Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎమ్మెల్యే మాటలకు చేతలకు పొంతన లేదు | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

ఎమ్మెల్యే మాటలకు చేతలకు పొంతన లేదు

- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకటమావో
నవతెలంగాణ-చేర్యాల
             ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాటలకు చేతులకు పొంతనలేదని సీపీఐ(ఎం) చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో మంగళవారం కార్యకర్తలతో కలిసి వెంకటమావో మాట్లాడుతూ చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధునాతన వసతులతో కూడిన భవన నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసిందని, దసరా రోజున వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా చేర్యాల మంండల కేంద్రంలోని పాల సీతలీకరణ కేంద్ర స్థలంలో శిలాఫలకానికి భూమిపూజ చేయనున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్న మాటలలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. కొత్త ఆసుపత్రిని నిర్మిస్తేనే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుం దనే మాటలను ప్రజలు నమ్మవద్దని, ప్రస్తుతం మండల కేంద్రంలో గల 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత కొట్టొ చ్చినట్టు కనబడుతోందన్నారు. సరిపోను డాక్టర్లను ప్రభుత్వం నియమించే పరిస్థితి లేదన్నారు. పిల్లల డాక్టరు, జనరల్‌ ఫిజీషియన్‌, రేడియాలజీ, పీడియాట్రిక్‌ స్పెషలిస్టులు, అనస్తియా డాక్టర్‌ లేరన్నారు. ఎంఎన్‌ఓ, ఎఫ్‌ ఎన్‌ ఓ, అల్ట్రా సౌండ్‌ మిషన్‌, డిజిటల్‌ ఎక్స్రే, ఈసీజీ మిషన్లు ఆసుపత్రిలో అత్యవసరమన్నారు.
             పోస్టుమార్టం నిర్వహించే డాక్టర్‌ లేడని తెలిపారు. సరైన పరికరాలు, మందులు లేక ప్రస్తుతమున్న ఈ ఆసుపత్రికి వస్తున్న రోగులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. దీన్ని పట్టించుకుని చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాని సిపిఐ(ఎం) తో పాటు ఇతర పార్టీలు, ప్రజాసంఘాల తరపున ఎన్నోసార్లు నిరసనలు తెలియజేసి ఎమ్మెల్యే, మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏనాడు ఎమ్మెల్యే, మంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆసుపత్రి ఈ స్థితిలో ఉంటే కొత్తగా మూడు ఎకరాల స్థలంలో నిర్మించబోతున్నామని ఈ కొత్త భవనం నిర్మాణం అయిన తర్వాత చేర్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయనడం సిగ్గుచేటు అన్నారు. ప్రస్తుతమున్న 30 పడకల ఆసుపత్రిలో డాక్టర్లను సిబ్బందిని, అధునాతన పరికరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా నిర్మించబోయే ఆసుపత్రి ప్రస్తుతం ఉన్న దానికన్నా పెద్ద ఆస్పత్రిగా ఉండాలని, అందుకు 50 నుంచి 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోరుకునే మంత్రి, ఎమ్మెల్యే ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని వ్యవహరించాలన్నారు. చేర్యాల ప్రాంత అభివృద్ధిని కోరుకుని తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇష్టానుసారంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రజలు గుణపాఠం చెబుతార న్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మేడిపల్లి చందు, కత్తుల భాస్కర్‌ రెడ్డి, చేర్యాల పట్టణ కమిటీ సభ్యులు ముస్త్యాల ప్రభాకర్‌, బోయిని మల్లేశం, కొమురవెల్లి మండల కమిటీ సభ్యుడు బక్కిల్లి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మున్సిపల్‌ అవిశ్వాసాలకు.. నాలుగేళ్ల గడువు?
కోటిగల్‌ సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు
నాందేడ్‌ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్న సీఎం
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
రికార్డు స్థాయిలో 378 జట్లు
రైతన్నల ఆశలు ఆవిరేనా?
నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.