Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే విశాక్‌కు ఇచ్చే నివాళి | ఖమ్మం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ఖమ్మం
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే విశాక్‌కు ఇచ్చే నివాళి

- విశాక్‌ 13వ వర్ధంతి సభలో వక్తల పిలుపు
నవతెలంగాణ-భద్రాచలం
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడటమే ఉస్తెల విశాక్‌కు ఇచ్చే నివాళి అని విశాక్‌ 13వ వర్థంతి సభలో పలువురు వక్తలు అన్నారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ నందు విశాక్‌ 13వ వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భముగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన జండా ఆవిష్కరణ చేశారు. చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్‌ బాబులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ చిన్న వయసులోనే విశాక్‌ అకాల మరణం చెందినారని, ఆయన మరణం పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. పార్టీలో పని చేసేటప్పుడు యువజన సంఘం డీవైఎఫ్‌ఐలో ఉంటూ అతి చిన్న వయసులోనే 40 సార్లు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని అలాగే ఏఎంసీ కాలనీ ఏర్పాటు విషయంలో గాని అభివృద్ధి విషయంలో ఎంతో పాటుపడినరన్నారు. నేడు ఉన్న పాలక ప్రభుత్వాలు బడ్జెట్ల పేర్లతో ప్రజల సంపదనంతా కరిగిస్తున్నారని, ప్రజా వ్యతిరేక పరిపాలన కొన సాగిస్తున్నారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని కులతత్వాన్ని రెచ్చగొడుతూ కాలం గడుపుతున్నద న్నారు. వుస్తెల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు సున్నం గంగా, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వైవి రామారావు, పి.సంతోష్‌, ఎన్‌.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు, డి.లక్ష్మి, యు.జ్యోతి, కుంజ శీను, జీవనజ్యోతి, శాఖా కార్యదర్శులు అల్లాడి సత్యవతి, కాకా రమణ, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మహిళా ఆరోగ్య పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
చిన్నారి మనోజ్ఞకు మరో జన్మ ప్రసాదించిన కూరపాటి
'పది' పరీక్షలకు సిద్ధం
బొగ్గు ఉత్పత్తి రవాణాలో రికార్డులు సృష్టించిన మణుగూరు
కార్మిక వర్గ చైతన్యంతోనే...బీజేపీ ప్రభుత్వం మెడలు వంచుతాం
జీఎం సాబ్‌ మంచినీళ్లు ఇప్పించండి
సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విద్యుత్‌ ఉత్పత్తిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో..... అగ్రగామిగా కేటీపీఎస్‌ 5, 6 దశలు
అభివృద్ధిపై పర్యవేక్షణ జరగాలి
'ఐఎన్‌టీయూసీనే గెలిపించండి'
కార్మిక పోరాటాల్లో వద్ది పద్మ చురుకైన పాత్ర
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నర్సయ్య
అనుబోస్‌ విద్యార్థులు ఇస్రో సందర్శన
గనుల ప్రాంతాల్లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు
బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు చేరువైన పథకాలు
స్వాతంత్య్ర సమరయోధురాలు కాంతమ్మ మృతి
మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు మార్పునకు శ్రీకారం
గాలి దుమారానికి నేలరాలిన మామిడి
బీజేపీ, కాంగ్రెస్‌ కుట్రలను...కార్యకర్తలే తిప్పికొడతారు
కనుల పండువుగా.. శ్రీ రామ పట్టాభిషేకం
ఆర్థిక నివేదికపై 'కాగ్‌' క్లీన్‌చిట్‌-బోర్డు హర్షం
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా
నేడు సింగరేణి సివిల్‌ కార్యాలయం వద్ద ధర్నా
ఇంటి పట్టాల పంపిణీ పారదర్శకంగా చేయాలి
శ్రీరామనవమి, పట్టాభిషేకం
రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి
ధ్వజస్థంభం పై వివాదం
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం
రైతుల సహకారంతోనే పరపతి సంఘ బలోపేతం
మత సామరస్యానికి ప్రతీక...

తాజా వార్తలు

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.