Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆహర్నిశలు కృషి చేశా | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆహర్నిశలు కృషి చేశా

- తిన్నదాంట్లో ఒక ముద్ధ పేదోడికి పెట్టాలి
- తెలంగాణ ఉద్యమంలో ముందడుగు.. స్వరాష్ట్రంలో రాని అవకాశాలు
- కల్వకుర్తి ఇంచార్జీ, టీఆర్‌ఎస్‌ నాయకులు బాలాజీసింగ్‌
           మన సంపాదనలో కొంత పేదోడికి పెట్టాలి. సమాజంలో ఎంతో మంది సమస్యల్లో ఉన్నారు.వారికి చోదోడు వాదోడుగా ఉండాలి. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనబడిన తెలంగాణను ప్రత్యేకంగా రాష్ట్రంగా ప్రకటించాలని ఉద్యమం చేశాం. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. మేము తెలంగాణ ఉద్యమంలో ఉండి సొంత ఆస్తులను సైతం అమ్మి ఉద్యమాలను నడిపాం. అయినా తెలంగాణ ఉద్యమ కాలం నుండి నేటి వరకు పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాని తెలంగాణ ఉద్యమ నాయకులు జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బాలాజీ సింగ్‌ నవతెలంగాణతో ముఖాముఖీ.
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
నవతెలంగాణ :కుటుంబ
వివరాలు విద్యబ్యాసం గురించి తెలపండి ?
బాలాజిసింగ్‌ : అమ్మ సుమిత్రాబాయి, నాన్న రతన్‌సింగ్‌, ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించి, పదవి విరమణ పొందారు. మేము నలుగురం అన్నదమ్ములం. నేను పది కల్వకుర్తి, ఇంటర్‌ కాచిగుడ ప్రభుత్వ కళాశాలలో చదివాను. కిట్స్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాను. నాలుగు ఏండ్లు ఇక్కడే ఉండి ఆతర్వాత 1999లో సింగాపూర్‌ వెళ్లాను. కెనడా, సింగాపూర్‌లో గ్రీన్‌ కార్డు ఉన్నది. సింగాపూర్‌లో సొంత ఇల్లు ఉండేది. అక్కడే సొంత కంపెనీని ఏర్పాటు చేశాను. ఆతర్వాత ఇండియాకు వచ్చాను.2013లొ ఇండియాకు వచ్చాను.2014 నుంచి 2019 వరకు రాజకీయాలలో క్రియా శీలకంగా పనిచేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ.. కల్వకుర్తి నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించాను.
నవతెలంగాణ : పార్టీని గ్రామ గ్రామాన తీసుకెళ్లీన.. మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఎందుకు రాలేదు.
బాలాజీసింగ్‌ : టీడీపీ నాయకులు జైపాల్‌ యాదవ్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడంతో తెలంగాణ రథసారధి నన్ను ఆగమన్నాడు. నీకు ఇంకా రాజకీయ అవకాశాలు కల్పించడానికి నేను ఉన్నానని ఓదార్చారు.నేను ప్రతి గ్రామం, తండాలో జెండావిష్కరణ చేయించాను. కల్వకుర్తిలో బలమైన నాయకత్వాన్ని తయారు చేశాం.
నవతెలంగాణ : తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేశారు ?
బాలాజీసింగ్‌ : నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేయని ఉద్యమం అంటూ లేదు. ముఖ్యంగా 150 దూం దాంలు పెట్టాం.అప్పటికే వివిధ పార్టీల్లో ఉన్న వారిని ఒప్పించి ఉద్యమంలో చేర్పించాం. కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి పిలుపును విజయవంతం చేశాం.మిలియన్‌మార్చ్‌ , సకలజనుల సమ్మె, వంటవార్పు, ఆర్టీసి బంద్‌, సాగరహారం ను విజయ వంతం చేశాం. ముఖ్యంగా బతుకమ్మ ఆట పాటను 10 వేల మందితో దిగ్విజయం చేశాం. తెలం గాణ ఆత్మగౌరవ సభ నిర ్వహించాం. అయినా ఉద్యమ బాట వీడ లేదు. ఇంకా సర్పంచుల గెలుపుకోసం నాలుగు ఎకరాలను అమ్ముకున్నాను. ఇంకా ఎల్‌ఐసీ వెనక ఉన్న భూమి ఇప్పుడు కోట్ల విలువ ఉంటంది. ఉద్యమం కోసం భూములును అమ్ముకున్నాం. ఆస్తులను అమ్ముకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం.
