Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మహిళను హత్య చేసి, బంగారం అపహరించిన వ్యక్తి అరెస్టు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

మహిళను హత్య చేసి, బంగారం అపహరించిన వ్యక్తి అరెస్టు

- రూ.లక్ష విలువ గల బంగారం స్వాధీనం
- ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
- డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
           గత నెల 30న ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు డీసీపీ కె.నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారంజిల్లాకేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ఐటీపాముల రామాంజనేయులు తాగుడుకు బానియ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న సందర్భంలో అప్పు తీర్చడం కోసం తన బాల్య స్నేహితుడైన భీమనపల్లి బాలకష్ణ తల్లిని చంపి ఆమె ఒంటిపై గల బంగారు ఆభరణాలను దోచుకొని తన అప్పులు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్‌ ప్రకారం భీమనపల్లి బాలకష్ణ అమ్మ అనంతమ్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెకు మద్యం తాపించాడు. బ్లేడుతో ఆమె గొంతు కోసి, అతి కిరాతకంగా చంపాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు చైను, చెవి పోగులు, ముక్కుపుడకలను దోచుకొని అక్కడి నుంచి పారిపోయాడు. దోచుకున్న నగలను అదే గ్రామానికి చెందిన జల్ల బిక్షపతి వద్దకు తీసుకువెళ్లి తన భార్య నగలు అని చెప్పి నమ్మించి, కుదువ పెట్టి డబ్బులు కావాలని అడిగాడు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో బలవంతంగా అతని జేబులో చైను పెట్టి రెండు, మూడు రోజులైనా పర్వాలేదు డబ్బులు ఇప్పించు అని చెప్పి వెళ్లాడు.మృతురాలి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు రామాంజనేయులు మీద అనుమానం కలగడంతో ఈ నెల 1న అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తానే హత్యచేసినట్టు విచారణలో తేలింది. అతని వద్దనున్న బంగారు చైన్‌ (నాలుగు తులలు), చెవి కమ్మలు, ముక్కుపుడక అర తులం, ఒక సాంసంగ్‌ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నాడు. అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు గొర్రెల దొంగల అరెస్టు
80 వేల నగదు,నాలుగు కార్లు, మూడు మోటార్‌ సైకిల్‌ స్వాధీనం
మోత్కూర్‌ పరిధిలో గొర్రెల దొంగతనాలు చేస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.80వేల నగదు, నాలుగు కార్లు, మూడు మోటార్‌ సైకిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో విలేకర్లకు వివరాలు వెల్లడించారు.గత నెల15 దొండ సోమయ్యకు చెందిన మూడు మేకలు, మూడు మేకపోతులు ఎత్తుకెళ్లారని ఇచ్చిన ఫిర్యాదు చేశాడు. గత నెల 29న మండ్ర సత్తయ్య కు చెందిన గొర్రెల దొడ్డిలో రెండు మేకపోతులు ఎత్తుకెళ్లారని వచ్చిన ఫిర్యాదు మేరకు మోత్కూరు పోలీసులు సీసీఎస్‌ భువనగిరి జోన్‌ వారితో కలిసి దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు పాటీమట్ల ఎక్స్‌రోడ్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పదంగా ముసిపట్లకు చెందిన ఋషి పాక పురుషోత్తం, శాఖాపురం నవీన్‌ బైకుపై అనుమానాస్పదంగా తరుగుతున్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. మోత్కూరు పరిధిలో గొర్రెల దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 80 వేల నగదు, నాలుగు కార్లు , మూడు మోటార్‌ సైకిలను స్వాధీనం చేసుకున్నారు. తెలిపారు. వారిపై భువనగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లో రెండు కేసులు, బొమ్మలరామారం పరిధిలో ఒక కేసు, ఆత్మకూర్‌ పరిధిలో రెండు, రామన్నపేట పరిధిలో మూడు, బీబీనగర్‌ పరిధిలో ఒకటి, మోత్కూరు పరిధిలో రెండు, గుండాల పరిధిలో రెండు, నార్కట్‌పల్లి పరిధిలో ఒక కేసు మొత్తం 14 కేసులు నమోదైనట్టు తెలిపారు. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు. రెండు కేసులను చేధించిన చౌటుప్పల్‌ ఏసీపీ ఉదరు రెడ్డి, సీసీఎస్‌ భువనగిరి ఇన్‌స్పెక్టర్‌ సైదయ్య, దేవేందర్‌ , రవీందర్‌, రామన్నపేట సీఐ మోతిరామ్‌ ,మోత్కూర్‌ ఎస్సై జానకి రెడ్డిలను అభినందించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీజేపీ మతోన్మాద పాలనపై ప్రజలు ఓటు ద్వారా గుణపం దింపాలి
ఆశ నిరాశే
మందడి నర్సింహారెడ్డికి నివాళులు
ఒకేసారి ఆన్‌లైన్‌ విధానం వద్దు
దేశ ఖ్యాతిని అప్రతిష్టపాలు చేస్తున్న నరేంద్ర మోడీ
పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీ చేయాలి
మునుగోడు అభివృద్ధే లక్ష్యం
సిరిపురంలో దేవాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం
కనీస వసతులు కల్పించడమే ఎర్ర జెండా లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలకు మహార్దశ
కౌలు రైతులు తెలంగాణ రైతు సంఘంలో చేరండి
డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణం చేయాలి
విద్యార్థుల హక్కులసాధనలో ఎస్‌ఎఫ్‌ఐదే కీలక పాత్ర
నందికొండలో అవిశ్వాసం దిశగా అడుగులు
3న తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
వైద్యాధికారుల సేవలు అభినందనీయం
డాక్టర్లపై భౌతిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి
జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి
అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని
హక్కుల సాధనకు విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలి
నిరుపేదలకు వరం డబుల్‌ బెడ్‌ రూం
పౌరహక్కులను కాపాడాలి
ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు
మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వర్సెస్‌ కౌన్సిలర్లు
ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్‌ జాఫర్‌
చెరువు శిఖం భూములు కబ్జాకు తెర
విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి
9 కిలోల గంజాయి పట్టివేత
మీలా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శప్రాయులు
బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.