Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొత్త రకం వరి పండించెందుకు కృషి చేయాలి | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

కొత్త రకం వరి పండించెందుకు కృషి చేయాలి

- రైతులు వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దు
- పీఎసీఎస్‌లో మొదటి వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
- ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్‌ ఫామ్‌ సాగుపై దృష్టి పెట్టండి
- ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌ రెడ్డి
నవతెలంగాణ- నర్వ
           రైతులు ఆర్‌ఎన్‌ ఆర్‌, బీపీటీి, తదితర రకాల వరినే కాకుండా కొత్త రకం వడ్ల ను పండించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌ రెడ్డి సూచించా రు. గురువారం మండలంలోని పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో చైర్మన్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌ లక్ష్మణ్‌లతో కలిసి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తను కూడా ప్రస్తుతం చిట్టి ముత్యాలు, గంగోత్రి అనే కొత్త రకం వారిని సాగుచేసి సీడ్‌ తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దిగుబడి అన్నిరకాల మాదిరిగా నే వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏ గ్రేడ్‌ రకానికి 2060, బీ గ్రేడ్‌ రకానికి 2040 రూపాయల మద్దతు ధరను చెల్లించి వడ్లను కొనుగోలు చేస్తుంద న్నారు. రైతులు బయట దళారులకు తక్కువ ధరలకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రస్తుతం యాసంగి సాగుకోసం రైతులు ఏర్పాట్లు చేసుకుంటారని అన్నారు. భూ త్పూరు రిజర్వాయర్‌ నుంచి నీటిని ఒకనెలపాటు వదలకుండా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. నీటిని విడుదల చేసే షట్టర్‌ మరమ్మతు ఉన్నందువలన నీరు వృథాగా పోతుందని అధికారుల వద్ద మాట్లాడి పనిపూర్తి చేయించిన అనంతరం నీటిని వదులుతామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్వకింద నారుమడ్లు చేసు కునే రైతులు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకొని నారుమడులు చేసుకో వాలన్నారు. మరమ్మతులు పూర్తయిన వెంటనే యథావిధిగా నీటిని వదులు తామని అన్నారు. నియోజకవర్గంలోని మండలంలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా మని, ఈ అవకాశాన్ని మండలంలోని ఆయా గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఆయిల్‌ఫామ్‌ సాగుకు మంచి డిమాండ్‌ ఉందని రైౖతులు ఆయిల్‌ ఫామ్‌ను సాగుచేసుకుని అధిక దిగుబడులు పొంది లాభాలు ఆర్జించవచ్చన్నారు. ఉన్న పరిస్థితులలో ఆయిల్‌ ఫామ్‌ ఏర్పాటుకు ప్రభుత్వాలు డ్రిప్పుపై సబ్సిడీలు, మొక్కలపై సబ్సిడీలు ఇస్తుందన్నారు భూమి ఎక్కువ ఉన్న రైతులు ఆయిల్‌ ఫామ్‌సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే జయరాములు శెెట్టి, రైతుబంధు మండలాధ్యక్షుడు చిన్నయ్య, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు కిరణ్‌ ప్రకాష్‌ రెడ్డి, దండు శంకర్‌, ఏవో గణేష్‌ రెడ్డి, పీఎసీఎస్‌ సిబ్బంది జగదీశ్వర్‌రెడ్డి, ఉదయ్ కుమార్‌, నరసింహ, సునీల్‌, ఆయా గ్రామాల ఏఈవోలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలకు తావివ్వద్దు : యూటీఎఫ్‌
' కంటి వెలుగును సమిష్టి కృషితో విజయవంతం చేయాలి'
పూత లేదు...కాత లేదు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైనికుడి అంతిమయాత్రలో ఎమ్మెల్యే హజరు
' జర్నలిజంలో నూతన ఒరవడి '
'మరోసారి దళితులపై దాడి చేస్తే దండయాత్ర తప్పదు '
పాఠశాల తనిఖీ
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులందజేత
'దళిత గిరిజనులను మోసం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకటే '
కానరాని 'మామిడి పూత'
కంటి వెలుగు కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ
ఊరురా 'సంక్రాంతి' పండుగ
క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలి
అదనపు పారితోషికం చెల్లించాలి
పోస్టర్ల విడుదల
'ఐక్యత కోసమే క్రీడలు '
'కంటి వెలుగు' కార్యక్రమాన్ని.. పకడ్బందీగా అమలు చేయాలి
జిల్లా అధికారుల కృషి అభినందనీయం
జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలు ప్రారంభం
ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
నిజాలను నిర్భయంగా రాసే పత్రిక ' నవతెలంగాణ '
పల్లెల్లో 'సంక్రాంతి ' సందడి
' పేదలకు రేషన్‌ బియ్యం 12 కిలోలు ఇవ్వాల్సిందే '
ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించండి : అదనపు కలెక్టర్‌ తేజస్‌
దేశంలోనే అభివృద్ధిలో జడ్చర్ల నెంబర్‌ వన్‌ : ఎమ్మెల్యే
'ఐటిఐ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలి '
కంటి వెలుగు కార్యక్రమానికి అదనపు పారితోషకం ఇవ్వాలి
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

తాజా వార్తలు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

02:08 PM

బడ్జెట్‌లో వస్తువుల ధరలు.. పన్ను భారం

01:51 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

01:44 PM

బడ్జెట్‌లో రైల్వేలకు పెద్ద పీట...

01:33 PM

బడ్జెట్‌లో మహిళలకు ప్రత్యేక పథకం..

01:18 PM

కొత్త‌ ఫిష్ క్యాంటీన్ ను ప్రారంభించిన‌ మంత్రి త‌ల‌సాని..

01:12 PM

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు..

01:06 PM

కేజీ టు పీజీ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.