నవతెలంగాణ : ఇంత చేసినా
మీకు ఎందుకు అవకాశం రాలేదు. ?
బాలాజీసింగ్‌ : అప్పట్లో రాజకీయంగా బలంగా ఉన్న టీడీపీని కనుమరుగు చేయాలన్న ఆలోచనతో కేసీఆర్‌ జైపాల్‌యాదవ్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వా నించారు.2014లో జరిగిన ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఆయనకే అవకాశం కల్పించారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు. అయినా హామీ నెరవేరలేదు.
నవతెలంగాణ : కరోనా సమయంలో
మీరు చేసిన సేవా కార్యక్రమాలు చేశారు. ?
బాలాజీసింగ్‌ : ఆర్టీసీ కార్మికులకు కరోనా సమయంలో ఒక నెల జీతం ఇచ్చాను. బాలాజీ చారీటబుల్‌ ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. ఉపాధి కోసం కుట్టుమిషన్లు, స్పోర్ట్సు, కిట్లు, అందజేశాను. మార్చాలలో ఓ అబ్బాయిని దత్తత తీసు కొని విద్యాబుద్ధులు నేర్పించాను. 300 మందికి 10 వేల చొప్పున ఉద్యమంలో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందజేశాను. స్థానిక ఎన్నికల్లో ఉద్యమంలో పనిచేసిన వారికి కొట్లాడి పదవులు వచ్చేలా కృషి చేశాను.ఇక నేను జడ్పీటీసిగా చార కొండలో నిలబడాలని కేటీఆర్‌ చెప్పాడు. నేను నామినేషన్‌ వేశాక ప్రచారం కోసం ఎవ్వరూ... రాలేదు. అయినా.. 64 ఓట్లు సంపాదించాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత జడ్పీ వైస్‌ చైర్మన్‌గా అయిన తర్వాత అనేక సేవాకార్యక్రమాలు చేస్తున్నాను.
నవతెలంగాణ : మీకు అవకాశం ఇస్తే...
గెలుస్తారన్న నమ్మకం ఉందా ?
బాలాజీసింగ్‌ : వంద శాతం గెలిచి తీరుతాను అన్న నమ్మకం ఉంది. అభివృధ్ది చేయడంలో వెనకబడ్డారు. సొంత ప్రయోజనం తప్ప ప్రజలకు చేసిందేమి లేదు. అయినా... బీసీ సామాజిక వర్గం అత్యధిక ఓటర్లు ఉన్నారు. కచ్చితంగా గెలిపిస్తారు. జైపాల్‌యాదవ్‌, కసిరెడ్డి నారాయణరెడ్డి ఎవరైనా ప్రజల విశ్వాసం కోల్పోయారు. ముఖ్యంగా కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా ఇంకా ఐదు ఏళ్లు ఉంటారు. అందుకే ఈసారి నాకు అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది.
నవ తెలంగాణ : మీరు గెలిస్తే...
ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారు ?
బాలాజీసింగ్‌ : నియోజకవర్గంలో ఇంకా రోడ్లు వేయాల్సి ఉంది. ఇంజనీరింగ్‌ మెడికల్‌ కళాశాలను తీసుకరావల్సి ఉంది.కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు వచ్చేలా చర్యలు తీసు కుంటాను. జాతీయ రహదారితో పాటు దుందుబి నదిలో రఘుపతిపేట దగ్గర వంతెన ఏర్పాటుకు కృషి చేస్తాను. టీఆర్‌ఎస్‌ సొంత ఇండ్లు లాంటిది. ప్రతి ఒక్కరి వచ్చేలా చేస్తా.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

02:08 PM

బడ్జెట్‌లో వస్తువుల ధరలు.. పన్ను భారం

01:51 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.