Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సకాలంలో బ్యాంకు రుణాలందించి ప్రభుత్వలక్ష్యాలను సాధించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 08,2022

సకాలంలో బ్యాంకు రుణాలందించి ప్రభుత్వలక్ష్యాలను సాధించాలి

- కలెక్టర్‌ పమేలాసత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
           బ్యాంకులు సకాలంలో రుణాలందించి ప్రభుత్వలక్ష్యాలను సాధించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి బ్యాంకర్లకు సూచించారు.బుధవారం కలెక్టరేట్‌ మీటింగ్‌హాలులో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత సెప్టెంబరు వరకు రూ.631 కోట్లు వ్యవసాయ పంట రుణాలుగా అందజేశామన్నారు.దీనిలోని వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలుగా రూ.297 కోట్లతో మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.928 కోట్లు బ్యాంకుల ద్వారా అందజేశామన్నారు.వ్యవసాయరుణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంటరుణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్రస్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.సూక్ష్మరుణాల కింద సూక్ష్మచిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు గాను రూ.167 కోట్లు ఇచ్చామన్నారు.విద్యారుణాలుగా రూ.8కోట్లు, గృహ రుణాలుగా రూ.19 కోట్లు అందించామన్నారు. అంతే కాకుండా ప్రాధాన్యతారంగాలకు రూ.13 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు.జిల్లాలో 11903 మహిళాసంఘాలకు రూ.518 కోట్ల రుణాలులక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.దీనిలో ఇప్పటివరకు 5814 సంఘాలకు గాను రూ.334 కోట్లు అందించి 57 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు.అర్హత ఉన్న సంఘాలకు రుణాలకు వెంటనే అందించాలని, రెన్యువల్‌ లోప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు.మెప్మా కింద 680 సంఘాలకుగాను 315 సంఘాలకు రూ.42.50 కోట్లకు గాను రూ.23.06 కోట్ల రుణాలు అందజేశామన్నారు. వీధివ్యాపారులకు అందించే రూ.20 వేల రుణానికి సంబంధించి జిల్లాలో 4242 వీధి వ్యాపారులకు 8కోట్లా 48 లక్షలా 040వేల రూపాయలకుగాను 2078 మంది వ్యాపారులకు 4 కోట్లా 15 లక్షలా 60 వేల రూపాయలు అందించి 54 శాతం లక్ష్యం సాధించామన్నారు. ఈనెల 20 లోగా 5 వ తరగతి నుండి 10 వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్‌ విద్యాదీవెన పథకం కింద జీరో బ్యాలెన్స్‌ అకౌంట్లు ఎలాంటి జాప్యం లేకుండా ఓపెన్‌ చేయాలన్నారు.తద్వారా జిల్లాలో 1800 మంది విద్యార్థులు లబ్దిపొందుతారని తెలిపారు. వీధి వ్యాపారులకు మొదటి విడుత పది వేలు సకాలంలో చెల్లించిన వారికి రెండవ విడుతగా 20 వేలు సత్వరమే అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్‌.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు.నాబార్డు ద్వారా రాబోయే 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణప్రణాళికను కలెక్టరు విడుదల చేశారు.జిల్లాలో రూ.3508 కోట్లు రుణలక్ష్యంగా నాబార్డు నిర్ణయించిందన్నారు.దీనిలో వ్యవసాయరంగానికి రూ.2976 కోట్లు, సూక్ష్య రుణప్రణాళికకు రూ.353 కోట్లు, విద్యారంగానికి రూ.25 కోట్లు, గహ నిర్మాణానికి రూ.116 కోట్లు, ఇతర మౌలికవసతులకు రూ.21 కోట్లు, సోలార్‌ ఎనర్జీ సంబంధించి రూ.15 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ అధికారి కె.శ్రీరామకృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్బీఐ లీడ్‌ జిల్లా అధికారి శివరామన్‌, నాబార్డు డీడీఎం వినరుకుమార్‌, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమేశ్‌, జిల్లా మత్స్య అధికారి రాజారామ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డ‌బుల్‌...ట్ర‌బుల్‌
భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్‌
రోడ్డు విస్తరణకు కసరత్తు మొదలు...
చలో అసెంబ్లీని జయప్రదం చేయండి
జీపీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌లు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
రాజకీయాలు కాదు.. యువకుల భవిష్యతే ముఖ్యం
అరుదైన మోచేయి కీలు శస్త్రచికిత్స విజయవంతం
పోలీసు సిబ్బందికి స్వయంగా భోజనాలు వడ్డించిన ఎస్పీ
బ్రూసెల్లాసిస్‌ వ్యాధి నిరోధానికి లేగదూడలకు టీకాలు
రేపు హైదరాబాద్‌లో ధర్నా
పేదలకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయం
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే తెల్లక అంకులు వస్తాయి
తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు
పేదలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
కేటాయించిన భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉంది
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు
9న ఇండ్లు,స్థలాల కోసం మహాధర్నా
నూతన ఆలయ నిర్మాణనికి కృషి చేస్తా
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం
నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎన్నెస్పీ క్యాంప్‌ క్వార్టర్స్‌ 58, 59 జీవోల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి
పల్లెలను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం
బడ్జెట్‌లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించిన రాష్ట్ర బడ్జెట్‌

తాజా వార్తలు

11:07 AM

డిస్నీ లో 7,000 మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.