Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతు ఉద్యమ స్ఫూర్తితో.... ఐక్య ఉద్యమాలకు శ్రీకారం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

రైతు ఉద్యమ స్ఫూర్తితో.... ఐక్య ఉద్యమాలకు శ్రీకారం

- రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- కేరళ తరహాలో రైతులకు మద్దతు ధర ఇవ్వాలి
- రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
- నవతెలంగాణ తో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
నవతెలంగాణ -మిర్యాలగూడ
          కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సాగించిన రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రైతు ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ అన్నారు. రేపటినుండి నల్గొండలో జరిగే రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభల సందర్భంగా శుక్రవారం ఆయన నవతెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే....
          1936లో ఏర్పడిన అఖిల భారత కిసాన్‌ సభ జాతీయోద్యమ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, జమీందారీ, జాగిర్దారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది. నేడు వ్యవసాయ రంగంలో వస్తున్న సమస్యలపై సమరశీలంగా పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పోరాడి విజయం సాధించింది. రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు, 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వివిధ రైతు సంఘాలతో కలిసి తెలంగాణ రైతు సంఘం ఐక్య ఉద్యమాన్ని నిర్వహిస్తున్నది. స్వామినాథన్‌ కమిటీ సిఫారసుల ప్రకారం రైతులు పెట్టిన సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేయాలి. రైతుల రుణాలన్నిటిని ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు.. పంటల బీమా పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చి రూపొందించాలి. ప్రాజెక్టులు, పరిశ్రమలలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలి. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని చెప్పి ఇప్పుడు మళ్లీ అమలుకు ప్రయత్నాలు చేస్తోంది. చిన్న, సన్న కారు రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. అని పంటలకు మద్దతు నిర్ణయించాలని, పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కేరళ ప్రభుత్వం తరహా పంటలకు మద్దతు ధర ఇవ్వాలని, అక్కడి రైతులకు వర్తించే విధంగా ఇక్కడ అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న 16 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించి రుణ అర్ధ కార్డులు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. రాష్ట్రంలో 13.50 లక్షల ఎకరాల పోడు భూములు ఉన్నాయి. సుమారు 3లక్షలా 50 వేల మంది రైతులు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నారు. వీరందరికి 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాలి. సర్వే పారదర్శకంగా నిర్వహించి ఆరో నెల వారందరికీ పత్రాలు ఇవ్వాలి. సర్వే గడువును డిసెంబర్‌ 15 వరకు పెంచాలి.
రేపటి నుంచి రాష్ట్ర మహాసభలు
          ఈనెల 27, 28, 29 తేదీల్లో నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభలు నిర్వహిస్తున్నాం. మొదటి రోజు 27వ తేదీన ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుంది. ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు మేకల అభినవ్‌ స్టేడియం నుండి ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌ వరకు మహా ప్రదర్శన ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్జీ కాలేజ్‌ గ్రౌండ్‌లో సుమారు 25 వేల మంది రైతులతో బహిరంగ సభ నిర్వహిస్తాం 28, 29 తేదీలలో కామ్రేడ్‌ మల్లు స్వరాజ్యం నగర్‌, మాలి పురుషోత్తం రెడ్డి గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో(ఏచూరి గార్డెన్‌) ప్రతినిధుల సభ ఉంటుంది. రాష్ట్ర నలుమూల నుండి సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ అధ్యక్షతన జరిగే ఈ మహాసభలకు అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ దావలె, ప్రధాన కార్యదర్శి హన్నాన్‌ మొల్ల, డా. విజ్జు కష్ణన్‌, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హాజరుకానున్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరణి...కష్టాలు
యాదాద్రి సన్నిధిలో గవర్నర్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని ధర్నా
వామ్మో... కరెంట్‌ బిల్లులు..!
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
పాత నేరేడుచర్లలో డంపింగ్‌ యార్డ్‌ను తొలగించాలి
పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు
గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు
మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం
మూలుగుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యార్థుల భవిష్యత్‌కోసం ముందుకు రావడం అభినందనీయం
నాసిరకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం
అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే సమాజ అభివృద్ధి
జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన
ఆలయ అభివృద్ధి దాతకు సన్మానం
అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుని మృతి
మామిడి రాములు మృతి బాధాకరం
వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతి
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌
వికలాంగులకు బడ్జెట్‌ పెంచాలని బడ్జెట్‌ ప్రతులు దహనం
స్నేహిత కార్యక్రమం అభినందనీయం

తాజా వార్తలు

08:35 PM

నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభకు సిద్ధం..

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ..

08:36 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి రాష్ర్ట‌ప‌తి ఆమోదం..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.