Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ సర్వేను నిలిపివేయాలని ఆందోళన | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

రీజనల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ సర్వేను నిలిపివేయాలని ఆందోళన

నవతెలంగాణ- వలిగొండ
           మండలపరిధిలోని వర్కట్‌పల్లి గ్రామంలో 223 సర్వే నెంబర్‌ నుండి మొదలుకొని గ్రామ చివర వరకు రీజనల్‌ రింగ్‌ రోడ్డు కోసం భూములను సర్వే చేయడానికి వచ్చిన మండల స్థాయి రెవెన్యూ అధికారులు ఆర్‌ఐ, మండల సర్వేయర్లను సోమవారం భూ నిర్వాసితులు అడ్డుకొని అనంతరం ఆందోళన నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ల కోసం గతంలో చేసిన అలైన్మెంట్‌ను మార్చి తిరిగి చిన్న సన్నకారు రైతుల భూముల పై నుండి రీ సర్వే చేసి వారి భూములను లాక్కోవడం దుర్మార్గమన్నారు. వెంటనే పాత పద్ధతిలోనే అలైన్మెంట్‌ ను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ డివిజన్‌ నాయకులు నాగేల్లి సత్యనారాయణ, మాడుగుల యాదగిరి, రైతులు సోలిపురం జనార్దన్‌ రెడ్డి,మెట్టు రవీందర్‌ రెడ్డి,నాగేల్లి దశరథ,బంగారు నరసింహ,మురళి,నాగేల్లి వెంకటయ్య,టేకు పంచాక్షరమ్మ,నాగేల్లి వెంకటమ్మ,వీసం లలిత,మీసాల పద్మ,బంగారు యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ఒత్తిడి
సహకార సంఘాలకు స్త్రీ నిధి రుణాలు అందేలా చూడాలి
'పది'పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
5న ఛలోఢిల్లీని జయప్రదం చేయండి
ఎర్రజెండా ముద్దుబిడ్డ జిల్లాదాసుకు విప్లవజోహార్లు
తండాల అభివృద్ధే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
మునుగోడు.. నియోజకవర్గంలో.. కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గ పోరు!
దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి
ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీలేదు
కొనసాగుతున్న భూ నిర్వాసితుల ఆందోళన
ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి ఫిర్యాదు
కోదండ రామస్వామి ఆలయంలో బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు
కంపెని భద్రతలో కార్మికుడి భాగస్వామ్యం కీలకం
అర్హులైన ప్రతి ఒక్కరికీి కంటి పరీక్షలు చేయాలి
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే
టోల్‌ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
1న కార్పెంటర్ల పనిబంద్‌
పంట నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలి
ధ్యానం,యోగాతో ఒత్తిడి తగ్గుముఖం
కొర్పొరేట్‌సంస్థలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం
ఉస్మానియా మసీదులో సౌకర్యాలు కల్పించాలని నిరసన
మహిళా జీవనోపాధుల కల్పనలో మెప్మా జిల్లావిభాగం రాష్ట్రంలో ప్రథమస్థానం
సీపీఆర్‌తో 50 శాతం గుండెపోటు మరణాలు తగ్గించొచ్చు
మడిగెల వేలం వాయిదా పై సమీక్ష ...
కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం
భువనగిరి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా నాగారం అంజయ్య
డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ను ఆదరించాలి

తాజా వార్తలు

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

10:27 AM

పాక్‌లో తొక్కిసలాట.. 20 కి చేరిన మృతుల సంఖ్య

10:20 AM

చరిత్ర సృష్టించిన ఖలీల్ అహ్మద్..

10:10 AM

కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

09:30 AM

రేపు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం...

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.