Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆధునికసాగుతో అధిక దిగుబడులు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

ఆధునికసాగుతో అధిక దిగుబడులు

నవతెలంగాణ -నూతనకల్‌
          రైతులు సాంప్రదాయ పద్ధతులను మానుకొని ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అధిక దిగుబడులను పొందవచ్చు అని మండల వ్యవసాయ అధికారి మురళి అన్నారు. గురువారం మండల కేంద్రంలో మారగాని నారాయణ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి డ్రం సీడ్‌ ద్వారా విత్తనం నాటే విధానం పట్ల అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నాటు వేసే కూలీల రేట్లు అధికంగా ఉండడంతో నాటుకు బదులు డ్రం సీడు ద్వారా విత్తనాలు నాటితే ఎకరాకు సుమారు రూ.4500 మిగులుతాయన్నారు. ఈ సీజన్లో మండలంలో ఇప్పటికే సుమారు 150 ఎకరాల వరి డ్రం సీడ్‌ పద్ధతిలో సాగు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట ఏఈఓ శ్రావణి, రైతులు ,తదితరులు ఉన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ మతోన్మాద పాలనపై ప్రజలు ఓటు ద్వారా గుణపం దింపాలి
ఆశ నిరాశే
మందడి నర్సింహారెడ్డికి నివాళులు
ఒకేసారి ఆన్‌లైన్‌ విధానం వద్దు
దేశ ఖ్యాతిని అప్రతిష్టపాలు చేస్తున్న నరేంద్ర మోడీ
పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీ చేయాలి
మునుగోడు అభివృద్ధే లక్ష్యం
సిరిపురంలో దేవాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం
కనీస వసతులు కల్పించడమే ఎర్ర జెండా లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ
కౌలు రైతులు తెలంగాణ రైతు సంఘంలో చేరండి
డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేయాలి
విద్యార్థుల హక్కులసాధనలో ఎస్‌ఎఫ్‌ఐదే కీలక పాత్ర
నందికొండలో అవిశ్వాసం దిశగా అడుగులు
3న తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
వైద్యాధికారుల సేవలు అభినందనీయం
డాక్టర్లపై భౌతిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి
జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి
అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని
హక్కుల సాధనకు విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలి
నిరుపేదలకు వరం డబుల్‌ బెడ్‌ రూం
పౌరహక్కులను కాపాడాలి
ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు
మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వర్సెస్‌ కౌన్సిలర్లు
ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్‌ జాఫర్‌
చెరువు శిఖం భూములు కబ్జాకు తెర
విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి
9 కిలోల గంజాయి పట్టివేత
మీలా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శప్రాయులు
బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.