్గం భక్తులకు దర్శన టోకెన్ల జారీ...

07:57 AM

పోలీసుల నుంచి మళ్లీ తప్పించుకున్న అమృతపాల్ సింగ్

07:44 AM

అగ్నివీర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి...

07:38 AM

హార్టికల్చర్ పరీక్షను కూడా వాయిదా వేసిన టీఎస్ పీఎస్సీ

07:04 AM

మహారాష్ట్రలో కొత్తగా 450 కరోనా కేసులు...

06:44 AM

ర్యాలీలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకే శివకుమార్‌

09:56 PM

ఎన్నికల ప్రచారం కరెన్సీ నోట్లు విసిరిన డీకే..

09:39 PM

సిరిసిల్లలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు..

09:27 PM

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్..

09:16 PM

ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ..

08:48 PM

టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం.. మరో పరీక్ష వాయిదా

08:24 PM

శ్రీ సీతారాముల కళ్యాణానికి సీఎం కోటి రూపాయలు..

08:48 PM

హైదరాబాద్‌ పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో ఉంది : మంత్రి కేటీఆర్‌

07:50 PM

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ల‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

08:49 PM

76 ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డీసీసీఐ దాడులు..

07:11 PM

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ కు జీవితఖైదు శిక్ష..

06:53 PM

కేసీఆర్ సమీక్షా సమావేశం... కీలక ఆదేశాలు

06:30 PM

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌కు హైకోర్టు సమన్లు..

06:12 PM

ముగిసిన సోమ భరత్ ఈడీ విచారణ..

05:55 PM

ఘోర అగ్నిప్రమాదం.. 39 మంది మృతి

05:16 PM

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం..

05:00 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సూచీలు..

04:38 PM

గన్ మిస్ ఫైర్‌లో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయలు..

04:25 PM

అదుపు తప్పి లోయలో పడిన.. 60 మందికి గాయాలు

08:48 PM

దారుణం.. వేట కొడ‌వ‌లితో పెద‌నాన్న‌ను న‌రికి చంపిన యువ‌కుడు

03:44 PM

పులివెందులలో కాల్పులు.. ఇద్దరికి తీవ్ర గాయాలు

03:28 PM

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా..

08:49 PM

భద్రాద్రి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. 50 వేల బుకింగ్‌లు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.