Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చర్మంపై దృష్టి పెడుతున్నారా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

చర్మంపై దృష్టి పెడుతున్నారా..?

          ముప్పై ఏండ్లు వచ్చేసరికే ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు. అందుకే ముందు నుంచీ చర్మంపై దృష్టిపెడుతున్న వారెందరో. మరి ఫలితం దక్కుతోందా? ఈ ప్రశ్నకే సరైన సమాధానం దొరకదు. అందుకే.. రోజూ క్రీములను రాస్తూ పోవడం కాదు... స్కిన్‌ సైక్లింగ్‌ను అనుసరించాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఏమిటిది?
చర్మతీరుకు తగిన క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నచ్చిన స్క్రబ్‌ను ఎంచుకొని అయిదు నిమిషాలపాటు ముఖాన్ని రుద్దాలి. ముఖాన్ని నీటితో శుభ్రం చేసి, తడి పూర్తిగా ఆరిపోయాక మాయిశ్చరైజర్‌ రాస్తే సరి. చర్మంలోని మృతకణాలే కాదు.. పేరుకున్న అవశేషాలూ తొలగిపోతాయి.
రెండో రోజు ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకొని తడిపూర్తిగా పోయేదాకా ఆగాలి. ఆపై విటమిన్‌ ఎ పుష్కలంగా ఉండే రెటినాయిడ్‌ సీరమ్‌ లేదా క్రీమ్‌ రాయాలి. మొదటిసారి రాసేవారికి చర్మం ఎర్రబడటం, సన్నటి మొటిమలూ రావొచ్చు. అలాంటప్పుడు కాస్త మాయిశ్చరైజర్‌ రాస్తే సరిపోతుంది. ఇది మొటిమల తాలూకు మచ్చలు, ముడతలు, గీతలు వంటివాటినన్నింటినీ తొలగిస్తుంది.
మూడు, నాలుగు రోజులను రికవరీ అని పిలుస్తాం. ఈ రెండు రోజులూ ముఖాన్ని శుభ్రం చేశాక కేవలం మాయిశ్చరైజర్‌నే రాస్తాం. ఇది చర్మానికి తేమతోపాటు పోషణనీ ఇస్తుంది. తర్వాత ఈ సైకిల్‌ను తిరిగి కొనసాగిస్తే సరి. ఎంత మన్నికైన ఉత్పత్తులైనా రోజూ రాసుకుంటూ వెళితే చర్మరంధ్రాల్లో పేరుకునే అవకాశాలెక్కువ. ఫలితమే దుష్ప్రభావాలు. అలా మితి మీరొద్దనే ఈ పద్ధతి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మీల్‌ మేకర్‌తో వంటలు
నిద్ర కరువైందా..?
గోరువెచ్చటి నీటితో...
ఆనందం కోసం...
అత్యంత చిన్నవయసులోనే...
బాధ్యత కలిగిన వ్యక్తులుగా...
బరువు తగ్గాలంటే ఏం తినాలి..?
సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు
సానుకూలంగా వ్యవహరించండి
ఇట్ల చేద్దాం
బంగారు తంజావూరు చిత్రకళ
ఇట్ల చేద్దాం
వారిని అర్థం చేసుకోవాలంటే..?
జీర్ణశక్తికి ఇవి తింటే మంచిది
ప్రేమతో ఏదైనా జయించవచ్చు
మీ ఎదుగుదలకు అడ్డం కావొద్దు
ఆవిరి పట్టండి
చితికిపోతున్న బాల్యం
కొన్ని పొదుపు సూత్రాలు పాటిస్తే...
బయటి వాటితో పనేముంది
ఇట్ల చేద్దాం
బరువు పెరుగుతున్నారా..?
మనకంటూ ఓ ఫ్రెండ్స్‌ సర్కిల్‌
తులసితో ఆకులతో ప్రయోజనాలు...
రాజ్యాంగ రూపకల్పనలో మహిళలు
శ్రామిక మహిళల భవిత ఏమిటి?
పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి..?
ఇట్ల చేద్దాం
అవాంతరాలు దాటుకుని...
పాటల పూదోటలో విరబూసిన 'పద్మ'జ

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.