Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 07,2023

హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలి

- కాంగ్రెస్‌ శ్రేణుల ఇంటింటి ప్రచారం
నవతెలంగాణ-కొత్తగూడెం
హాత్‌ సే హాత్‌ జోడో యాత్రను జయప్రదం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. సోమవారం స్థానిక నాయకులు, కాంగ్రెస్‌ శ్రేణుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న ఆధ్వర్యంలో గడపగడపకు హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్ర ప్రచారం నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఆదేశానుసారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోదాం వీరయ్య పిలుపు తోట దేవి ప్రసన్న ఇంటింటికి తిరిగి హాత్‌ సే హాత్‌ జోడో యాత్రకు సంబంధించి కరపత్రాలను క్యాలెండర్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షురాలు శ్రీలక్ష్మి, మహిళ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి బోడ దివ్య, చండ్రుగొండ మండల మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కృష్ణవేణి, కొత్తగూడెం పట్టణ మహిళా కాంగ్రెస్‌ కార్యదర్శి రాజేశ్వరి, పట్టణ మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు భవాని, సుశీల, భార్గవి, మంజుల, రేణుక, యమునా, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
అమర వీరుల స్థూపం వద్ద : జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పోదెం వీరయ్య, రాష్ట్ర్ట టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్‌ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద జోడో యాత్ర కార్యక్రమం పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ కన్వీనర్‌, కొత్తగూడెం నియోజకవర్గం టిపిసిసి సభ్యులు జేబీ శౌరి, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు మహమ్మద్‌ గౌస్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఏలూరి రాందాస్‌, హరి సింగ్‌, సంగు యాలాద్రి, కపా శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గిరిజన ప్రథమ శత్రువు బీజేపీ
టీఎన్జీవో ఆధ్వర్యంలోనే హౌసింగ్‌ సొసైటీ కొనసాగాలి
మల్లు స్వరాజ్యం ఆశయాలు నెరవేరుద్దాం
అభివృద్ధి ప్రదాత రాయల నాగేశ్వరరావు
బాల్యస్నేహం... గూడు కట్టించింది
రైతు కంట కన్నీటి వాన
భద్రాద్రిలో వైభవంగా పుష్కర తీర్థ జలాల శోభాయాత్ర
ఆళ్ళపల్లిలో వర్ష బీభత్సం
అద్దె బస్సుల డ్రైవర్ల, హెల్పర్ల వేతనాలు పెంచాలి
అకాల వర్షం...అరకోటి నష్టం
ఎమ్మెల్యే మెచ్చా ఔధార్యం
చేతికొచ్చిన పంట నేలపాలు
నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్రం
2న మున్సిపల్‌ కార్మికుల జిల్లా ప్రథమ మహాసభ
దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటమే మల్లు స్వరాజ్యంకిచ్చే నివాళి
ఎర్ర జెండానే అండా దండ...!
ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం అందించాలి
పరీక్షా కేంద్రం, వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌
అకాల వర్షంతో అన్నదాతకు తీరని నష్టం
పచ్చని తెలంగాణ నగర్‌లో చిచ్చు పెట్టకు ఎమ్మెల్యే
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
భూమికి హద్దులు చూపించి రైతులకు అందజేయాలి
2024 నాటికి 'నెట్‌ జీరో' ఎనర్జీ సంస్థగా సింగరేణి
రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి
జన చైతన్య యాత్ర స్థలాన్ని పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
అకాల వర్షాలున్నాయి జాగ్రత్తలు తీసుకోండి
వీవోఏలతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టిచాకిరి
అకాల వర్షం..బొప్పాయి పంటకు తీవ్ర నష్టం
అన్నదాతలను ఆదుకోవాలి
కంటి వెలుగు దేశానికే ఆదర్శం

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.