Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మంజీరా నీళ్లు మన హక్కు.. | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

మంజీరా నీళ్లు మన హక్కు..

- ఎనిమిదేండ్లుగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు
- సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తే.. అవార్డులు రాష్ట్ర ప్రభుత్వానికా?
- వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల
నవతెలంగాణ-జోగిపేట
           లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. గత ఎనిమిదేండ్ల కాలంలో ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదని.. మంజీరా నీళ్లు మన హక్కు అని వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సర్పంచులు అప్పులు చేసి గ్రామాలభివృద్ధి చేస్తే.. టీఆరర్‌ఎస్‌ ప్రభుత్వం అవార్డులను తీసుకోవడం సిగ్గు చేటన్నారు. అటు అవార్డులు ఇచ్చే వాళ్లు, ఇటు తీసుకునేవాళ్లు దొందూ దొందే అని టీఆర్‌ఎస్‌, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రస్థానం పాద యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం జోగిపేటలో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామని కేసీఅర్‌ మోసం చేశారన్నారు. మంజీరా నీళ్ళు మన హక్కు అని, 8 ఏండ్లుగా ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు స్వఛ్చ అవార్డ్‌లు వచ్చాయని మురిసి పోతున్నారని, సర్పంచ్‌లు అప్పులు చేసి పనులు చేస్తే సీఎం అవార్డులు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌ల భార్యలు తాళి బొట్లు అమ్మి పనులు చేస్తే.. మీరు అవార్డులు తీసుకుంటారా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పటికీ.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు పండుగ పూట జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వీఆర్‌ఏలను పట్టించు కోవడం లేదన్నారు. ప్రతిపక్షాలు కేసీఅర్‌ను ప్రశ్నించి ఉంటే కేసీఅర్‌ అరాచకాలు కొనసాగేవి కాదన్నారు. అందోల్‌ నియోజకవర్గానికి సింగూరు ప్రాజెక్ట్‌ ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత వైయస్సార్‌ది అన్నారు.
ఎమ్మెల్యేపై పలు విమర్శలు..
           స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై షర్మిల మండిపడ్డారు. ఎక్కడ చూసినా కబ్జాలే.. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే జెండా పాతడమే ఆయన నైజమని ఆరోపించారు. దళితుడు అయి ఉండి చెరువులు, అసైన్డ్‌ భూములు కబ్జా చేస్తున్నార న్నారు. దళిత బిడ్డ అయి ఉండి దళితుల హక్కుల కోసం ఏనాడైనా కొట్లాడాడా అని ప్రశ్నించారు. నేరెళ్ల, మరియమ్మ ఘటనలపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. జర్నలి స్ట్‌లకు సైతం న్యాయం చేయలేదన్నారు. జర్నలిస్ట్‌లకు రూ.100 కోట్లు పెట్టి సంక్షేమ నిధి తెస్తామని చెప్పారని.. ఆ హామీ ఏమయిందన్నారు. ఉదయం అల్మాయపేట నుంచి ప్రారంభమైన పాదయాత్ర చింతకుంటకు చేరు కుంది. రాష్ట్ర నాయకులు పిట్టల రామ్‌రెడ్డి, సంజీవరావు, బాలకృష్ణారెడ్డి, వేణు, గోపాలకృష్ణ, ప్రజా గాయకులు ఏపూరి సోమన్న, చం దశేఖర్‌, జిల్లా నాయకులు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మున్సిపల్‌ అవిశ్వాసాలకు.. నాలుగేళ్ల గడువు?
కోటిగల్‌ సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు
నాందేడ్‌ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్న సీఎం
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
రికార్డు స్థాయిలో 378 జట్లు
రైతన్నల ఆశలు ఆవిరేనా?
నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.