Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రోటోకాల్‌ పాటించలేదంటూ సర్పంచ్‌ల ఆగ్రహం | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

ప్రోటోకాల్‌ పాటించలేదంటూ సర్పంచ్‌ల ఆగ్రహం

- కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సహకరించాలి
- ఐసీడీఎస్‌ అధికారులకు సభలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం
నవతెలంగాణ-కౌడిపల్లి
            మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్‌ పాటించలేదంటూ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ సర్వసభ సమావేశానికి అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు హాజరు కావల్సిన సమావేశానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు సమావేశానికి హాజరయ్యారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం మందిరంలో ఎంపీపీ రాజు అధ్యక్షతన శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐసీడీఎస్‌ అధికారులకు సభలో అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సమావేశంలో శాఖల వారీగా గత మూడు నెలలు జరిగిన అభివృద్ధి పనులను సభకు అధికారులు వివరించారు. తిమ్మాపూర్‌, పీర్ల తండా, జాజితాండ పంచాయతీ సర్పంచులు పెండింగ్‌ బిల్లులు, విద్యుత్‌, నీటి సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరితగతిన వాటిని పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉండాలని సూచించారు. మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ సమస్యలను పరిష్కరించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్దతు ధర ఇస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున పోడుభూమి సమస్యలు ఉన్నాయని, వాటిని స్థానిక సర్పంచులు అర్హులైన వారిని గుర్తించి నివేదిక సిద్ధం చేస్తే తాను ఆ సమస్యను కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌లతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. మండలంలో నీటి సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 15 రోజుల తర్వాత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామ సర్పంచ్‌ ముందుకు వచ్చి మనఊరు మనబడిలో భాగంగా మంజూరైన పాఠశాలలకు ప్రవారీ, కిచెన్‌ షెడ్‌, టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావాలని కోరారు. సర్పంచులు ఒకరినొకరు అభివృద్ధి పనులపై చర్చించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు చిలుముల వెంకటేశ్వర రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గుంజరి ప్రవీణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షుడు నవీన్‌ కుమార్‌ గుప్తా, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్‌ సింగ్‌, తహసీల్దార్‌ కమలాద్రి, ఎంపీడీవో భారతి, మండల కో ఆప్షన్‌ హైమద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బాన్సువాడ గోవర్ధన్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు చిలుముల చిన్న చిన్నంరెడ్డి, ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ కిషన్‌, పీఆర్‌ డీఈ అమరేశ్వర్‌, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ అరవింద్‌, ఆయా శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎల్లం పద్మ కిష్టయ్య, ఎంపీటీసీలు సారా స్వప్న కిషోర్‌ గౌడ్‌, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
సీసీ రోడ్డు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం మార్కెట్‌ కమిటీ తొలి తీర్మానం
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచులు
రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో మెదక్‌కు తృతీయ బహుమతి
బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
గ్రామాలలో శానిటేషన్‌, హరితహారంపై దృష్టి పెట్టాలి
కంటి వెలుగు పథకం చారిత్రాత్మకం
డ్రైవర్లు వీధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి
విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం
లీడ్‌ చాంఫియన్‌షిప్‌ కోడింగ్‌ చాంప్‌ విజేతలుగా హ్యారీ, గౌతమ్‌లు
అధికారులు ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలి

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.