Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ | మహబూబ్ నగర్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మహబూబ్ నగర్
  • ➲
  • స్టోరి
  • Jan 14,2023

ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ

- నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ కూచుకుళ్ళ రాజేష్‌ రెడ్డి
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
            సంపాదన కాదు సర్వీసు ముఖ్యం.. ప్రజల నిర్ణయమెరకే ఎన్నికల్లో పోటీ చేస్తా. మా నాన్నగారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన సేవలే నేటికీ ఆనవాళ్లుగా ఉన్నాయి. మనలను నమ్ముకున్న ప్రజలకు వెన్నంటి ఉండడమే జీవిత ఆశయంగా పెట్టుకున్నామని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్‌ రెడ్డి కుమారుడు డాక్టర్‌ రాజేష్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయ భవిష్యత్తు సేవా తపన తదితర అంశాలను నవ తెలంగాణతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే మా కుటుంబము ఈ నియోజకవర్గ ప్రజల కోసం చేసిన సేవ అందరికీ తెలుసు. సొంత ఆస్తులను అమ్ముకొని ప్రజాసేవ చేసిన నేపథ్యం మాకుంది. నేను 1999 నుండి రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను.గతంలో ఎలక్షన్‌ వరకే రాజకీయ పార్టీల ప్రచారం ఉండేది. ఎన్నికల తర్వాత స్నేహపూర్వకంగా అన్ని పార్టీల కు చెందిన నాయకులు ప్రజలు కలిసి మెలిసి ఉండేవారు. ఇప్పుడు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఆందోళన కలిగిస్తుంది. ఎమ్మెల్యే కు చెందిన మనుషులా ఎమ్మెల్సీ మనుషులా... అని అడిగి కేసులు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నాయకుల దగ్గరకు రావాలంటేనే ప్రజలు బెదిరిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలోనూ ఎమ్మెల్యే తన మార్కును చూపిస్తున్నారు. ప్రజలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. ప్రస్తుతం యువతలో మార్పురావాలి. విద్యావంతులు రాజకీయాలను పరిశీలించి ముందుకెళ్లాలి. స్నేహపూర్వక రాజకీయాలు రావాలి. ప్రజాసేవ ఉచిత సేవలో ఉన్న ఆనందం మరెందులో ఉండదు. తెలకపల్లి మండలం పర్వతాపూర్‌ లో ఒక పాత బావిని 200 ట్రాక్టర్లకు పైగా మట్టిని కొట్టి పూడ్చి వేశాము. మా సొంత డబ్బులతోనే ఇదంతా చేశాము. మాకు చేతనైనంత పని ఎవరడిగినా సహకరిస్తాము. 90 శాతం పనులు ఈ నియోజకవర్గంలో మా నాన్న చేసినవే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నేను నియోజకవర్గంలో తిరుగుతుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. సొంత డబ్బులతో వట్టెంలో 15 బోర్‌ బావులు మా నాన్న తవ్వించారు. ప్రజలకు దగ్గర కావాలి ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చామన్న విధానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మనకోసం ఉన్న వారి కోసం మనం పని చేయాలి. సంక్షేమ పథకాల అమలతోపాటు మానవీయ కోణంలో మా నాన్న సర్వీసును నేను కొనసాగిస్తాను. తాడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల కోసం ఇచ్చాము. పూడుకుర్తి లో ఎల్వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రి కోసం మా సొంత భూమి 10 ఎకరాలు ఉచితంగా ఇచ్చాము. కూచుకుల్ల కొండమ్మ పేరుతో తూడుకుర్తిలో మినీ ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాము. ఇందులో పేదలు బడుగు బలహీన వర్గాల వారు ఉచితంగా శుభకార్యాలు చేసుకుంటున్నారు. భాగ్యనగర్‌ అనే గ్రామాన్ని మా అమ్మ పేరు మీద నిర్మించి మౌలిక వసతులు ఏర్పాటు చేశాం. పేదలకు ఎంతో మందికి ఫీజులు చెల్లిస్తే ఇప్పుడు డాక్టర్లు ఎస్సైలు డి.ఎస్‌.పి స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారు. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిగ్రీ కళాశాలను ఇక్కడికి వచ్చేలా చేశారు. సొంత ఆస్తులు నమ్మి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు తప్ప ఏనాడు అవినీతికర పనులు చేయలేదు. నేను డాక్టర్‌గా ఈ ప్రాంతం నుండి ఎవరొచ్చినా ఉచిత వైద్యాన్ని నిర్వహిస్తున్నాను. ఇప్పటివరకు నాన్న అనేక రకాల సేవలు చేశారు. వారు మా కుటుంబం నుండి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇకనుండి వైద్యవృత్తి చేసుకుంటూనే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తాను. నాన్న మంచితనం సేవా దక్పథం గుర్తించి అధిష్టానం మాకు ఈసారి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ కుటుంబ సభ్యులకే పదవులు
ఐకేపీ, వీవోఏలకు రూ. 26వేల వేతనమివ్వాలి
రికార్డుల తనిఖీకి అధికారుల గైర్హాజరు
పామాపురంలో స్వపరిపాలన దినోత్సవం
పొట్టి శ్రీరాములు అడుగుజాడల్లో నడవాలి
బ్రిడ్జీ నిర్మాణంతో తొలగిన ఇబ్బందులు
ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని ధర్నా
వీవోఏల సమస్యలు పరిష్కరించాలి
డీ-8 కాల్వ భూముల సర్వే
అంతర్రాష్ట్ర మేకల దొంగల ముఠా అరెస్ట్‌
ఘనంగా చిట్టెం సుచరిత జన్మదినం
పిడుగు పాటుకు మహిళ మృతి
మంత్రిని కలిసిన ఎమ్మెల్సీ
టీచర్‌ను తొలగించాలి : ఏఐఎస్‌ఎఫ్‌
ప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణ ఆపాలి
సోదరభావంతో మెలగాలి
ఆశలు అడియాశలే
సమస్యల పరిష్కారాని కృషి : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఘనంగా ఛత్రపతిశివాజీ జయంతి
కోయిలకొండ గట్టును సందర్శించిన ఆరోగ్య వాకింగ్‌ సభ్యులు
వైభవంగా శివాజీ జయంతి
పోలీస్‌ స్టేషన్‌ సందర్శించిన ఎస్పీ
పులిగుట్ట మైనింగ్‌ పనులను నిలిపివేయాలి
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
బైక్‌ పైనుంచి పడి.. వ్యక్తి మృతి
ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ధర్నా
ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు
సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన
రోజూ కేసీఆర్‌ జన్మదినమే
వైఎస్సార్‌టీపీ బలోపేతానికి కృషి చేయాలి

