Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలి

నవతెలంగాణ-మనూరు
            బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒకటో తేదీనాడే వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వై. అశోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి నెలా పదిహేను తేది వరకు కూడా వేతనాలు అందని పరిస్థితులు దాపురించాయన్నారు. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మొదటి తేదీనే వేతనాలు చెల్లించాల న్నారు. ఆర్థిక పరిస్థితిని ముందు చూపుతూ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పెద్ద మొత్తంలో బిల్లులు మంజూరు చేయకుండా పెండింగులో ఉంచారరని విమర్శించారు. ఉపాధ్యాయుల టీఎస్‌ జిఎల్‌ఐ లోనులు, ఫైనల్‌ పేమెంట్లు మార్చి నెల నుండి పెండింగులో ఉన్నాయ న్నారు. అలాగే డిఏ బిల్లులు ఇప్పటి వరకు రాలేదని.. పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావాల్సిన చివరి చెల్లిం పులు ఏడు నెలలుగా మంజూరుకు నోచుకోవడం లేదన్నా రు. అలాగే జిపిఎఫ్‌ బిల్లులు కూడా గత మార్చి నెల నుంచి పెండింగులోనే ఉన్నాయన్నారు. జిపిఎఫ్‌ లోనులు, పార్ట్‌ ఫైనల్‌ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికి మంజూరు కాక ఫైనాన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వద్ద జిల్లాకు సంబందింధించి సుమా రు నలభై చెక్కులు పెండింగులో ఉన్నాయన్నారు. నాలుగేండ్లుగా బదిలీలు, ఏడేండ్లుగా పదోన్నతులు లేక విద్యారంగ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయిం దన్నారు. వెంటనే ఈ సమస్యలన్నింటిని పరిష్కరించడంతో పాటు.. ఒకటో తేదీనాడే వేతనాలు ఇవ్వాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నాగారాం శ్రీనివాస్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల రాంచందర్‌, జిల్లా కౌన్సిలర్లు భాస్కర్‌, సుభాష్‌ బాబు, జిల్లా కార్యదర్శి అశోక్‌ కుమార్‌, దుర్గం నర్సింలు, చాంద్‌ పాషా మొదలగు వారు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మున్సిపల్‌ అవిశ్వాసాలకు.. నాలుగేళ్ల గడువు?
కోటిగల్‌ సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు
నాందేడ్‌ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్న సీఎం
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
రికార్డు స్థాయిలో 378 జట్లు
రైతన్నల ఆశలు ఆవిరేనా?
నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.