Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Jan 30,2023

దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి

- కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
నవతెలంగాణ-సిద్దిపేటరూరల్‌
స్టేన్‌ బోరర్‌ వరి(మొగి) పురుగు వలన దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ నారాయణరావుపేట మండల కేంద్రంలోని వరి పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులు నోబీ పురుగు సోకడం వలన వరి పైరు ఎదగకుండా ఎర్రబారి పోతోందని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పంట నష్టపోతున్నందున ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరారు. వ్యవసాయ అధికారులతో పంట నష్టం వివరాలను సేకరించి మంత్రి హరీశ్‌రావుకు నివేదిక సమర్పిస్తామన్నారు. ప్రకతి, ఇతర కారణాల వలన పంటలకు తెగులు సోకుతాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం రైతులకు అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనల మేరకు రసాయనిక, సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పంటలను పరిశీలించి తెగుళ్ల నివారణకు అవసరమైన మందులను రైతులకు సూచించాలని, పంటలకు తెగలు సోకకుండా పంట వేసేటప్పుడు ముందస్తుగా వ్యవసాయదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించాలని అన్నారు. రైతు వేదికలో పంటలు సాగు చేసే విధానం, క్రమపద్ధతిలో మందుల వివరాలతో ఫ్లెక్సీలు పెట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్‌, వ్యవసాయ శాస్త్రవేత్త విజరు కుమార్‌, వైస్‌ ఎంపీపీ సంతోష్‌ కుమార్‌, సర్పంచ్‌ శశి యాదగిరి,, ఎంపిటిసి పోరం అధ్యక్షులు స్వప్న ప్రభాకర్‌, సీనియర్‌ నాయకులు ఎల్లారెడ్డి, ఏఈఓ నాగర్జున, రైతులు తదితరులు పాల్గొన్నారు
అధికారుల సూచనలు పాటిస్తేనే రైతులకు మేలు
నవతెలంగాణ-బెజ్జంకి
రైతులు పంటలు సాగు చేయడానికి సమాయత్తమవుతున్న సమయంలో వ్యవసాయ శాఖాధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ రైతులకు సూచించారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు ఆదివారం మండల కేంద్రంలో తెగులుసోకి కొలుకున్న వరిపంట పొలాన్ని అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. వరి వంగాడాలు నాటే సమయంలో తీసుకున్న సస్యరక్షణ చర్యలు, జాగ్రత్తలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నాటే ప్రక్రియలో రైతులు తీసుకున్న అజాగ్రత్తలు, వాతావరణ మార్పుల పరిస్థితి దష్ట్యా వరిపంటలో తెగుళ్లు ఆశిస్తున్నట్టు తమ దష్టికి వచ్చినట్టు తెలిపారు. రైతులు ఆందోళన చెందొద్దని, అధికార యంత్రాంగం సహాయ సహకారాలందించడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మండల వ్యవసాయాధికారి రైతులను సమన్వయం చేసుకుంటూ వరిపంటకు సోకిన తెగుళ్లపై నివేదిక రూపొందించాలని, ఆ నివేదికను మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఎంపీపీ నిర్మల, ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ రాజయ్య, లక్ష్మారెడ్డి, దీటీ రాజు, మండలాధ్యక్షుడు మహిపాల్‌ రెడ్డి, తహసీల్దార్‌ విజయ ప్రకాశ్‌ రావు, జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్‌, ఏడీఏ మహేష్‌, శాస్త్రవేత్త విజరు, ఏఈఓలు రేణుకాశ్రీ, మానస, రచన, ఆత్మాధికారి సాయి చరణ్‌, రైతులు పాల్గొన్నారు.
ఫసల్‌ బీమా యోజనను అమలు చేయాలని విజ్ఞప్తి
ప్రకతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల దష్ట్యా రైతులు సాగుచేస్తున్న వరి పంటలకు తెగుళ్లు సోకి 50 శాతం నశించిపోయాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంటకు సోకిన తెగులుతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని, ఫసల్‌ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలో పేర్కొంటామని పాటీల్‌ తెలిపారు.
కలెక్టర్‌ ఏఓ గైర్హాజర్‌
కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వరిపంట పొలాల పరిశీలన పర్యటనలో మండల ఏఓ గైర్హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. వరిపంట పొలాలకు సోకిన తెగుళ్లపై ప్రాథమిక స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక రూపొందించాలని కలెక్టర్‌ సూచించిన సమయంలో ఏఓ గైర్హాజరీలో ఉండడం శోచనీయం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.