Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
5,6తేదీల్లో ఆలేరులో డీవైఎఫ్‌ఐ రాజకీయ శిక్షణా తరగతులు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

5,6తేదీల్లో ఆలేరులో డీవైఎఫ్‌ఐ రాజకీయ శిక్షణా తరగతులు

నవతెలంగాణ- ఆలేరుటౌన్‌
           ఈ నెల 5,6 తేదీల్లో ఆలేరులో డీవైఎఫ్‌ఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుగ్గ నవీన్‌, గడ్డం వెంకటేష్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారి కిరువైపులా గోడలపై వాల్‌ రైటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం యువతకు ఉపాధి లేక, ఉద్యోగం లేక, దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. పాలక ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం వల్ల యువత ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. మతం ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ హిందుత్వం ఎజెండాను బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవలంబిస్తుందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా యువతను సమీకరించి రెండు రోజులపాటు మేధావి వర్గంతో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరు బాలరాజు, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్‌, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దూపటి వెంకటేష్‌, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్‌, డివైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు సిరిగిరి సారయ్య, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ : ఆలేరు పట్టణంలో ఈ నెల 5,6 తేదీల్లో నిర్వహించనున్న డీవైఎఫ్‌ఐ జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ, జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్‌ల ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని మోడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షల రూపాయలు జమచేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం మున్సిపల్‌, మండల అధ్యక్షులు దేప రాజు, సామిడి నాగరాజురెడ్డి, నాయకులు రత్నం శ్రీకాంత్‌, మెట్టు శ్రావణ్‌, సాయి, రొడ్డ శ్రీకాంత్‌, ఖాసీమ్‌, పురుషోత్తం పాల్గొన్నారు.
వలిగొండరూరల్‌ : మండల పరిధిలోని పులిగిల్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తెలుగు ఉపాధ్యాయ పోస్టును వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్న ప్రహరీ గోడను నిర్మించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కవిడే సురేష్‌, మండల కార్యదర్శి ధ్యానబోయిన యాదగిరి లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శి వేముల జైపాల్‌, గ్రామ శాఖ అధ్యక్షులు వేముల వంశీ,కార్యదర్శి వడ్డేమాను మధు, నాయకులు వరికుప్పల నర్సింహా,వేముల రామకృష్ణ, లక్ష్మణ్‌,అఖిల్‌, శివ,రంజిత్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.
భువనగిరిరూరల్‌ : ఈ నెల 5,6తేదీల్లో ఆలేరులో నిర్వహిస్తున్న డీవైఎఫ్‌ఐ యాదాద్రి భువనగిరి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల కార్యదర్శి దయ్యాల మల్లేష్‌ కోరారు.గురువారం మండలంలోని అనాజపురం గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్లాపురం వెంకటేష్‌, జిల్లా కోశాధికారి ఏదునూరి వెంకటేష్‌ నాయకులు మాజీ నాయకులు ఎదునూరి మల్లేష్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరణి...కష్టాలు
యాదాద్రి సన్నిధిలో గవర్నర్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని ధర్నా
వామ్మో... కరెంట్‌ బిల్లులు..!
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
పాత నేరేడుచర్లలో డంపింగ్‌ యార్డ్‌ను తొలగించాలి
పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు
గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు
మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం
మూలుగుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యార్థుల భవిష్యత్‌కోసం ముందుకు రావడం అభినందనీయం
నాసిరకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం
అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే సమాజ అభివృద్ధి
జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన
ఆలయ అభివృద్ధి దాతకు సన్మానం
అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుని మృతి
మామిడి రాములు మృతి బాధాకరం
వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతి
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌
వికలాంగులకు బడ్జెట్‌ పెంచాలని బడ్జెట్‌ ప్రతులు దహనం
స్నేహిత కార్యక్రమం అభినందనీయం

తాజా వార్తలు

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.