Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిత్యావసరాల ధరలను ప్రభుత్వాలు తగ్గించాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 06,2022

నిత్యావసరాల ధరలను ప్రభుత్వాలు తగ్గించాలి

- జిల్లా కార్పెంటర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ మొదటి మహాసభలు
- సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవ తెలంగాణ -వనపర్తి
           కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసరాల ధరలను తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. వనపర్తి జిల్లా కార్పెంటర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ మొదటి మహాసభ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో కష్ణమాచారి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి జెండా ఆవిష్కరణ చేసి సభను ప్రారంభించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా యూనియన్‌ గౌరవాధ్యక్షులు, సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగించారు. వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చి రూ:. 63 రూపాయలు ఉన్న పెట్రోల్‌ 111 రూపాయలకు పెంచారన్నారు. రూ.45 ఉన్న డీజిల్‌ వంద రూపాయలకు పెంచారన్నారు. రూ.450 రూపాయలు ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ రూ.1200లకు పెంచిందని, 75 రూపాయల మంచి నూనె నేడు రూ. 200 లకు దూసుకెళ్లిందని ఘాటుగా విమర్శించారు. అన్ని రకాల ధరలు విపరీతంగా పెంచిందని చెప్పారు. కింది తరగతి కార్మికులకు రోజు కూలీ రూ.200 లకు తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం జీవో తేవడం అన్యాయమన్నారు. పేదల పైన జీఎస్టీ పేరుతో విపరీతమైన భారాలు పెంచుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్‌ సమస్యలకు కార్పొరేట్‌ టాక్స్‌ 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిందన్నారు. రూ.63 వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు పాత బాకీలు మాఫీ చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
           రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇతర అసంఘటిత కార్మికులందరికీ నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హమాలీలకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి రూల్స్‌ రూపొందించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. సిఐటియు వనపర్తి జిల్లా మూడో మహాసభలు కొత్తకోటలో నవంబర్‌ 24, 25 తేదీల్లో జరగబోతున్నాయని తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు కార్మిక వర్గం అంతా ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని కార్మికులు అధిక సంఖ్యలో నవంబర్‌ 25న జరిగే బహిరంగ సభలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
భవన నిర్మాణం, హమాలీల సమస్యలు పరిష్కరించాలి
నవ తెలంగాణ- వనపర్తి
        రాష్ట్రంలో పని చేస్తున్న భవన నిర్మాణం, హమాలీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డిమాండ్‌ చేశారు. రేవల్లి మండలం చెన్నారం గ్రామంలో చెన్నారం భవన నిర్మాణ కార్మిక సంఘం, చెన్నారం హమాలీ యూనియన్‌ల మొదటి మహాసభ శ్రీనివాసులు, బాల చిన్నయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ మహాసభకు సిఐటియు వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని, 130 ఏళ్ల నాడు సాధించుకున్న హక్కులను ఈ రోజు తొలగించడం సరైన పద్దతి కాదని విమర్శించారు. ఎనిమిది గంటల పనిధినాన్ని 12 గంటలకు మారుస్తుందన్నారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు తదితర సమస్యలను సష్టిస్తోందని విమర్శించారు. సామాన్యులను కొట్టి, ధనవంతులకు దేశ సంపదలు దోచిపెడుతుందని విమర్శించారు. ఆదాని సంపద రోజుకు రూ.1612 కోట్లు ఉండగా, ఈ దేశాన్ని కేంద్రం దోచిపెడుతుందన్నారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైను పేరుతో ఆరు లక్షల కోట్ల రూపాయలకు రైల్వే స్టేషన్లను, రైళ్లను, విమానాలను, రోడ్లను, పోర్టులను, ఎల్‌ఐసి, బ్యాంక్స్‌ తదితర ప్రభుత్వ రంగ సంస్థల అన్నింటిని కారు చౌకగా కట్టబెడుతుందని విమర్శించారు. మతం పేరుతో మారణహౌమం సష్టిస్తూ మతోన్మాదాన్ని పెంచుతూ రాజకీయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లోపం ఉందన్నారు. వీఆర్‌ఏలకు వేతనాలు నేటికి పెంచలేదన్నారు. హమాలీలు ఇతర అసంఘటిత కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వలె వెల్ఫేర్‌ బోర్డుని ఏర్పాటు చేశామని ప్రకటించి నేటికీ రూల్స్‌ రూపొందించకుండా అమల్లోకి తేలేదన్నారు. హమాలీలకు ఇతర అసంఘటిత కార్మికులకు వెంటనే వెల్ఫేర్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డు ఇచ్చి సంక్షేమ పథకాల అమలు చేయాలన్నారు. సిఐటియు వనపర్తి జిల్లా మూడో మహాసభలు కొత్తకోటలో నవంబర్‌ 24, 25 తేదీల్లో జరగబోతున్నాయన్నారు. నవంబర్‌ 25న జరిగే బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి జే.రాములు, నాయకులు బి నరసింహ, రాజు, గిరి, ఆంజనేయులు, హమాలీ సంఘం ప్రధాన కార్యదర్శి సుల్తాన్‌, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

02:08 PM

బడ్జెట్‌లో వస్తువుల ధరలు.. పన్ను భారం

01:51 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.