తాజా వార్తలు

09:37 PM

IPL : గుజరాత్ విజయలక్ష్యం 179

09:29 PM

ఆఫ్రికాలో ప్రమాదకర వైరస్.. 24 గంటల్లో మనిషి మరణం

09:22 PM

కాంటైనర్ లారీ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

08:58 PM

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. ఛైర్మన్‌కు నోటీసులు..!

08:43 PM

నిజామాబాద్ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

08:22 PM

IPL : మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై..

08:10 PM

తేనెటీగలు దాడిలో బావిలో దూకిన అన్నదమ్ములు..అన్న మృతి

07:38 PM

మోడికి వ్యతిరేకంగా పోస్టర్లు..8 మంది అరెస్ట్

07:30 PM

తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ : మంత్రి కేటీఆర్‌

07:19 PM

IPL : టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా..దోని సేన బ్యాటింగ్

07:12 PM

ఐపీఎల్ లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..

07:09 PM

రేపు విడుదల కానున్న నవజోత్ సింగ్ సిధు..

06:53 PM

IPL : అట్టహాసంగా ఐపీఎల్ 16 ఆరంభ వేడుక‌..

06:33 PM

సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' నుంచి లిరికల్ వీడియో..

06:29 PM

విషాదం.. ఈతకు వెళ్ళి విద్యార్ధి అనుమానాస్పద మృతి

06:05 PM

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

05:53 PM

బీజేపీ నేతల వీరంగం.. దళితులపై దాడి

05:44 PM

టీఎస్‌పీఎస్సీ సభ్యుడు లింగారెడ్డికి సిట్‌ నోటీసులు..

05:37 PM

బుమ్రా ప్లేస్‌లో సందీప్.. ఢిల్లీ కీప‌ర్‌గా అభిషేక్‌

05:12 PM

టీఎస్ఎంసెట్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప మార్పులు..

04:53 PM

సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం..

04:27 PM

ప్ర‌ధాని సర్టిఫికెట్ల విషయంలో కేజ్రీవాల్‌కు జరిమాన..

04:01 PM

నిజామాబాద్ రోడ్లపై పసుపు బోర్డులు..

03:45 PM

మెట్రో కీలక నిర్ణయం.. రద్దీ వేళల్లో రాయితీలలో కోత

03:29 PM

తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది: హరీష్ రావు

03:11 PM

ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: షర్మిల

03:05 PM

కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

02:40 PM

బాలీవుడ్ లో 'బతుకమ్మ' పాట..

02:37 PM

తిరుమల వెంకన్న ఆదాయం రూ. 4 కోట్లు

02:24 PM

బలగం చిత్రానికి అంతర్జాతీయ అవార్డులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.